ధర్మపురి అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !!!!
తాగు నీరు అందించే విషయంలో సమస్య పరిష్కారానికి హామీ!!!! గృహ జ్యోతి ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించిన అడ్లూరి!!! జగిత్యాల నేటి ధాత్రి ధర్మపురి అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు ధర్మపురి మండల కేంద్రంలోని స్థానిక ముదిరాజ్ కాలనీలో సోమవారం రోజున ఆరు గ్యారెంటీలలో భాగమైన గృహ జ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్…