బాధ్యతలు స్వీకరించిన భూపాలపల్లి ఆర్డిఓ మంగిగ్లాల్.

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి ఆర్డిఓ మంగిలాల్ సోమవారం విధుల్లో చేరారు. లోక్ సభ ఎన్నికల బదిలీల్లో భాగంగా భద్రాచలంలో పని చేస్తున్న ఆయన ఇటీవల భూపాలపల్లి జిల్లాకు నియమితులయ్యారు. విధుల్లో చేరిన అనంతరం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాను మర్యాద పూర్వకంగా కలిసి బొకే అందచేశారు.

Read More

డ్వాక్రా మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

గణపురం జడ్పిటిసి గండ్ర పద్మ సత్యనారాయణరావు గణపురం నేటి ధాత్రి గణపురం మండలంమైలారం. గాంధీ నగర్ గ్రామాల్లో సోమవారం డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం ద్వారా కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు గణపురం మండల జడ్పిటిసి గండ్ర పద్మ సత్యనారాయణ రావు వారి చేతుల మీదుగా మహిళా సంఘాలలో లోని మహిళలకు కుట్టు మిషన్లు అందించడం జరిగింది . ఈ కార్యక్రమంలో సరస్వతీ వివో గ్రామ సమైక్య…

Read More

పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య జనగామ, నేటిధాత్రి:- పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జనగామ జిల్లా ఆఫీసులో గంగాపురం మహేందర్ అధ్యక్షతన జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగయ్య పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని, పేదల గుడిసెలు వేసుకున్న…

Read More

మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

శాయంపేట నేటి ధాత్రి; శాయంపేట మండలం నేరేడు పల్లి గ్రామంలో నిన్న రాత్రి అనారోగ్యంతో మరణించిన జన్ను సమ్మక్క కుటుంబాన్ని భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి ఆదేశానుసారం మృతురాలి కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఆకుతోట సమ్మిరెడ్డి యువజన నాయకులు పోరండ్ల చరణ్ కలిసి పరామర్శించి 4,000/- రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారి కుటుంబానికి అన్నివేళలా అందుబాటులో ఉండి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ…

Read More

ఘనంగా కనక దుర్గాదేవి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు..

రామకృష్ణాపూర్, మార్చి 04, నేటిధాత్రి: మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సుభాష్ నగర్ ఏరియాలో గల మైన్స్ రెస్క్యూ స్టేషన్ ఆవరణలోని శ్రీ కనక దుర్గాదేవి ఆలయ ప్రథమ వార్షికోత్సవం గత రెండు రోజులుగా పూజలు నిర్వహిస్తు ఘనంగా నిర్వహించారు. రెండో రోజు సోమవారం రోజున పూర్ణాహుతి, కుంభహోమం, చండీ యాగం మరియు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమం మందమర్రి ఏరియా జెనరల్ మేనేజర్ మనోహర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈకార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ రక్షణ జెనరల్ మేనేజర్ కే…

Read More

ఎమ్మెల్యే జన్మదిన సంధర్భంగా హసన్ పర్తి లో రక్తదాన శిబిరం

హసన్ పర్తి/ నేటి ధాత్రి హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం హసన్ పర్తి బస్టాండ్ సెంటర్లో వర్దన్న పేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు జన్మదిన సంధర్భంగా హసన్ పర్తి మండల అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి అధ్వర్యంలో లో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా హన్మకొండ అధ్యక్షులు పింగిలి వెంకటరెడ్డి, కిసాన్ అధ్యక్షులు మట్టి శ్రీనివాస్ రెడ్డి, మహిళ అధ్యక్షులు జోరిక పూల కలసి పుట్టిన రోజు కేక్ కట్ చేసి…

Read More

ఎండపల్లి మండలంలో ఎమ్మేల్యే వివేక్ వెంకట స్వామికి

ఘనంగా స్వాగతం పలికిన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు!!! అభిమానుల్లో ఉప్పొంగిన ఉత్సాహం ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండల కేంద్రంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యులుగా గడ్డం వంశీకృష్ణ పేరు వినిపించడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది దానికి తోడు ఒక శుభ కార్యo నిమిత్తం ధర్మపురి కి వస్తున్న పెద్దపల్లి మాజి పార్లమెంట్ సభ్యులు,ప్రస్తుత చెన్నూర్ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి కి పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గా అభిమానులు…

Read More

పల్స్ పోలియో లో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్ నాగన్న యాదవ్

వనపర్తి నేటిదాత్రి; వనపర్తి పట్టణంలో 32 వ వార్డులో పోలియో చుక్కల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కౌన్సిలర్ పెండం నాగన్న యాదవ్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు

Read More

ప్రజా నాయకుడి వెంటే నడు స్తాం,కాంగ్రెస్ తోనే ప్రజాపాలన సాధ్యం: జగదీశ్వర్ గౌడ్

కూకట్పల్లి,మార్చి 04 నేటి ధాత్రి ఇన్చార్జి హాఫీజ్ పెట్ డివిజన్ రామకృష్ణ నగ ర్ కు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయ కులు విష్ణు రెడ్డి ఆధ్వర్యంలో సుమా రు 50మంది ప్రజా నాయకుడి వెంటే నడుస్తామని,కాంగ్రెస్ తోనే ప్రజాపా లన సాధ్యం గ్రహించి ఈరోజు నియో జకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి వారి మార్గ…

Read More

సరస్వతి పుత్రిక బచ్చల ( పాయిలి ) రమాదేవి

నస్పూర్ నేటి ధాత్రి నస్పూర్ మున్సిపాలిటీకి చెందిన బచ్చల (పాయిలి) రమాదేవి ఇటీవల జరిగిన ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్షలు రాసి 4ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించారు ప్రభుత్వ ఉద్యోగమే రమాదేవి లక్షంగా ఎంచుకొని వివాహం అయిన కూడా పట్టుదల వదలకుండా మొదటిసారిగా కొమురంభీం జిల్లా రెబ్బన కె జి బి వి గంగపూర్ లో పి &సి ర్ టి గణితంలో 2వ స్థానంలో నిలిచి విధులు నిర్వహిస్తునే ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించాలనే…

Read More

సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ

మందమర్రి సిఐ శశిధర్ మందమర్రి, నేటిధాత్రి:- సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీస్ సిబ్బందితో సమానమని మందమర్రి సిఐ కే శశిధర్ తెలిపారు. పట్టణంలోని మేకల మండిలో రాజన్నల సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆరు సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అన్ని గ్రామాలు, కాలనీల…

Read More

మహిళా చట్టాలపై అవగాహన సదస్సు

మరిపెడ నేటి ధాత్రి మహిళా హక్కులు చట్టాలపై ప్రతి మహిళకు అవగాహన కలిగి ఉండాలని అంగన్వాడి అబ్బాయి పాలెం సెక్టర్ సూపర్వైజర్ విజయ అన్నారు. సోమవారం మండలంలోని అబ్బాయి పాలెం గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా సదస్సు నిర్వహించారు. మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ కల్పించారనీ తెలిపారు. మహిళలపై వేధింపులు దాడులు దౌర్జన్యాలు జరిగినప్పుడు, షిటీం పోలీస్ శాఖకు ఫిర్యాదు చేయడంతోరక్షించ బడతారన్నారు.సమాజంలో పురుషులతో సమానంగా మహిళలకు అన్ని హక్కులు ఉన్నప్పటికీ వాటిని…

Read More

మండల కేంద్రంలో సిసి రోడ్డు ప్రారంభోత్సవం

గంగారం/కొత్తగూడ. నేటిధాత్రి : ములుగు నియోజకవర్గం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క.. ఆదేశాల మేరకు అభివృద్ధి పనిలో భాగంగా స్థానిక కొత్తగూడా గ్రామపంచాయతీ పరిధిలో 90 లక్షల రూపాయల గల 5 సీ, సీ రోడ్లను ప్రారంభోత్సవం చేసిన కొత్తగూడ గంగారం ఉమ్మడి మండలాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీమతి కుంజ కుసమాంజలి సూర్య ఆమె…

Read More

మూడపల్లి -మర్రిపల్లి మధ్యలోని వంతెన నిర్మాణం పూర్తి చేయండి

ఆగిన బ్రిడ్జి పనులు _శివరాత్రి జాతరకు సజావుగా ప్రయాణం సాగేనా? ప్రమాద సూచికలు లేక వాహన చోదకులకు అవస్థలు చందుర్తి నేటిధాత్రి: వేములవాడ నియోజకవర్గం లోని వేములవాడ -కోరుట్ల ప్రధాన రహదారి వేములవాడ మండలం మర్రిపల్లి- మూడపెళ్లి గ్రామాల మధ్యలోని వంతెన నిర్మాణానికి రెండేళ్ల క్రితం ప్రారంభించిన పనులు నేటికీ పూర్తి కాలేదు. ప్రధాన రహదారి మర్రిపల్లి లో హై లెవెల్ బిడ్జ్ నిర్మించేందుకు పాత రోడ్డు తొలగించి వంతెన ప్రారంభించినా పూర్తి కాలేక ప్రయాణికులు ఇబ్బందులకు…

Read More

మహాత్మ జ్యోతిబా ఫూలే అవార్డు అందుకున్న జింజిపెల్లి శ్రీనివాస్!!!

ఉపాధ్యాయుడికి గొప్ప గుర్తింపు.!! విద్యాభివృద్ధికి కృషి చేసినందుకు గాను ఈ అవార్డ్ అన్న నల్ల రాధాకృష్ణ!! ఎండపల్లి నేటి ధాత్రి జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం చెర్లపల్లెకు చెందిన ఉపాధ్యాయుడు జింజిపెల్లి శ్రీనివాస్ మహాత్మ జ్యోతిబా ఫూలే” జాతీయ అవార్డు – 2024 ను అందుకున్నారు. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సాయంత్రం జరిగిన బహుజన సాహిత్య అకాడమీ ఏడవ తెలంగాణ రాష్ట్ర కాన్ఫరెన్స్ లో జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ, తెలంగాణ రాష్ట్ర…

Read More

ప్రజా పాలన సేవ కేంద్రాన్ని వినియోగించుకోవాలి.

#సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీడీవో నరసింహమూర్తి. నల్లబెల్లి, నేటి ధాత్రి: మండలంలోని ప్రజలందరూ ప్రజా పాలన సేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో నరసింహమూర్తి పేర్కొన్నారు సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాలను అమలు చేయడం జరిగిందని ఒకవేళ ఏదైనా కారణం చేత అర్హత ఉండి అట్టి పథకాలను లబ్ధి పొందనట్లయితే ఎలాంటి తప్పులు నైనా సరి చేసుకొనుటకు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన…

Read More

చెరువులో అక్రమంగా నీటిని వాడుకునే వారిపై చర్యలు తీసుకోవాలి.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలోని పగిడ్యాల్ గ్రామం చెరువులో అక్రమంగా బోరు మోటర్లు వేసి రెండు మూడు కిలోమీటర్ల దూరం పైపులు వేసుకొని నీటిని వాడుకుంటున్నారు మోటర్లు వేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మోటర్లు సీజ్ చేయాలని గండీడ్ మండల తాహసిల్దార్ నాగలక్ష్మి కి మెమోరండం ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో పగిడ్యాల్ గ్రామం ఎంపిటిసి నీరెటి కృష్ణయ్య ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు…

Read More

ఎండపల్లి మండలంలో వివేక్ వెంకట స్వామికి ఘనంగా స్వాగతం పలికిన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు!!!

అభిమానుల్లో ఉప్పొంగిన ఉత్సాహం ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండల కేంద్రంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యులుగా గడ్డం వంశీకృష్ణ పేరు వినిపించడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది దానికి తోడు ఒక శుభ కార్యo నిమిత్తం ధర్మపురి కి వస్తున్న చెన్నూర్ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి కి పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గా అభిమానులు పిలుచుకుంటున్న గడ్డం వంశీకృష్ణకు అభిమానులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు ఈ…

Read More

జిఎచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోజ్ని వారి కార్యాలయంలో దొడ్ల వెంకటేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసిన వైనం

కూకట్పల్లి, మార్చి 04 నేటి ధాత్రి ఇన్చార్జి జిఎచ్ఎంసి కమిషనర్ డి.రోనాల్డ్ రోజ్ వారిని వారి కార్యాలయంలో 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి ఆ ల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పలు సమస్యల గురించి చర్చించ డం జరిగింది. ఈ సందర్భంగా డివి జన్ పరిధిలోని ఎల్లమ్మబండలో ఉన్న హిందు, ముస్లిం, క్రిస్టియన్ స్మశానవాటికల సుందరికరణ పను లు మధ్యలో ఆపేశారు కాబట్టి వాటిని వెంటనే పునఃప్రారంభించి త్వరగా…

Read More

ఆర్థిక సాయం అందజేత

తంగళ్ళపల్లి మండలం సారం పెళ్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన కుటుంబానికి బొప్పే పరుశరాములు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి వారికి తోచిన విధంగా 4000 రూపాయల ఆర్థికసహాయం అందించిన టైల్స్ మార్బుల్స్ కార్మిక జిల్లా అధ్యక్షులు మల్లేష్ యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దయచేసి వారికి సహాయం అందించేవారు వివిధ రూపాల్లో వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయవలసిందిగా కోరుతూ ఎవరైనా దాతలు ఉంటే ఆదుకోగలరని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మాజీ…

Read More