
విధేయతతో పనిచేసిన ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది.
# విశ్వసనీయతతో తక్కళ్ళపల్లికి గుర్తింపు # ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట,నేటిధాత్రి : పార్టీలో నిజాయితీగా పనిచేసిన ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని,తన విశ్వసనియతతో తక్కళ్లపల్లి రవీందర్ రావుకు తగిన గుర్తింపు లభించిందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా నియమితులైన తక్కళ్లపల్లి రవీందర్ రావు గురువారం నర్సంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సన్మానం ఏర్పాటు చేశారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే…