అప్పుల్లో సంక్షేమ హాస్టల్స్ కేజీబీవీ ఆశ్రమ పాఠశాలలు వార్డెన్స్

పెండింగ్ లో ఉన్న 5.485 కోట్ల మెస్ కాస్మోటిక్ చార్జీలు డైట్ బిల్లులు పెండింగ్లో ఉన్నటువంటి 7.500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రివర్మెంట్ వెంటనే విడుదల చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు డిమాండ్ భూపాలపల్లి నేటిధాత్రి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 5.485 కోట్ల మెస్ కాస్మోటిక్ చార్జీలు అదేవిధంగా డైట్ బిల్లులు పెండింగ్ లో ఉన్నటువంటి 7.500 కోట్ల పైగా స్కాలర్షిప్…

Read More

పరకాల పట్టణంలో పలువరి నాయకుల ముందస్తు అరెస్ట్ లు

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉన్నందున పరకాల పట్టణంలో అర్ధరాత్రి ఇండ్లలో ముందస్తు అరెస్టులు చేసి పరకాల పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లడం జరిగిందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో విద్య రంగ సమస్యలను పరిష్కరించాలని ఉద్యమలు చేస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్ధరాత్రి అక్రమ అరెస్టులు చేపిస్తుందని ఎస్ఎఫ్ఐ పరకాల మండల అధ్యక్షులు మడికొండ ప్రశాంత్ జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ హేమంత్ అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అనేకమైన…

Read More

రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం భద్రాచలం నేటి ధాత్రి తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, చతిస్గడ్ మూడు రాష్ట్రాల ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దు సమావేశం. ఎన్నికల దృష్ట్యా అక్రమంగా మద్యం సరఫరా ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున మూడు రాష్ట్రాల ఎక్సైజ్ అధికారుల సమన్వయంతో మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని నిర్ణయం. భద్రాచలం ఐటిసి గెస్ట్ హౌస్ లో జరిగిన ఈ సమావేశంలో మూడు రాష్ట్రాలకు చెందిన ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Read More

వరంగల్ పశ్చిమ సీటు బీసీలకు కేటాయించాలి

పచ్చిమ టికెట్ కావాలని దరఖాస్తు చేసుకున్న పద్మజ నేటిధాత్రి హైదరాబాద్ జనాధికార సమితి రాష్ట్ర మహిళ కోఆర్డినేటర్ గా గత 20 సంవత్సరాలు బడుగు, బలహీన వర్గాలకు తన సేవలు అందిస్తూ ఆ సేవలు విస్తరణలో భాగంగా జనాధికార సమితి మరియు బిసి సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఒక బీసీ మహిళగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ పశ్చిమ అభ్యర్థిగా పద్మజ దరఖాస్తు చేసుకోవడం జరిగినది .ఈ కార్యక్రమంలో జన అధికార సమితి రాష్ట్ర, జిల్లా…

Read More

అధిష్టానం ముందు రే’వంతు’దే హవా!

-చెల్లుబాటంతా రేవంత్‌దే! -మింగలేక, కక్కలేక సీనియర్లు. -తమ ప్రాధాన్యత తగ్గిందని దిగులు. -ప్రతిపక్షంలో వున్నప్పుడు సీనియర్లంతా హీరోలే -అధికారంలోకి వచ్చాక పదవులు అనుభవిస్తున్న వారే! -అయినా ఎక్కడో ఓ అసంతృప్తి. -ఎవరి ఆశలు వాళ్లవే.. -అంతా లక్ష్యం లేని నాయకులే. -ప్రతిపక్షంలో వున్నప్పుడు కొట్లాడిరది లేదు. -పార్టీ పటిష్టతకు కృషి చేసింది లేదు. -పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకమే లేదు. -రేవంత్‌ రెడ్డి తోనే ఊపొచ్చిందనేది వాస్తవం. -రేవంత్‌ వల్లనే బలమొచ్చిందనేది నిజం. -యువత రేవంత్‌ వల్లనే…

Read More

మెదక్ కాంగ్రెస్ కు బిగ్ షాక్….

మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరిక రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి. మెదక్ జిల్లా పిసిసి అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి పట్టణ 5వ వార్డు కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు జిల్లా బిఅర్ఎస్ అధ్యక్షురాలు ఎమ్మెల్యే శ్రీమతి. పద్మా దేవేందర్ రెడ్డి సమక్షంలో వారి అనుచరులతో కలిసి శుక్రవారం రోజు మామిళ్ల స్వగృహంలో బిఅర్ఎస్ పార్టీ లో…

Read More

ఫీజుల నియంత్రణ చట్టని అమలు చేయాలి

గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి ఏ ఐ ఎఫ్ డి ఎస్ వరంగల్ జిల్లా కార్యదర్శి జన్ను రమేష్ నల్లబెల్లి నేటి ధాత్రి: ప్రైవేటు పాఠశాలలో ఫీజు నియంత్రణ చేయాలని అలాగే గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఏఐడీఎస్ జిల్లా కార్యదర్శి జన్ను రమేష్, మార్త నాగరాజు మాట్లాడుతూ ఫీజులు నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని గుర్తింపులేని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ…

Read More

*వాసుదేవ్ రావు హీరోగా “సిల్క్ సారీ ” సినిమా నుంచి డైరెక్టర్ సాయి రాజేష్ గారి చేతుల మీదుగా ‘చేతులోన స్కాచ్ గ్లాస్” ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్

చాహత్ బ్యానర్ పై కమలేష్ కుమార్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సిల్క్ శారీ . ప్రముఖ హీరో గా వెబ్ సిరీస్ లో మంచి గుర్తింపు తెచ్చుకొన్న వాసుదేవ్ రావు హీరో గా రీవా చౌదరి మరియు ప్రీతీ గోస్వామి హీరోయిన్స్ గా టి . నాగేందర్ స్వీయ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ గారి చేతుల మీదుగా ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు….

Read More

పదవీకాలం ముగియడంతో సర్పంచ్ దంపతులకు సన్మానం

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల సర్పంచ్ గోనె సుమలత, నర్సయ్య పదవి కాలం ముగియడంతో సోమవారం రోజున గ్రామంలోని కమ్యూనిటీ హాల్ లో ఉప సర్పంచ్ లక్ష్మి, నర్సయ్య 12, మంది వార్డ్ మెంబర్స్, గ్రామ పంచాయతీ సిబ్బంది కో ఆప్షన్ మెంబర్స్ బల్ల రజెల్లు, ఏస్కూరి రఘునాథ్, మాజీ సర్పంచ్ లను, మాజీ ఎంపీటీసీ లను గ్రామ పెద్దలు వరికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా మాజీ సర్పంచ్…

Read More

అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మందమర్రి, నేటిధాత్రి:- మందమర్రి పట్టణంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్, అడిషనల్ కలెక్టర్ రాహుల్ తో కలిసి పట్టణంలో పర్యటించి పనులను పరిశీలించారు. అక్టోబర్ 1న పురపాలక, పట్టణ అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మందమర్రిలోని పలు అభివృద్ధి పనులను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు విచ్చేస్తున్న సందర్భంగా మందమర్రి పాత బస్టాండ్ లోని మిని…

Read More
College students

రావుస్ కాలేజీ విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు.

రావుస్ కాలేజీ విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు సాధించి నoదుకుసన్మానించిన ఐక్యవేదిక నేతలు వనపర్తి నేటిదాత్రి : వనపర్తి నేటిదాత్రి   వనపర్తి పట్టణ ములో రావుస్ జూనియర్ కళాశాలలో పదవ తరగతి చదివి న విద్యార్థులను ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా రాష్ట్ర స్థాయి మార్పులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, యాజమాన్యం, ఐక్యవేదిక నాయకులు సతీష్ యాదవ్, గౌనికాడి యాదయ్య, శివకుమార్, వెంకటేశ్వర్లు,రమేష్,…

Read More

రైతులువిత్తనాలకొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

మండల రైతులకు ఏవో సూచన. మహా ముత్తారం నేటి ధాత్రి. మండలంలోని రైతులు విత్తనాల కొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ఏవో సూచనలు చేశారు లైసెన్స్ కలిగి ఉన్న డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని గ్రామాల్లో తక్కువ ధరకు లేదా ఎక్కువ ధరకు లైసెన్స్ లేకుండా అమ్మిన లేబుల్ లేని ప్యాకెట్స్ లో సంచుల్లో లేదా లూస్ విత్తనాలు అమ్మిన వారి నుండి ఎట్టి పరిస్థితులను కొనుగోలు చేయకూడదని తెలియజేశారు ….

Read More

బిజేపి బిసి నినాదం బోగస్‌! 

బిఆర్‌ఎస్‌ అంటేనే బలహీన వర్గాల సంక్షేమం. అసలైన బిసి వాదం వున్నది బిఆర్‌ఎస్‌ లోనే.. అన్ని వర్గాల అభ్యున్నతే బిఆర్‌ఎస్‌ లక్ష్యం. -తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేలా బిజేపి ప్రయత్నం. -మోసమే బిజేపి రాజకీయం. -నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో బిఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి కుమార్‌ ముదిరాజ్‌ బిజేపి అసలు స్వరూపంపై చెప్పిన ఆసక్తికర విషయాలు. -బిజేపి అంటేనే అబద్దాల మయం. -బిజేపి చెప్పేదంతా మాయమాటల మర్మం. -బిసి గణన పచ్చి అవకాశవాదం. -కేంద్రం బిసి…

Read More

ప్రజా వ్యతిరేక బిజెపి పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి

ఎన్నికలప్పుడే మార్నింగ్ వాకుల పేరిట నాన్ లోకల్ అభ్యర్థులు వస్తారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి తోడ్పాటు అందించాలని పిలుపు వేములవాడ నేటిధాత్రి ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న బిజెపి పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు… బుధవారం వేములవాడ పట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో మొదటి విడత పూర్తి కాగానే ప్రజానాడి…

Read More

స్పెషల్ క్యాంపెయిన్ 4.0 కార్యక్రమ నిర్వహణ పై సమీక్షా సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి సింగరేణి డైరెక్టర్ (ఈ అండ్.ఎం అండ్ ఆపరేషన్స్) డి. సత్యనారాయణ రావు మరియు డైరక్టర్ ( పి అండ్ పి పా) జి.వేంకటేశ్వర రెడ్డి భారత ప్రభుత్వం మరియు మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఆదేశాల మేరకు అక్టోబర్ 02 వ తారీఖు నుండి 31 వ తేదీ వరకు సింగరేణి వ్యాప్తముగా నిర్వహించబోయే స్పెషల్ క్యాంపెయిన్ 4.0 కార్యక్రమము కొరకు ముందస్తు ప్రణాళిక లో భాగముగా ఈ నెల 16.09.2024…

Read More

భద్రాద్రిలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

ఎంపీ రవిచంద్ర, విజయలక్ష్మీ దంపతులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి స్వామి వారికి తలంబ్రాలు సమర్పించారు భద్రాద్రి శ్రీసీతారామ చంద్ర స్వామి వారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవం కన్నుల పండువగా జరిగింది.ఈ సందర్భంగా భద్రాచలం పట్టణంలో పలుచోట్ల స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయడంతో పాటు స్వామి వారి ఆలయం,మిథిలా స్టేడియం,దాని పరిసరాలను వివిధ రకాల పూలు,మామిడి ఆకు తోరణాలు,కాయలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వేలాది మంది భక్తుల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చరణాలు,మంగళ వాయిద్యాల మధ్య ఘనంగా జరిగిన…

Read More

కాంగ్రెస్ లో.. అసలు కోవర్టులెవరు…?

కాంగ్రెస్ లో ముదిరిన రాజకీయ సంక్షోభం.. # ఎమ్మెల్యే సీతక్కతో సహా 12 మంది కీలక నేతలు రాజీనామా # కాంగ్రెస్ పార్టీ వ్యవహారంపై ముందే చెప్పిన  నేటిధాత్రి దినపత్రిక  హైదరాబాద్,నేటిధాత్రి: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం పట్ల నేటిధాత్రి దినపత్రిక చెప్పింది నిజమైంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల నేటిధాత్రి ఎప్పటికప్పుడు విశ్లేషణ చేస్తూనే ఉన్నది. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వర్గం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ల వర్గం మరోవైపు…

Read More

100 గ్రాముల గంజాయి స్వాధీనం పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు

మందమర్రి, నేటిధాత్రి:- పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని, వారి నుండి 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని పట్టణ ఎస్సై పి చంద్రకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలోని రాజీవ్ నగర్ ఏరియాలో పెట్రోలింగ్ చేయుచుండగా విశ్వసనీయ సమాచారం మేరకు మదర్ థెరిస్సా పాఠశాల సమీపంలో కల ఓపెన్ ఫ్లాట్లో మారుతి నగర్ కు చెందిన మక్కల గంగాధర్, దుబ్బగుడెం కు చెందిన గొల్లపల్లి…

Read More

యూటర్న్ ను 30ఫీట్లకు పెంచాలి

మున్సిపల్ కమిషనర్ కువినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు పరకాల నేటిధాత్రి వెల్లంపల్లి రోడ్డు దామెర చెరువువద్ద యూ టర్న్ చిన్నగా ఉన్నందున తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆ యుటర్న్ ను 30 ఫీట్లుకు పెంచాలని బిజెపి పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో పరకాల మున్సిపల్ కమిషనర్ సుష్మ కి బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా పరకాల కౌన్సిలర్ జయంత్ లాల్,పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ మాట్లాడుతూ దామెర చెరువు క్రాస్ వద్ద…

Read More

పేద కుటుంబానికి ఆర్థిక సాయం

కొల్చారం, (మెదక్) నేటి ధాత్రి:- నిరుపేద కుటుంబానికి స్థానికసర్పంచ్ స్వర్ణలతభాగ్యరాజ్ దినకర్మకు 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందచేసిన స్వర్ణలతభాగ్యరాజు దంపతులు మానవత్వపు చిరునామాగా నిలుస్తున్న యువనేత చేగుంటమండల వ్యాప్తంగా అపన్నహస్తం యువతకు ఆదర్శం-రేపటి ఆశాకిరణం మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో మరణించిన విషయం తెలుసుకొని స్థానిక సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్ కుటుంబాన్ని పరామర్శించి తనకు తోచిన సహాయంగా ఇటీవల అనారోగ్యంతో మరణించిన చిట్టమైన లాలయ్య దినకర్మకు గ్రామప్రజల ఆశీర్వాదంతో చేగుంట మండలం…

Read More
error: Content is protected !!