పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం
పాల్గొన్న శాసన మండలి వైస్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గండ్ర
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో ముదిరాజ్ ల ఆరా ధ్య దైవం పెద్దమ్మతల్లి ఆశీస్సు లతో ప్రజలందరూ సుఖసంతో షాలతో జీవించాలని కోరిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ బండా ప్రకాష్, భూపాలపల్లి మాజీ . ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయoలో అంగరంగ వైభవంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని జరుపుకు న్నారు

.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘరాష్ట్ర నాయకులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు,ముదిరాజ్ సోదర సోదరీమణులు,బిఆర్ ఎస్పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.