ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం

ఓటరు చైతన్యం పాట సీ డీ ఆవిష్కరణ రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి. ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధమని టీయూడబ్ల్యూజే (ఐజెయూ) జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి అన్నారు. రామాయంపేట మండలం రాయిలాపూర్ కు చెందిన రాయారావు విశ్వేశ్వరరావు రచించి స్వరకల్పన చేసిన ఓటరు చైతన్యం పాట సీడీ ని మెదక్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం రామాయంపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా శంకర్ దయాళ్ చారి మాట్లాడుతూ… ప్రజాస్వామ్యం పరిరక్షించాలంటే, మనం అనుకున్న…

Read More

రైతుల పంట పొలాలను సందర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

వ్యవసాయ పరిశోధన స్థానం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తల బృందం బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామం రైతుల పొలాలని సందర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో విలాసాగర్ గ్రామములో వరి మరియు ప్రత్తి పంట చేనులని పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం వరిలో మోగిపురుగు మరియు కంకి నల్లి గమనించడం జరిగింది. మోగి పురుగు నివారణకు క్లోరాంత్రనిలిప్రోల్ 0.3 మి.లీ. మందుని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కంకి నల్లి నివారణకు…

Read More
DIG conducted awareness on LRS

ఎల్ఆర్ఎస్ పై అవగాహన నిర్వహించిన డిఐజి..

ఎల్ఆర్ఎస్ పై అవగాహన నిర్వహించిన డిఐజి గంగాధర నేటిధాత్రి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎల్ఆర్ఎస్ పథకం పట్ల గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డీఐజీ రవీందర్ అవగాహన సదస్సు నిర్వహించారు. గురువారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపుల విక్రేతలకు, దస్తావేజు లేఖరులకు ఎల్ఆర్ఎస్ ఉద్దేశ్యాన్ని ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను వివరించారు. పలువురు అడిగిన సందేహాలను నివృత్తి చేసారు. ఈ నెలా 31 వరకు 25%శాతం రాయితీ తో అధిక సంఖ్యలో చెల్లించుకోవాలని కోరారు.

Read More
Congress party

తెలంగాణ భవన్ కి చేరుకున్న ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్.

కేటీఆర్ గారికి మద్దతుగా హైదరాబాద్ తెలంగాణ భవన్ కి చేరుకున్న ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్ ◆ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు. డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ,బి ఆర్ ఎస్ నాయకులు ◆ రాష్ట్ర మాజి మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు జహీరాబాద్ నేటి ధాత్రి: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఫార్ములా కేసులో CBI ఎదుట హాజరవుతున్న సందర్భంగా వారికి మద్దతుగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్…

Read More

రేపటినుండి ఖేలో ఇండియా అండర్ 13 ఫుట్బాల్ గేమ్స్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి; ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపటి నుండి రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఖోలే ఇండియా గేమ్స్ లో భాగంగా సౌత్ ఇండియా మహిళల అండర్ 13 ఫుట్ బాల్ ఛాంపియన్షిప్ గేమ్స్ నిర్వహిస్తున్నామని జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పిన్నింటి రఘునాథరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఏడు జట్లు పాల్గొననున్నాయని,ఐదు రోజులపాటు మొత్తం 15 మ్యాచులు నిర్వహిస్తామని అన్నారు.ఈ మెగా ఈవెంట్ ప్రారంభోత్సవానికి…

Read More

రుద్రవరం హెల్త్ సబ్ సెంటర్ కు భూమి పూజ

[5:51 pm, 21/02/2024] +91 98490 56295: -ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ, నేటిదాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో నూతనంగా 25 లక్షలతో నిర్మించబోతున్న ప్రభుత్వ హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పిటిసి మ్యాకల రవి, రుద్రవరం సింగిల్ విండో చైర్మన్ రేగులపాటి కృష్ణదేవరావు, సెస్ డైరెక్టర్ హరి చరణ్ రావు,…

Read More

గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం

హసన్ పర్తి / నేటి ధాత్రి వర్ధన్నపేట నియోజకవర్గంలోని హసన్ పర్తి మండలంలోని నాగారం గ్రామం లో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య గెలుపు కోసం ఇంటింటికి తిరుగుతూ పథకాలను వివరిస్తూ చేతి గుర్తుకే అమూల్యమైన ఓటు వేసి డాక్టర్ కడియం కావ్య ను గెలిపించాలని గడప గడపకు తిరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి గ్రామ…

Read More

వనపర్తి లో సాయుధ పోలీస్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్

వనపర్తి నేటిదాత్రి; కేంద్రంలో వనపర్తి జిల్లా కేంద్రంలో సాయుధ కేంద్ర పోలీసు బలగాలతో జిల్లా శ్రీమతి ఎస్పీ కె . రక్షితమూర్తి ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామ ని అడిషనల్ ఎస్పీ వీరారెడ్డి డి.ఎస్.పి వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు . పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ప్రజలను కోరారు . ఈ కార్యక్రమంలో రామరాజు వినోద్ కుమార్ రిజర్వు…

Read More

జమ్మికుంట పట్టణ అభివృద్ధి లక్ష్యం

మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు జమ్మికుంట: నేటి ధాత్రి జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు, 25వ వార్డులలో అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ప్రారంభించారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు ఆ బాధి జమ్మికుంటలో 5 లక్షల రూపాయల నిధులతో సైడ్ ట్రైన్ పనులను మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ప్రారంభించారు. అదేవిధంగా గణేష్ నగర్ రోడ్ నెంబర్ వన్ లో 25 వ వార్డులో ఐదు లక్షల రూపాయల నిధులతో…

Read More
Government

ప్రభుత్వం రైతులకు బోర్లు మోటార్లు.!

ప్రభుత్వం రైతులకు బోర్లు మోటార్లు సోలార్లు మంజూరు చేయాలి. కొత్తగూడ, నేటిధాత్రి: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లోమంగళవారం రోజు ఆదివాసి సంక్షేమ పరిషత్ అత్యవసర సమావేశం కొతగూడ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగింది ఈ యొక్క సమావేశానికి ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దనుసరి రాజేష్ గారు పాల్గొని మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి పోడు వ్యవసాయం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న నిరుపేద ఆదివాసి రైతులకు వర్షం ఆధారంగానే…

Read More

తుడుందెబ్బ మండల కమిటి ఎన్నిక

    గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా)నేటిధాత్రి : నూతన కమిటీ సమావేశంలో వచ్చేసిన జిల్లా కమిటి అధ్యర్యంలో మండల నూతన కమిటీ వేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యధితులు హాజరైయి 03, 1/70 ఫీసా చట్టాన్ని కచ్చితంగా అమలు చేయలని మాట్లడడం జరిగింది ఇప్పడు జరిగే ఆర్ ఓ యఫ్ ఆర్ సర్వే ను కూడా ఖచ్చితంగా అమలు చేయలని పోడు భూములకు పట్టాలు ఇవ్వలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు పూనెం…

Read More

శబాష్‌ రేవంత్‌!

డైనమిక్‌ సిఎం అని మహిళా పోలీసుల కితాబు! -ఖాకీచకులకు హూస్టింగే కరెక్ట్‌! -తప్పు చేయాలంటే పోలీసు కూడా భయపడాలి. -ఏ తప్పు చేసినా ఉద్యోగం ఊడుతుందనే భయముండాలి. -అప్పుడే సమాజానికి రక్షణ. -తప్పు చేసిన వారిని ఉపేక్షిస్తూ పోవడం వల్లనే ఇదంతా! – డిపార్ట్మెంట్‌ పరువంటూ ఆలోచించొద్దు! -ఆదర్శం లేని వాళ్ళు -ఆదర్శంగా లేని వాళ్లు ఆ ఉద్యోగానికే అనర్హులు. -పోలీసు అంటేనే త్యాగ నిరతికి నిదర్శనం. -అది చాలా మంది మర్చిపోతున్నారు. -రక్షకులే భక్షకులౌతున్నారు. -ఖాకీని…

Read More

మండల కేంద్రంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్

 తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం అంకుసాపురం గ్రామ సర్పంచి కొయ్యడఎల్లవ్వ నాంపల్లి ఆధ్వర్యంలో ప్రెస్మీట్ ఏర్పాటు చేసినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో ముందు ఉంటూ గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని పాఠశాలలో గాని పల్లె ప్రకృతి వనానికి గాని గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎంతో దగ్గర ఉండి అభివృద్ధికి కృషి చేశామని గ్రామానికి చెందిన తుమ్మ చెట్లకు సంబంధించి డబ్బులపై అవకతవకలు జరిగాయని గ్రామంలోని కొందరు పనిగట్టుకుని మామీద…

Read More

ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం చేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..

పరకాల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో(గర్ల్స్) సిఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన “ముఖ్యమంత్రి అల్పాహార పథకం” ని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అల్పాహార పథకం తో తరగతి గదిలో ఆకలి నివారించడం,పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం,విద్యార్థుల ఆరోగ్యం & పెరుగుదలను మెరుగుపరచడం,విద్యార్థుల నమోదు పెంచడం, డ్రాపౌట్ రేటును తగ్గించడం, సాంఘీకరణను మెరుగుపరచడం ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఈ పథకం ద్వారా 1వ తరగతి నుంచి 10వ…

Read More

స్ఫూర్తి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ

నర్సంపేట,నేటిధాత్రి : ప్రభుత్వ పాఠశాలను బతికించుకోవాలనే లక్ష్యంతో తమ స్వంత డబ్బులతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ చేసి వారి సహాయాన్ని చాటుకున్నారు స్ఫూర్తి మహిళా సమాఖ్య సభ్యులు.దుగ్గొండి మండలం లోని మందపల్లి పాఠశాలలో విద్యార్థులకు స్థానిక స్ఫూర్తి మహిళా సమాఖ్య సౌజన్యంతో ఉచితంగా నోటు బుక్స్ పంపిణీ చేశారు.పాఠశాల హెడ్మాస్టర్ కర్ణకంటి రాంమూర్తి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మేదరి పద్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా…

Read More

ఒకటో వార్డులో బడిబాట కార్యక్రమం

పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ ఒకటో వార్డులోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నందు బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది.స్థానిక కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ హాజరై బడి ఈడు పిల్లలను తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని,విద్యార్థులు ప్రభుత్వం అందించే వివిధ పథకాలను పొందుకొని చదువులో నైపుణ్యత పెంపొందించుకోవాలని కోరినారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చక్రవర్తుల మధుసారు,ఉపాధ్యాయులు దయ్యాల సదయ్య,సరళ, స్వామి,పద్మ,కల్పన,రమ, శారద,నాగరాజు సారంగపానిగారు,విద్యార్థిని విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Read More

గణపేశ్వరాలయంలో టీ ఎస్ ఎస్ పి రిజర్వు ఇన్స్ పెక్టర్ ప్రత్యేక పూజలు

గణపురం నేటి దాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో సోమవారం పర్వదినం సందర్భంగా రేగొండ టీఎస్ ఎస్ పి రిజర్వు ఇన్స్ పెక్టర్ కుమ్మరి చంద్రన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి రుద్రాభిషేకం నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం గోశాల గోమాతలకు దాన బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు…

Read More

పార్లమెంట్ ఎన్నికల్లో సింహం గుర్తు కి ఓటు వేయండి

ఆదివాసీలకు “తుడుం దెబ్బ” పిలుపు. కొత్తగూడ, నేటిధాత్రి : మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో అత్యధికంగా ఓటు బ్యాంక్ కల్గి ఉన్న ఆదివాసీల మనోభావాలను కించ పరుస్తూ అధికార కాంగ్రెస్,బీజేపీ, గత ఐదు నెలల ముందు అధికారం లో ఉన్న బిఆర్ యస్ పార్టీ ఈ మూడు భూర్జవ రాజకీయ దోపిడీ పాలక వర్గ పార్టీలు ఆదివాసీలకు ఎంపీ టికెట్ కేటాయించకుండా కుట్రలు చేసి ఆదివాసీల ఓట్లకోసం నేడు ఎక్కడా లేని ప్రేమ ఒల్క పోస్తూ దొంగ నాటకాలు…

Read More

Congress will win Khammam seat

https://epaper.netidhatri.com/ There are no hopes for BRS To hear this news in telugu click on the below link  https://netidhatri.com/congress-clean-sweep-in-khammam-no-oppositions-ministers-ponguleti-srinivas-reddy-a-great-support-for-raghuram-reddy-bumper-majority/ Ponguleti again will create history • Ramasahayam Raghuram Reddy will emerge as a winner • There is no resistance for Congress in Khammam • BRS losing its hopes • Assembly election results are going to repeat…

Read More

కౌశిక్ కు మద్దతుగా కదిలిన వీణవంక యువ సైన్యం

వీణవంక,( కరీంనగర్ జిల్లా) నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని అన్ని గ్రామాల నుండి జమ్మికుంట పట్టణంలో బీ ఆర్ ఎస్ పార్టీ రోడ్ షో కి బయలుదేరిన 250 మంది కార్యకర్తలు నాయకులు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ ర్యాలీలో కొండపాక సర్పంచ్ అరుంధతి గిరిబాబు, ఉప సర్పంచ్ రాజ్ కుమార్, మండల నాయకులు కసర్ల సుధాకర్, గ్రామశాఖ అధ్యక్షులు ఈదునూరి భూమయ్య, యూత్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ అజయ్ కార్యకర్తలు సదయ్య సల్పల సమ్మయ్య, రాజు, రమేష్…

Read More
error: Content is protected !!