బడంపేటలో 365 మందికి గృహ జ్యోతి సర్టిఫికెట్లు

బడంపేటలో 365 మందికి గృహ జ్యోతి సర్టిఫికెట్లు పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ మండలం బడంపేట గ్రామంలో బుధవారం సర్పంచ్ దయానంద్ పాటిల్ ఆధ్వర్యంలో 365 మంది లబ్ధిదారులకు గృహ జ్యోతి పథకం కింద సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మ్యాతరి ఏసప్ప, మొగులయ్య, బసవరాజ్, స్వామి, సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గృహ జ్యోతి కార్యక్రమం ద్వారా లబ్దిదారులకు ప్రయోజనం చేకూరింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version