వరంగల్ ఎంపీ టికెట్ దొమ్మటి సాంబయ్య కే కేటాయించాలి

పరకాల కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు ఒంటేరు రాజమౌళి పరకాల నేటిధాత్రి వరంగల్ పార్లమెంటు ఎస్సీ రిజర్వేషన్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ నాయకుడు దొమ్మటి సాంబయ్యకే టికెట్ కేటాయిం చాలని అడ్వాకేట్ జాక్ చైర్మన్ ఒంటేరు రాజమౌళి అన్నారు.ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా గెలుపుకోసం తాను కదులుతూ కదిలిస్తూ జనం కోసం తపించే తత్వం దొమ్మటి సాంబయ్య దని అన్నారు.పోలీస్ ఉన్నతాధికారిగా పని చేసిన ఆయన జనానికి సేవ చేయాలనే సదుద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చారని గెలుపు…

Read More

ఘనంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణ బ్రహ్మోత్సవం

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ బ్రహ్మోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు.. ఈనెల 19 నుండి 27 వరకు సుమారు వారం రోజులు పాటు జరిగే ఈ జాతరకు 5లక్షలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తీ చేశామని ఆలయ ఈవో బిల్లా కంటి శ్రీనివాస్ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ముల్కనూరి బిక్షపతి తెలిపారు కొడవటంచ లక్ష్మీ నరసింహ స్వామి…

Read More

అరెస్ట్ అక్రమం అంటున్న ఎమ్మెల్సీ కవిత..

# ఈడీపై సుప్రీం కోర్టులో పిటిషన్.. హైదరాబాద్,నేటిధాత్రి : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్ అక్రమమని సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‎ను స్వీకరించిన అత్యున్నత ధర్మాసనం ఎల్లుండి విచారణకు ఆదేశించింది. దీనిపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనున్నారు. ఈడీని ప్రతివాదులుగా చేరుస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. సుప్రీంలో తాజాగా వేసిన పిటిషన్‌లో సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన…

Read More

హామీల అమలుకు ప్రజా పోరాటాలే పరిష్కారం

# పేదల కాలనీల అభివృద్ధికీ ప్రత్యేక నిధులు కేటాయించాలి. # ఎంసిపిఐ(యు) నగర కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి : ఎన్నికల హామీలను విస్మరిస్తున్న పాలక పార్టీల మెడలు వంచి ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే ప్రజా పోరాటాలే ఏకైక ప్రత్యామ్నాయమని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.బుదవారం భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) వరంగల్ నగర కమిటీ సమావేశం నలివెల రవి అధ్యక్షతన అండర్ బ్రిడ్జి…

Read More

గుంటూరు పల్లి గ్రామ సమస్యల సాధనకు కట్టుబడి ఉన్నాం..

హుజురాబాద్ కాంగ్రెస్స్ ఇంచార్జి ప్రణవ్… నేటిదాత్రి కమలాపూర్ (హనుమకొండ) కమలాపూర్ మండలంలోని దేశరాజు పల్లి పరిధిలోగల గుంటూరుపల్లి,పిట్టలపల్లి పల్లెల మౌలిక సమస్యల సాధనకు తాము కట్టుబడి ఉన్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు అన్నారు. బుధవారం గుంటూరు పల్లి గ్రామంలో గ్రామదేవతల ప్రతిష్టాపన మహోత్సవానికి హాజరయ్యారు.గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి భూలక్ష్మి,మహాలక్ష్మి బొడ్రాయి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు.విగ్రహాల కొనుగోలు నిమిత్తం రూ.ఇరవై ఐదు వేల విరాళం అందచేశారు.గ్రామాల్లో ప్రధాన సమస్యలు తారు రోడ్డు,…

Read More

మిట్టపల్లి గ్రామంలో అంగన్వాడి అవగాహన సదస్సు

జైపూర్,నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం రోజున ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ పక్షం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ జి.సౌజన్య మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలు పోషణతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని ప్రతి రోజు ఆహారంలో పాలు,పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు,గుడ్లు, మాంసకృత్తుల తో పాటు చిరుధాన్యాలు తప్పనిసరిగా తీసుకోవాలని, ఇలా అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారం తీసుకున్నప్పుడే…

Read More

గర్భిణీలు, పిల్లలకు పౌష్టికాహారం అందించాలి

అంగన్వాడీ సూపర్వైజర్ రజిత మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ సూపర్వైజర్ రజిత అన్నారు. బుధవారం మండలంలోని రంగాపురం గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్ల అధ్యక్షతన పోషణ పక్వాడ్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి అంగన్వాడీ సూపర్వైజర్ రజిత గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలనుద్దేశించి మాట్లాడారు. గడుస్తున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయని, సంపూర్ణ…

Read More

క్రీడాకారులను ప్రోత్సహించే విషయంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది!!!

క్రికెట్ టోర్నీని,టాస్ వేసి ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ జగిత్యాల నేటి ధాత్రి జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజక వర్గం ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలోని నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే క్రికెట్ టోర్నీని బుధవారం రోజున ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ టాస్ వేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఇరు జట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ధర్మపురి నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నీలో పాల్గొనే ప్రతి…

Read More

విద్యార్థులే ఉపాధ్యా యులైన వేళ

శాయంపేట నేటి ధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన శ్రీవేద పాఠశాలలో బుధవారం స్వయం పరిపాలన దినోత్సవం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులై పాఠాలను బోధించారు. దీనివలన విద్యార్థులకు ఉపాధ్యాయుల యొక్క గొప్పతనాన్ని వివరించే అవకాశం ఉంటుందని ప్రధానోపాధ్యాయుడు విజయ్ అన్నారు. జిల్లా విద్యాధికారిగా ఐలి సాయి అమృత్, మండల విద్యాధికారులుగా కొండ అక్షయ్ కుమార్, ప్రధానోపాధ్యాయుడుగా చందా హర్షిత్ కుమార్ ,పిఈటిగా కోకిల రిషితేజ్,…

Read More

పేద విద్యార్థికి సహాయం అందించిన అక్షిత ఫౌండేషన్

హైదరాబాద్, నేటి ధాత్రి: మంగళవారం రోజున హైదరాబాద్, కూకట్ పల్లి లోని వివేకానంద నగర్ లోనీ ఒక ప్రైవేట్ స్కూల్ లో 6 వ తరగతి చదువుతున్న అనీష్ అనే విద్యార్థి కుటుంబం ఆర్ధిక ఇబ్బందులతో ఉందని మా దృష్టికి రావడంతో అక్షిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనీష్ కు 6 వ తరగతి పుస్తకాల కోసం 4000 వేల రూపాయలు అందజేయటం జరిగిందని, ఇకముందు కూడా మాకు తోచినంత సహాయం చేయడానికి ఎప్పుడు కూడా అక్షిత ఫౌండేషన్…

Read More

10 మంది పేకాటరాయుళ్ల అరెస్టు 14.48 ల‌క్ష‌ల రూపాయలు స్వాధీనం

చెన్నూర్, నేటి ధాత్రి: చెన్నూరు పరిసర ప్రాంతంలో పేకాట ఆడుతున్న వ్య‌క్తుల‌పై దాడి చేసిన పోలీసులు ప‌ది మందిని అరెస్టు చేయ‌గా 14.48 ల‌క్ష‌లు స్వాధీనం చేసుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. టాస్క్ ఫోర్స్ సీఐ సంజయ్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఉపేందర్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్నాద్ గ్రామ శివారు మామిడి తోటలో పేకాట స్థావ‌రంపై దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ప‌ది మంది వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి…

Read More

మొగుళ్ళపల్లి ఎస్ఐ బి అశోక్ కు ఆత్మీయ సన్మానం

-శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న కొండా యువసేన జిల్లా అధ్యక్షుడు గజవెల్లి అర్జున్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ ఇటీవలే మొగుళ్ళపల్లి నూతన ఎస్ఐగా బాధ్యతలను స్వీకరించిన బి అశోక్ ను తన చాంబర్ లో కొండా యువసేన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు గజవెల్లి అర్జున్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి..శాలువాతో ఘనంగా సత్కరించి..శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలో క్రైమ్ రేట్ పెరగకుండా ఉండేందుకు ప్రజల సహకారంతోపాటు..కొండా యువసేన నాయకుల సహకారం తమకు ఉంటుందని…

Read More

నేటి నుండి బండపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు.

చందుర్తి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిరూపంగా కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నేటినుండి మార్చి 25 వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయని ముగింపు రోజున భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ అర్చకులు శ్రీకాంత్ చారి తెలిపారు, మండల ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి…

Read More

రాజకీయంగా అనగదొక్కేందుకే..అవాస్తవ ప్రచారాలు.

జెడ్పిటిసి గొర్రె సాగర్. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చైన్ పాక గ్రామంలో బుధవారం రోజున డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల సమక్షంలో జడ్పిటిసి గొర్రె సాగర్ మాట్లాడుతూ రాజకీయాల లబ్ధి కోసం, నిజనిరూపణ లేని అవాస్తవాలను సృష్టించి రాజకీయ పబ్బం గడుపుతున్నారని అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైన్ పాక గ్రామంలో నిరుపేదలైన 20 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్లు మంజూరయ్యాయి. ఎమ్మెల్యేగా గండ్ర వెంకటరమణారెడ్డి సహకారంతో…

Read More

కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని సందర్శించిన ఎంపీడీవో

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని మంగళవారం రోజున ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ విద్యార్థినులతో ముచ్చటిస్తూ పాఠశాలలోని మంచినీటి సౌకర్యం గురించి భోజనాల సౌకర్యం గురించి మరుగుదొడ్ల సౌకర్యం గురించి మిగతా అన్ని సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పరీక్షల సమయం కావడంతో విద్యార్థినులు ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి,స్టడీ అవర్స్ ని ఎలా ఉపయోగించుకోవాలి, పదో తరగతి పరీక్షలు…

Read More

తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి

– బిఅరెస్ ప్రజాప్రతినిధులు, నాయకులకు మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఆదేశం – వడగళ్ల బీభత్సంపై ఢిల్లీ నుండి టెలీ కాన్ఫరెన్స్ – యుద్ధప్రాతిపదికన ప్రజల్లోకి వెళ్లాలని పిలుపు – అకాల వర్షానికి నష్టపోయిన పంటకు ఎకరానికి 10 వేలు ఇచ్చి రైతులను ఆదుకోవాలి – రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు… – రాళ్ళ వర్షం కు జరిగిన నష్టం ఫై తక్షణమే ప్రభుత్వం…

Read More

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీలో చేరిక పై మండిపడ్డ పిఓడబ్ల్యు నాయకులు

చెన్నూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంగళవారం రోజున పిఓడబ్ల్యు నాయకులు చెన్నూర్ మండల కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పిఓడబ్ల్యు జిల్లా నాయకులు మద్దేల భవాని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీలో చేరికను ఉద్దేశించి మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను తాకట్టు పెట్టవద్దని ఆ బహుజనవాదం పేరుతో ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ ప్రజలను నమ్మించి గొంతు కోసే విధంగా మీ పద్ధతులు,…

Read More

మండలంలో కాంగ్రెస్ నాయకుల ఇసుక అక్రమ దందా

మాలహర్ రావు, నేటిధాత్రి : తాడిచెర్ల మానేరులో దొంగలు పడ్డారు అర్ధరాత్రి కాంగ్రెస్ కార్యకర్తల ఇసుక దందా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే ఇసుక దందా ప్రారంభించిన కొందరు తాడిచెర్ల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలంలోని తాడిచెర్ల శివారు మానేరు నుండి గత రెండు నెలలుగా అక్రమ ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. ఈ ఇసుక దందాలో ఒక వ్యక్తి విలేఖరి ముసుగులో…

Read More

మెడికల్ కాలేజీ సమస్యలపై విచారణ కమిటీని ఏర్పాటు

కొత్తగూడెం.జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి మెడికల్ కాలేజీలో విద్యార్థులు హాస్టల్లో కనీస సౌకర్యాలు లేవని,హాస్టల్ ఫుడ్ నాణ్యత లేదని,త్రాగునీరు సక్రమంగా అందించడం లేదని, మెస్ చార్జీలు వసూలు చేస్తున్నారని, అధిక బస్సు చార్జీలు వసూలు చేస్తున్నారని, ప్రిన్సిపల్, అసిస్టెంట్లు క్రమశిక్షణ నెపంతో రాత్రులు హాస్టల్ క్యాంపస్ లోకి ప్రవేశించి, వీడియోలు రికార్డ్ చేస్తూ బెదిరిస్తూ విద్యార్థులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారు క్రీడలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా…

Read More

వివాహ ప్రధాన వేడుకల్లో హాజరైన మాజీ ఎమ్మెల్యే రేగా

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇరపరామయ్య-అంజలి దంపతుల ఏకైక పుత్రిక కావేరి వివాహ ప్రధాన వేడుకకు హాజరై కాబోయే నూతన వధువుని ఆశీర్వదించి చీరాను కానుకగా అందజేసిన పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బి ఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగ కాంతరావు, ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య…

Read More