నేటి నుండి రాజీవ్ గాంధీ మూడవ అంతర్ రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
పోడెం వీరయ్య చేతుల మీదుగా ప్రారంభం భద్రాచలం నేటి దాత్రి పాల్గొంటున్న రాష్ట్ర స్థాయి జట్లు ముస్తాబైన జూనియర్ కళాశాల క్రీడా మైదానం భద్రాచలం జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నేటి నుండి రాజీవ్ గాంధీ మూడవ అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పొడెం వీరయ్య యువసేన ఆధ్వర్యంలో ఈ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతిగా 50,000/-, రెండో బహుమతిగా 25,000/-,…