Former Councillor Participates in Panduranga Swamy Pallaki Seva
పాండురంగ స్వామి దేవాలయం పల్లకి సేవలో మాజీ మున్సిపల్ కౌన్సిల ర్ బండార్
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో బ్రాహ్మణవాడలో శ్రీ పాండురంగేశ్వర స్వామి విఠలేశ్వర దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం నాడు పల్లకి సేవలో 15 వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ భక్తులు పాల్గొన్నారు ని ఆలయ కమిటీ అధ్యక్షులు పూరి పాండు ఆలయ కమిటీ నిర్వాహకులు పాపి శెట్టి శ్రీనివాసులు జగదీష్ పిన్నం నరేందర్ ఆలయ పురోహితులు ఒక ప్రకటనలో తెలిపారు ధనుర్మాస ఉత్సవాలు పూర్తి అయ్యేవరకు ప్రతిరోజు పల్లకి సేవ ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు ఉంటాయని ఉంటాయని వారు తెలిపారు శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ పాండురంగ స్వామి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు భక్తులు భక్తులు భక్తులు భక్తులు భక్తులు భక్తులు చాలని స్వీ భరించాలని స్వీకరి వారి విజ్ఞప్తి చేశారు
