
పూర్తయిన ఇందారం జామా మస్జీద్ నూతన కమిటీ ఎంపిక *
జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో గల జామా మస్జిద్ నూతన కార్యవర్గం కోసం మంగళవారం రోజున ఎన్నికలు జరిపారు. ఈ ఎన్నికలలో 89 ఓట్లతో నూతన ప్రెసిడెంట్ గా మొహమ్మద్ యూసుఫ్ ఎన్నికయ్యారు. 94 ఓట్లతో వైస్ ప్రెసిడెంట్ గా సయ్యద్ అన్వర్ అలీ ఎన్నికయ్యారు. 83 ఓట్లతో జనరల్ సెక్రటరీగా మొహమ్మద్ జహీరొద్దీన్ ఎన్నికయ్యారు. నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులను గ్రామస్తులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఎన్నికలను పకడ్బందీగా…