నూతన సిఐ గా బాధ్యతలు స్వీకరించిన శశిధర్

మందమర్రి, నేటిధాత్రి:- మందమర్రి నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా కే శశిధర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు సిఐగా విధులు నిర్వహించిన జి మహేందర్ రెడ్డి వరంగల్ కమీషనరేట్ పరిధిలోని పాలకుర్తి కి బదిలీపై వెళ్లగా, ఆయన స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లో విధులు నిర్వహిస్తున్న కే శశిధర్ బదిలీపై మందమర్రి సర్కిల్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పర్యవేక్షణకు కృషి చేస్తానని తెలిపారు.

Read More

32వ రోజుకు చేరుకున్న పవర్ ప్లాంట్ కార్మికుల నిరాహార దీక్ష

మంచిర్యాల నేటిదాత్రి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన పవర్ ప్లాంట్ ముందు కార్మికుల హక్కుల సాధన కోసం, భారతీయ మజ్దూర్ సంఘ్ (బి.ఎం.ఎస్) ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కొనసాగుతోంది. అందులో భాగంగానే నేటితో 32 వ రోజుకు చేరిన నిరాహార దీక్ష, అదేవిధంగా బి.ఎం.ఎస్. జిల్లా కార్యదర్శి మద్దూరి రాజు యాదవ్ మాట్లాడుతూ శాలివాహన పవర్ ప్లాంట్ మూసివేసి గత 15 నెలలు కావస్తున్న, కార్మిక చట్టం ప్రకారం కార్మికులకు క్లోజింగ్ బెనిఫిట్స్ చెల్లించకుండా పవర్ ప్లాంట్…

Read More

రంగాధమునిపల్లి పంచాయతీ కార్యదర్శి మహ్మద్ షరీఫ్ కి మూడు ప్రభుత్వ కొలువులు

గొల్లపల్లి నేటి ధాత్రి: ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టమైన ఈ రోజుల్లో ఒక వైపుగొల్లపల్లి మండలం రంగదాముని పల్లి గ్రామ పంచాయితీకార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి గా విధులను నిర్వహిస్తు మరోవైపు గురుకుల పరీక్షలు రాసి ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి ఎందరో యువకులకు స్ఫూర్తిగా నిలిచాడు.. ఇటీవల విడుదల అయినా గురుకుల ఫలితాలలో టిజిటి,పిజిటి తో పాటుజేఎల్ (పౌరశాస్త్రం)లోకూడా ఎంపిక అవ్వడం జరిగింది.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన షరీఫ్ ని గొల్లపల్లి ఎంపీడీఓ…

Read More

మందమర్రి నూతన సీఐ గా బాధ్యతలు చేపట్టిన శశిధర్

రామకృష్ణాపూర్ (మందమర్రి), మార్చ్ 02, నేటిధాత్రి: మందమర్రి సర్కిల్ నూతన సిఐగా శశిధర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల పోలీస్ శాఖ చేపట్టిన బదిలీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట సర్కిల్ నుండి ఆయన మందమర్రి సర్కిల్ కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సిఐ శశిధర్ మాట్లాడుతూ….శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదని అన్నారు.మందమర్రి సర్కిల్ పరిధిలోని ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు….

Read More

ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల. # పలితాలు విడుదల చేసిన కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి. నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) 2024 జనవరి నెలలో నిర్వహించిన బిఏ, బికామ్, బిఎస్,సి (లైఫ్ సైన్సెస్) మరియు బిఎస్సి (ఫిజికల్ సైన్సెస్) మొదటి సెమిస్టర్ ఫలితాలు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి విడుదల చేసారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్ ను…

Read More

ప్రాథమిక పాఠశాలలోనే పరీక్ష కేంద్రాన్ని కొనసాగించాలి.

#తాసిల్దార్ రాజేష్ కు వినతి పత్రం అందజేత. #కార్పొరేట్ విద్యాసంస్థలకు వత్తాసు పలుకుతున్న విద్యాశాఖ అధికారులు. #ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్. నల్లబెల్లి, నేటి ధాత్రి: మండల కేంద్రంలో గత పది సంవత్సరాల నుండి ఎంతోమంది విద్యార్థులు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసి ఉన్నత స్థాయి చదువులు చదివి వివిధ రంగాలలో అత్యున్నత స్థాయిలో ఉన్నారు అలాంటి చరిత్ర ఉన్నప్రాథమిక పాఠశాలలో సరిగ్గా వసతులు లేవని వేరొక…

Read More

అంగన్వాడీ అధ్వర్యములో పిల్లల కు అన్న ప్రాసన కార్యక్రమం.

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాలమండలం లోని నవాబు పేట గ్రామపంచాయతీలోశనివారంరోజున అంగన్వాడిఆధ్వర్యంలో మూడో సెంటర్లో అన్న ప్రాసన కార్యక్రమం చేయడం జరిగినది అని అంగన్వాడీ టీచర్ రమణ తెలిపారు,,అనంతరం సర్వ శాలిని విజయలక్ష్మి శరత్ కుమార్ లా సాదాస్వీటీ మమత ఓదెలు కుమార్తెకు అన్న ప్రాసన చేయడం జరిగినది, ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీటీసీ సర్వ ఉమా ఏఎన్ఎంలు సుమలత జయలత అంగన్వాడి టీచర్ వెంకటరమణ ఆశ వర్కర్లు కమల సరోజన అంగన్వాడి…

Read More

ఘనంగా దుద్దిల్ల శ్రీపాదరావు 87వ జయంతి

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి శనివారం కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 87వ జయంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరై దుద్దిల్ల శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ ప్రజాభిమానాన్ని చూరగొన్న మహానేత దుద్దిల్ల శ్రీపాదరావు అన్నారు. కరీంనగర్ ఉమ్మడి…

Read More

ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించండి

సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ఉప్పల్ నియోజకవర్గం ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ నేటి ధాత్రి మార్చ్ 02 ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధికి నిధులను కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఉప్పల్ నియోజకవర్గం ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల ఇంఛార్జులు మందుముల పరమేశ్వర్ రెడ్డి, మాజీ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తో కలిసి నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు….

Read More

కెసిఆర్, కేటీఆర్ లు ప్రజలకు క్షమాపణ చెప్పాలి

కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ,ఈడి విచారణ నిర్వహించాలి కెసిఆర్, కేటీఆర్ లు కాజేసిన సొమ్మును కక్కించాలి చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి మందమర్రి, నేటిధాత్రి:- రాష్ట్ర ప్రజల సొమ్ము లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసీఆర్, కేటీఆర్ లు తప్పు చేశామని ఒప్పుకొని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ సందర్భంగా మందమర్రి ప్రెస్…

Read More

ఘనంగా మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి

మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ భూపాలపల్లి నేటిధాత్రి ఆంద్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు 87జయంతిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతిష్ అధ్వర్యంలో టేకుమట్ల మండల కేంద్రంలో స్థానిక అంబెడ్కర్ విగ్రహం వద్ద శ్రీపదరావు 87 వ జయంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వైనాల రవీందర్ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్ బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నాంపల్లి వీరేశం మండల…

Read More

ప్రభుత్వ ఉద్యోగాలలో క్రిడాకారులకు రిజర్వేషన్ కల్పించాలి

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఎమ్మెల్యే కు వినతి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కె.మహిధర్ కొత్తగూడెం ఒలింపిక్ అసోసియేషన్ అద్వర్యం లో కొత్తగుడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కు ప్రభుత్వ ఉద్యోగాలలో 2018 అప్పటి తెలంగాణ గవర్మెంట్ విడుదల చేసిన జి ఓ నెంబర్ 5 ప్రకారము ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థ లలో క్రీడాకారులకు 2 % రిజర్వేషన్ కల్పించాలని…

Read More

ఏల్లారెడ్డి గూడ ప్రాథమిక పాఠశాల కార్యక్రమం లో పాల్గోన్న ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి

కాప్రా నేటి ధాత్రి మార్చ్ 02 ఎల్లారెడ్డి గూడ క్విసిటివ్ టెక్నాలజీ సొల్యూషన్ ఇండియ ప్రైవేట్ సంస్థ డైరెక్ట కల్యాణ చక్రవర్తి ఆద్వర్యంలో యల్లారెడ్డి గూడా ప్రాథమిక పాఠశాల కార్యక్రమం లో ముక్య అతిథిగా ఉప్పల్ ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి పాల్గోన్నారు. పాఠశాల విద్యార్థులకు క్రీడా సామాగ్రి ,బ్యాగ్స్ ,నోట్ బుక్స్ ,పెన్నులు ,పెన్సిల్స్,చక్లెట్స్ మరియు రెండు కంప్యూటర్స్ అలాగె ఒక సమత్సర కాలం పాటు ఇంటర్నెట్ ఉచితముగా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో…

Read More

శ్రీ దుద్దిల్ల శ్రీ పాదారావు జయంతి పురస్కరించుకుని గ్రామపంచాయతీ సిబ్బందిని సన్మానించారు

తంగళ్ళపల్లి నేటి దాత్రి… తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని గ్రామపంచాయతీ సిబ్బందిని సిబ్బందిని జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం మధుకర్ రచన సన్మానించారు ఇట్టి కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎండి సలీం గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీరామ్ నరేష్ మాజీ సభ్యులు గోరెంట్ల రాజమల్లు మాధవి గాలి వీరేశం అంబదాస్ అంబటి ఆంజనేయులు…

Read More

ఘనంగా దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు

రామకృష్ణాపూర్, మార్చ్ 02, నేటిధాత్రి: క్యాతనపల్లి మునిసిపాలిటీ కార్యాలయంలో శనివారం శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆదేశాల మేరకు దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించినట్లు మునిసిపాలిటీ కమిషనర్ ఎన్ మురళీకృష్ణ, చైర్ పర్సన్ జంగం కళ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ వసంత్, కౌన్సిలర్లు పొలం సత్యనారాయణ, పనస రాజయ్య, కాంగ్రెస్ యూత్…

Read More

గంగారం నూతన ఎస్సై గా రవికుమార్

గంగారం, నేటిధాత్రి: వరంగల్ కమిషనర్ పరిధిలో జరిగిన సబ్ ఇన్స్పెక్టర్ ల బదిలీ లలో భాగంగా మహబూబాబాద్ జిల్లా గంగారం నూతన ఎస్సై గా నియమితులైన రవి కుమార్ శుక్రవారం గంగారం మండల పోలీస్ స్టేషన్ తన చాంబర్లో ఎస్సై గా బాధ్యతలను స్వీకరించారు సిబ్బంది ఆయన కు పూలె బొకే ఇచ్చి స్వాగతం తెలిపారు కాజీపేట నుంచి బదిలీ పై గంగారం వచ్చారు గతంలో ఎస్సై గా పని చేసిన దిలీప్ బదిలీ పై కొత్తగూడ…

Read More

మృతురాలి కుటుంబానికి బాలకిషోర్ రెడ్డి ఆర్థిక సహాయం.

వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి : దుఃఖ సముద్రంలో ఉన్న నిరుపేద కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాడు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు,సామాజిక వేత్త అల్లం బాలకిషోర్ రెడ్డి. గీసుకొండ మండలం నంద నాయక్ తండలో శుక్రవారం అనారోగ్య కారణాలతో బాధావత్ కమలమ్మ అనే మహిళా మృతి చెందింది.సమాచారం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకుడు అల్లం బాలకిషోర్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ నాయకులు అల్లం మర్రెడ్డి…

Read More

ఘనంగా దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు

రామకృష్ణాపూర్, మార్చ్ 02, నేటిధాత్రి: క్యాతనపల్లి మునిసిపాలిటీ కార్యాలయంలో శనివారం శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆదేశాల మేరకు దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించినట్లు మునిసిపాలిటీ కమిషనర్ ఎన్ మురళీకృష్ణ, చైర్ పర్సన్ జంగం కళ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ వసంత్, కౌన్సిలర్లు పొలం సత్యనారాయణ, పనస రాజయ్య, కాంగ్రెస్ యూత్…

Read More

రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో నూతన తహశీల్దార్ కి సన్మానం

ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండల కేంద్రానికి ఇటీవల నూతనంగా తహశీల్దారుగా బాధ్యతలు చేపట్టిన రవికాంత్ ని ఎండపల్లి మండల రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ పరిశీలకులు (అర్ఐ) వంగల కరుణాకర్, ఎండపల్లి మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు మాదాసు తిరుపతి, మరియు వివిధ గ్రామాల రేషన్ డీలర్లు పాల్గొన్నారు

Read More

మాతృ సంస్థ న్యూ డెమోక్రసీ లోనే కొనసాగుతా

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ప్రజాపంథా పార్టీ వాళ్ళ మాయ మాటలు నమ్మి వాళ్ల పార్టీ కండు కప్పుకున్నానని, మూడు విప్లవ పార్టీల విలీనం అంటే న్యూ డెమోక్రసీ పార్టీ నుండి విడిపోయిన చంద్రన్న వర్గం, ప్రజాపంద పార్టీలు ఐక్యమవుతున్నాయంటే చేరానని విలీనం అయ్యే పార్టీలు కనీసం తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీలు పనిచేయడం లేదని, ఆ పార్టీల పేరు నేనెప్పుడూ వినలేదని అందుకే పునర్ ఆలోచన చేసి నా మాతృ సంస్థ అయిన న్యూ డెమోక్రసీ పార్టీలో…

Read More