పోలీస్ అమరవీరులకు జోహార్.

ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ,
ప్రపంచం మంతా నిద్రపోయినా మేల్కొని ఉండే ఓకే ఒక్కడు…. పోలీస్. ప్రపంచ మంతా నిద్రలో ఉండే పోలీస్ మేల్కొని.
శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు ఎండ. వాన. పగలు రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగ. పబ్బాల్ని కూడా త్యజించి. ప్రజల కోసం జీవించి. మరణించిన పోలీస్ అమరవీరులు ఎందరో…
నిత్యం శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు ఎండ వాన పగలు రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగ. పాబ్బల్ని కూడా త్యజించి ప్రజల కోసం జీవించి మరణించే పోలీసులకి. అందునా ప్రాణాలని ప్రాణంగా పెట్టీ ప్రజల కోసం పోలీస్ చేసిన త్యాగానికి
సానుభూతి గౌరవం చూపించడం మనందరి బాధ్యత . పోలీసులుగా బాధ్యతగా నిర్వర్తిచడానికి ముందుకు రాబోతున్న వారికి
విది నిర్వహణలో నుతనోత్యేజని స్ఫూర్తిని
నింపడమే పోలీస్ అమర వీరుల సంస్మరణ దినం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశమని ఎంపీ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *