యువత స్వయం శక్తితో ఎదగాలి..

చించోడు అభిమాన్యు రెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గుండేడ్ చెన్నా రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ యువనేత శ్రీ చించోడ్ అభిమన్యు రెడ్డి శాలువాతో సన్మానించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం బాలానగర్ మండల కేంద్రంలో గుండెడ్ నర్సిములు దివ్య ఆర్ట్ ఫ్లెక్సీ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత స్వయం శక్తితో పైకి…

Read More

బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జెడ్పిచైర్ పర్సన్ గండ్ర జ్యోతి మారపల్లి సుధీర్ గెలుపుకై బీఆర్ఎస్ విస్తృత ప్రచారం శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలో వరంగల్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మారపల్లి సుధీర్ కుమార్ గెలుపు కొరకు మండలంలో వసంతపూర్, ప్రగతి సింగారం, పత్తిపాక గ్రామాలలోపనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మారపల్లి సుధీర్ కుమార్ కారు గుర్తుపై ఓటువేసి…

Read More

ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం

ఓటరు చైతన్యం పాట సీ డీ ఆవిష్కరణ రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి. ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధమని టీయూడబ్ల్యూజే (ఐజెయూ) జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి అన్నారు. రామాయంపేట మండలం రాయిలాపూర్ కు చెందిన రాయారావు విశ్వేశ్వరరావు రచించి స్వరకల్పన చేసిన ఓటరు చైతన్యం పాట సీడీ ని మెదక్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం రామాయంపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా శంకర్ దయాళ్ చారి మాట్లాడుతూ… ప్రజాస్వామ్యం పరిరక్షించాలంటే, మనం అనుకున్న…

Read More

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ రంజిత్ రెడ్డి నీ గెలిపిoచాలని ప్రజలకు సీపీఎం విజ్ఞప్తి

శేరిలింగంపల్లి నేటి ధాత్రి,:- లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ళ కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ రంజిత్ రెడ్డి నీ గెలిపించాలని శేరిలింగంపల్లి నియోజక వర్గ ప్రజలకు సీపీఎం విజ్ఞప్తి చేస్తుంది.. ఈ సందర్భంగా సీపీఎం శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి C శోభన్, జోన్ కమిటి సభ్యులు V మాణిక్యం,K కృష్ణ,S రవి,K కృష్ణారెడ్డి,B వరుణ్ మాట్లాడారు.. కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ యెుక్క నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలతో ఇండియా కూటమి ఏర్పడింది. దేశ వ్యాప్తంగా…

Read More

బెల్ట్ షాప్ పై పట్టణ పోలిసుల దాడి, మధ్యం స్వాధీనం

భద్రాచలం నేటి ధాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని శిల్పి నగర్ ప్రాంతంలో ఎన్నికల నియమావళి కి విరుద్ధంగా అక్రమ మద్యం విక్రయం చేస్తున్న బెల్టు షాపులపై కస్మాత్తుగా దాడులు చేసిన భద్రాచలం పట్టణ ఎస్సై విజయలక్ష్మి అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు అక్రమ మధ్యo వ్యాపారం చేస్తున్న బెల్టు షాపులపై పంజా విసురుతున్న భద్రాచలం పట్టణ పోలీసులు కొనసాగుతున్న పోలిసుల దాడులు బెంబేలెత్తిపోతున్న అక్రమ మద్యం దారులు చేతులెత్తేసిన సంబంధిత ఎక్సైజ్…

Read More

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిరిసిల్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చుక్క శేఖర్ ఆధ్వర్యంలో 186వ బూత్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెలి చాలా రాజేందర్ రావు ని చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి కరీంనగర్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలని ఓటర్లను అభ్యర్థించారు ఇట్టి ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…

Read More

బిజెపికి ఓటు అడిగే హక్కు లేదు

బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ బీసీల గురించి ఆలోచించని బిజెపికి వారి ఓట్లు అడిగే హక్కు లేదని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ ప్రధాని హాయాంలోనే బీసీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అగ్రవర్ణ నాయకుల చేతిలో…

Read More

మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ టిడిపి నాయకత్వంతో కలిసి భద్రాచలం పట్టణంలో విస్తృతంగా ఎన్నికల ప్రచార నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

భద్రాచలం నేటి ధాత్రి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు భద్రాచల పట్టణంలో టిడిపి పార్టీ నాయకత్వంతో కలసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ప్రస్తుతం గా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు హస్తం గుర్తుపై ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టిడిపి శ్రేణులు కాంగ్రెస్ శ్రేణులు కలిసి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భద్రాచల శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్ పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ నున్నే రామకృష్ణ పట్టణ…

Read More

బిజెపి గెలిస్తే, మల్కాజిగిరి అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది: బిజెపి కార్పొరేటర్ శ్రావణ్

మల్కాజిగిరి, నేటిధాత్రి: మల్కాజిగిరి నియోజకవర్గం, మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని వెస్ట్ శ్రీకృష్ణ నగర్ లో శుక్రవారం స్థానిక బిజెపి కార్పొరేటర్ శ్రావణ్ పలువురు కాలనీ వాసులు, మహిళలతో సమావేశం నిర్వహించి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కి ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా శ్రావణ్ మాట్లాడుతూ ఈటల గెలుపుతో మల్కాజిగిరి లో మరిన్ని ప్రజా సమస్యలు పరిష్కరించుకొనే అవకాశం ఉంటుందిఅని తెలిపారు.కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు డా. నర్సింహా గౌడ్, డి ఎన్ వెంకటేష్, శరత్…

Read More

కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు దేశానికి మలుపు

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రాజారెడ్డి చేర్యాల పట్టణంలో సీపీఐ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేర్యాల నేటిధాత్రి… కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఈ దేశానికి మలుపు అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రాజారెడ్డి అన్నారు. శుక్రవారం చేర్యాల మండల కేంద్రంలోని సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే…

Read More

పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని సుంధరయ్య నగర్ లోని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న గుడిసెవాసులతో నిర్వహించిన సమావేశ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు అనంతరం.ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఒక చెయ్యిని గెలిపించారు, మరో చెయ్యిని…

Read More

సిపిఐ పార్టీ సీనియర్ నాయకుడు బందెల నరసయ్య అశ్రునివాళ్ళని

నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కూనమేని సాంబశివరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి చుంచుపల్లి మండలం రుద్రపు గ్రామపంచాయతీ. కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ కొద్ది గంటల ముందు . సిపిఐ పార్టీ సీనియర్ నాయకుడు బందెల నరసయ్య విడిచారు. వార్త విన్న పార్టీ కార్యకర్తలు దిగ్భ్రాంతులో ఉన్నారు . బందెల నరసయ్య. 70 సంవత్సరాల నుంచి . సిపిఐ పార్టీకి అండగా ఉండి .విద్యార్థి నాయకు డిగా యువజన నాయకుడిగా పార్టీ రాష్ట్ర నాయకులుగా…

Read More

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్

రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో 144 సెక్షన్‌ అమలులోకి రానుంది.పార్లమెంట్ ఎన్నికలు మే 13న ఉన్నందున పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు పెద్దపల్లి పార్లమెంట్ పరిదిలోని 22-ధర్మపురి నియోజకవర్గం (పాక్షిక స్థాయిలోని), 23-రామగుండము, 25- పెద్దపల్లి నియోజకవర్గాలలో రేపు సాయంత్రం అనగా మే 11 శనివారం సాయంత్రం 6:00 గంటల నుండి మే 13…

Read More

కాంగ్రెస్ వస్తే కష్టకాలం తప్పదు..

బీఎస్పి నుండి బీఆర్ఎస్ లోకి చేరికలు.. శ్రీకాంత్ ముదిరాజ్.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట బిఎస్పి మండల ప్రెసిడెంట్ శ్రీకాంత్ ముదిరాజు వైస్ ప్రెసిడెంట్ గిరి తో పాటు కొందరు నాయకులు శివకుమార్ శరత్ స్వామి కుమార్ సోను నవీన్ తదితరులు శుక్రవారం రోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.. వారు తీవ్ర మనస్థాపనతో బీఎస్పీ పార్టీని…

Read More

మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపే లక్ష్యంగా ప్రచారం..

భద్రాచలం నేటి ధాత్రి భద్రాద్రి జిల్లాఎస్సీ సెల్ ఛైర్మెన్ చింతిరాల రవికుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు డిసిసి భద్రాద్రి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే పొదేం.వీరయ్య భగవాన్ దాస్ కాలనీ,అశోక్ నగర్ కాలనీ ,కొత్త,కాలనీ, ఏఎంసీ లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పొరిక బలరాం నాయక్ గెలుపుతో భద్రాచలం అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు….

Read More

ముదిగుంట గ్రామపంచాయతీలో బిఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం

జైపూర్, నేటి ధాత్రి : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామ పంచాయతీలో శుక్రవారం రోజున చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదేశాల మేరకు పెద్దపల్లి బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కి మద్దతుగా స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి గడపగడపకి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆరు హామీల పేరుతో అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతున్న ఇంతవరకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని,…

Read More

పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని గెలిపించండి మాలోత్ కవిత గెలుపు మహబూబాబాద్ పార్లమెంట్ అభివృద్ధికి మలుపు.

భద్రాచలం నేటి ధాత్రి శాంతినగర్ కాలనీలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన రావులపల్లి భద్రాచలం10/05/2024 13వ తారీఖున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాద్ పార్లమెంటు స్థానానికి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాలోత్ కవిత గెలుపును కోరుతూ టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణం శాంతినగర్ కాలనీలో 148 149 బూతులలో విస్తృత ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలంతా గులాబీ…

Read More

రాహుల్ గాంధీ ప్రధానిచేద్దాం కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ *-కాంగ్రెస్ పార్టీ మండల ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు పొలం పెళ్లి శంకర్ లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించుకుని అభివృద్ధికి బాటలు వేయాలని పొలం పెళ్లి శంకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేస్తూ వచ్చాయని ఆరోపించారు. మోసపూరిత హామీలతో మభ్యపెడుతూ వస్తున్న బీఆర్ఎస్, బిజెపి…

Read More

బీఆర్ఎస్ గెలిస్తేనే ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుంది

మొగుళ్ల పెళ్లి నేటి ధాత్రి న్యూస్ లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుందని బీఆర్ఎస్ మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు అన్నారు. శుక్రవారం ఆయన బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని రంగాపురం గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అబద్ధపు…

Read More

అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిల్స్ స్వాధీనం కేసు నమోదు

వనపర్తి నేటిదాత్రి ; నాగులపల్లి తాండకు చెందిన మగావత్ చంద్రు బైక్ ద్వారా అక్రమంగా మద్యం బాటిల్స్ తరలిస్తుండగా మద్యాన్ని స్వాధీనం చేసుకొని అయిన పై కేసు నమోదు చేశామని వనపర్తి ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్సై రాజేందర్ మన్యం శేఖర్ రాజు పాల్గొన్నారని సిఐ తెలిపారు

Read More
error: Content is protected !!