భూ తగాదాలో వ్యక్తిపై దాడి… తీవ్ర గాయాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-15T110750.919.wav?_=1

 

 

భూ తగాదాలో వ్యక్తిపై దాడి… తీవ్ర గాయాలు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామానికి చెందిన చందాసంధ్య మరియు చంద ప్రశాంత్ గత నాలుగు సంవత్స రాల నుండి ఇంటి స్థలం విష యంలో గొడవలు జరుగు తున్నాయి ఈ విషయంలో పెద్ద మనుషుల్లో పంచాయతీ చేసుకొని వారు చెప్పిన విధంగా విన్న కూడా వారు మాపై తరచూ గొడవలు పడుతూ మమ్మల్ని ఎప్పటి కైనా చంపేస్తామని బెదిరిస్తు న్నారు.ఇదే క్రమంలో నా భర్త సుధాకర్ ను మరియు నన్ను చంపాలని ఉద్దేశంతో వారు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం చందా ప్రశాంత్ అతని తల్లి చంద విజయ అతని అక్క ఆకుతోట జ్యోతి అతని భావ ఆకుతోట పూర్ణచందర్ అతని మేనమామ చింతపట్ల రాజు కిట్టు మా ఇంటికి వచ్చి గొడ్డలి, రాడు, కర్రలు పట్టుకొని వచ్చి నా భర్త మా ఇంటి ముందు ఉండగా చంపుతా అంటూ ఒక్కసారిగా నా భర్త పై దాడి చేశారు. వెంటనే నా భర్త అరువగా బయటకు వచ్చి నేను చూసేసరికి చందా ప్రశాం త్ గొడ్డలితో నా భర్త తలపై గొడ్డలి కాటు, ఆకుతోట జ్యోతి ఇనుపరాడుతో మిగతావారు కర్రలతో కొట్టడం జరిగింది వెంటనే నేను నా భర్తను కొట్ట వద్దని అడ్డు వెళ్లాగా వారు నన్ను చేతులతో కొట్టారు.ఇట్టి గొడవను చూసిన నేను చుట్టు పక్కల వారైనా నరసయ్య, కోటయ్య, సత్యనారాయణ వచ్చి కొట్ట వద్దని ఆపబోతే వారిని అడ్డువస్తే చంపుతా మంటూ బెదిరించి వెళ్లిపో యారు వాళ్లు గాయపరచగా నా భర్తకు తలకు నాలుగు ఐదు చోట్ల రక్త గాయాలైనాయి మరియు కుడికాలు బలంగా గాయంతో అయినవి చుట్టుప క్కల వారి సహాయంతో నేను 108 లో చికిత్స కోసం వరంగ ల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్ళి నాని అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం శ్రీనివా స్ ఆసుపత్రి తీసుకుని వెళ్లాను ప్రస్తుతం నా భర్త చికిత్స పొందుతూ ప్రాణాపాయస్థితి లో ఉన్నందున చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కోరారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version