20వ వార్డ్ లో జాతీయ జెండాలు ఇంటింటికి పంపిణీ చేసిన చైర్ పర్సన్

పరకాల నేటిధాత్రి(టౌన్) ఈ నెల 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని ఉద్దేశంతో ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పరకాల మున్సిపల్ పరిధి 20వ వార్డ్ యందు మున్సిపల్ చైర్ పర్సన్ సొద అనిత రామకృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటికి జాతీయ జెండా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వార్డ్ అధ్యక్షులు బొచ్చు శ్రీనివాస్, ప్రధాన…

Read More

నేతన్నల జీవితాలలో వెలుగు నింపింది సీఎం కేసీఆర్

భూపాలపల్లి నేటిధాత్రి జాతీయ చేనేత దినోత్సవ వేడుకలలో భాగంగా టేకుమాట్ల మండలం ఆసిరెడ్డిపల్లె గ్రామం అమ్మ గార్డెన్స్ లో జిల్లా జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత దినోత్సవ సంబరాలల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలకు బిన్నముగా మొట్ట మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 16% (గత ప్రభుత్వాలు వారి వాటా గా కేవలం 4% మాత్రమే…

Read More

బస్తి బాటతో సమస్యలు పరిష్కారం.

బస్తి బాటతో సమస్యలు పరిష్కారం. .. రెవిన్యూ డివిజన్ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని సీఎం కోరుతాం. .. రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్. రామాయంపేట (మెదక్)నేటి ధాత్రి. రామాయంపేట పట్టణంలో చేపట్టిన బస్తిబాట కార్యక్రమం వల్ల చాలా సమస్యలు పరిష్కారమైనట్లు మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ తెలిపారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని 11 వ వార్డులో రెండో విడత బస్తిబాట కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా వార్డులో…

Read More

ఆనందోత్సవాల మధ్య పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం లోని చౌడూర్ గ్రామంలో జెడ్పి ఉన్నత పాఠశాలలో 2001 -2002 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు .సుమారు 22 ఏళ్ల తర్వాత ఒకరికొకరు కలుసుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పూర్వ విద్యార్థులతో కలిసి జ్ఞాపికలను అందజేసి .శాలువలతో ఘన సన్మానం చేశారు.ఈ సందర్భంగా గురువులు గోపాల్ రెడ్డి, అబ్దుల్ హక్, వసంత,…

Read More

ఘనంగా బోనాల పండుగ

మంగపేట- నేటిధాత్రి   మంగపేట మండల పరిధిలోని కోమటిపల్లి గ్రామంలో బోనాల పండుగ ఊరంతా కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది.బోనాలు ఎత్తుకొని ఊరి నుండి బయలుదేరి పోచమ్మ గుడి వరకు భారీ ఎత్తున తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని ముక్కుడి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బిజెపి మండల అధ్యక్షులు లోడే శ్రీనివాస్ గౌడ్ దామర సారయ్య ,మాసిరెడ్డి వెంకటరెడ్డి…

Read More

ప్రతి మనిషి జీవితంలో బాల్యం ఓ మధురమైన జ్ఞాపకం.

ప్రతి మనిషి జీవితంలో బాల్యం ఓ మధురమైన జ్ఞాపకం. ఆపదలో ఉన్న స్నేహితుడికి ఆర్థిక సహాయం. మహబూబ్ నగర్ జిల్లా ;నేటిధాత్రి ప్రతీ మనిషి జీవితంలో బాల్యం ఓ మధురమైన జ్ఞాపకం.. అందులోనూ టెన్త్‌ ఎప్పటికీ గుర్తుండిపోయే దశ. ఈ దశలో మన జీవితంలోకి వచ్చిన స్నేహితులు మనపై ఎలాంటి ప్రభావం చూపుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కోసారి మన జీవితాంతం తోడుండే బెస్ట్‌ ఫ్రెండ్స్‌ కూడా ఇక్కడినుంచే మొదలవుతారు. మనకు అవసరం ఉన్నపుడు.. లేదా మనం ఆపదలో…

Read More

ఈనెల 19న మెదక్ కి “సీఎం” “కేసీఆర్

ఏర్పాట్లు పరిశీలిస్తున్న “మంత్రి హరీష్ రావు” ఆగస్టు 19వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మెదక్ జిల్లాలో నూతన సమీకృత కలెక్టర్ భవనంతో పాటు ఎస్పీ ఆఫీస్ ప్రారంభించనున్న నేపధ్యంలో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్ రెడ్డి,భూపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, కలెక్టర్, ఎస్పీ ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Read More

జూటా మాటలే!?

https://epaper.netidhatri.com/ `ప్రధానమంత్రికి తెలియకుండానే నిధులొచ్చాయా? `బిహార్‌ ఎన్నికల ప్రచారంలో ఎనభై వేల కోట్లు ప్రకటించారు? `కాళేశ్వరానికి ఎనభై వేల కోట్లా? https://epaper.netidhatri.com/ `తెలంగాణ కు ఎన్నడైనా రూపాయి ప్రకటించారా? ` ఆ మాటలు నీటి మూటలే! `నమ్ముకున్న అబద్దాలే బిజేపిని ముంచడం ఖాయమే! `ఎల్లకాలం మోసం చేయలేరులే? `ప్రజలు అన్నీ గమనిస్తున్నారులే? ` నమ్మి గెలిపిస్తే బిజేపి ఎవరికి మేలు చేస్తుందో దేశ ప్రజలు చూస్తున్నారు? ` కాళేశ్వరానికి కేంద్రం రూపాయి ఇచ్చిందా? ` బిజేపి నాయకుడు…

Read More

ఉచిత కంటి వైద్య శిబిరం

ఆల్ పెన్షనర్స్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నేటి ధాత్రి, భద్రాచలం లోని పాత లీక్ ఎల్.ఐసి.ఆఫీసు రోడ్డు లోని ఆల్ పెన్షనర్స్ అసో షి యే షన్ భద్రా చలం డివిజన్ కార్యాలయంలో ది.14.08.2023సోమవారం ఉదయం 10. గంటలనుండి 1.00.గంటవరకుశరత్ మాక్సీ విజన్ కంటి ఆసుపత్రి వైద్యుల చే కంటి పరీక్షలు నిర్వహిస్తారు. కంటి పరీక్షలు నిర్వహించి కేటరాక్ట్ ఉన్నటువంటి వారిని ఆసుపత్రి వారు వారి స్వంత వాహనం లోతీసుకువెళ్ళి ఆపరేషన్లు చేసి…

Read More

మాట తప్పని మహానేత ముఖ్యమంత్రి కెసిఆర్

భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధికి 14 కోట్ల 50 లక్షలకు మంజూరు జీవో.జారీ చేసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి   భద్రాచలం టౌన్.మాజీ ఎం. ఎల్. సి.,భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జీ బాలసాని లక్ష్మీ నారాయణ ఇటీవల ముఖ్యమంత్రి ని కలిసి భద్రాచలం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కొరకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ముఖ్యమంత్రి కెసిఆర్.వెంటనే సమగ్ర నివేదిక పంపవలసిందిగా కోరారు. నివేదిక అందిన వెంటనే నేడు…

Read More

విద్యారంగ సమస్యలపై సమరశీల పోరాటాలే ఏ.ఐ.ఎస్.బి లక్ష్యం

ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు చేర్యాలలో ఏ.ఐ.ఎస్.బి కళాశాల కమిటీ ఎన్నిక చేర్యాల నేటిధాత్రి… చేర్యాల మండలంలోని పలు ప్రైవేట్ కళాశాలలలో బుధవారం నాడు నూతన కమిటీలను ఎన్నిక చేపట్టడం జరిగిందని ఏ.ఐ.ఎస్.బి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు అన్నారు. ఈ సందర్బంగా పుల్లని వేణు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విద్యారంగాన్ని విస్మరిస్తున్నాయని,కేంద్రంలో బీజేపీ,రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాలు పూర్తిగా విద్యార్ధి వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని ఏఐఎస్బిగా ఎండగడుతామని విద్యారంగ సమస్యల పరిస్కారమే ఏఐఎస్బి…

Read More

సైబర్ నేరాలపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచనలు

నకిలీ ప్రకటనలు చూసి మోసపోవద్దు జిల్లా ఎస్పీ అఖిల మహాజన వేములవాడ,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎస్పీ అఖిల మహాజన్ శనివారం సోషల్ మీడియాలో సైబర్ మోసగాళ్ళు చేసే మోసాల పట్ల ప్రజలకు పలు సూచనలు, జాగ్రత్తలు సూచించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ సోషల్ మీడియాలో నకిలీ ఉద్యోగల పేరుతో వచ్చే లు మోసపురితమైన లింక్ లిక్స్, ప్రకటనలు చూసి మోసపోవద్దని, అధిక లాభాల కోసం ఆశపడి ఆన్లైన్ లో పెట్టుపడి పెట్టడం లేదా…

Read More

గ్రూప్ 2 పరీక్ష పోస్ట్ పోన్ చేయాలని ధర్నా: బీఎస్పీ నేత పుల్లూరు ఉమేష్

సిద్దిపేట నేటిధాత్రి… బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ గారి ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ దగ్గర శనివారం ధర్నా నిర్వహించడం జరిగింది. నిన్న రాత్రి బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరుద్యోగుల పక్షాన నిలబడుతూ గ్రూప్-2 పరీక్షను పోస్ట్ పోన్ చేయాలని శాంతియుతంగా తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర సత్యాగ్రహం చేస్తా అనగానే గృహనిర్బంధం చేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్…

Read More

సీఎం కెసిఆర్,ఎమ్మెల్యే చల్లా చిత్రపటాలకు పాలాభిషేకం

నడి కూడ,నేటి ధాత్రి:పరకాల నుండి మల్లక్కపేట మీదుగా నడికూడ మండలం నార్లపూర్ గ్రామం వరకు 25కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు మంజూరు చేసినందుకు కృతజ్ఞత భావం తో మల్లక్కపేట బస్టాండ్ మరియు నార్లాపూర్ బస్టాండ్ వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, పరకాల నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత చల్లా ధర్మారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ఎంపీపీ మచ్చ అనసూర్య రవీందర్, జెడ్పీటీసీ కోడెపాక సుమలత కర్ణాకర్,బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి(చందు)ప్రధాన కార్యదర్శి…

Read More

సి ఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణి

ముత్తారం :- నేటి ధాత్రి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మెన్ పుట్ట మధు ఆదేశాల మేరకు ముత్తారం మండలం పోతారం గ్రామం లో సి ఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు తూడూరి రమేష్ 10000 నెత్తేట్ల. ప్రియ మాదవి 20,000 నెత్తేట్ల సౌందర్య 16000 రూపాయల చెక్కులను మరియు నూతనంగా ఓటు హక్కు వచ్చినటువంటి యువకులకు ఓటరు గుర్తింపు కార్డులను జడ్పీటీసీ చెల్కల స్వర్ణలత అశోక్ చేతుల మీదుగా పంచడం జరిగింది ఈ కార్యక్రమం లో…

Read More

హరితహారం మొక్కలు పంపిణీ చేసిన మేయర్ బుర్ర మహేందర్ గౌడ్

గండిపేట:ప్రతి ఒక్కరు హరితహారం మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యాన్ని పెంచేందుకు కృషి చేస్తే రాబోవు తరాలకు మంచి వాతావరణం అందుతుందని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్ర మహేందర్ గౌడ్ తెలిపారు.శుక్రవారం బండ్లగూడ జాగిర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ వార్డు స్పెషల్ బ్లాక్,సి బ్లాక్ లలో హరితహారంలో భాగంగా మొక్కలను పంపిణి చేసిన బి.జె.ఎం.సి.మేయర్ బుర్ర మహేందర్ గౌడ్.ఈ కార్యక్రమంలో హఫీజ్ ఖాన్, సుమన్,నదీం,బిల్ కలెక్టర్ అస్లం,కాలనీ వాసులు పాల్గోన్నారు.

Read More

రాజన్న సేవలో కరీంనగర్ పోలీస్ కమిషనర్

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా శనివారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సిపి దంపతులకు నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం ఇవ్వగా ఆలయ పర్యవేక్షకులు బి.తిరుపతి రావు శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు వారి వెంట స్థానిక డిఎస్పీ నాగేంద్ర చారి సిఐ కరుణాకర్ ఉన్నారు

Read More

డివిజన్ తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోండి

జేఏసీ ఛైర్మన్ రామగల్ల పరమేశ్వర్ చేర్యాలలో జేఏసీ విస్తృత స్థాయి సమావేశం.. చేర్యాల నేటిధాత్రి…. ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షైన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అనేది, ఆత్మగౌరవం, ఉనికి, అస్తిత్వంతో ముడిపడి ఉన్నదని చేర్యాల డివిజన్ సాధించి, తిస్కొచ్చి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ కోరారు. చేర్యాల మండల కేంద్రంలోని వాసవి గార్డెన్ లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఇటీవల ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణం…

Read More

కమలాపూర్ ఆముదాలపల్లె గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి మన ఊరు మన రమణన్న కార్యక్రమంలో భాగంగా కమలాపూర్ గ్రామంలో పల్లెనిద్ర చేసిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి మండలం కమలపూర్ ఆముదాలపల్లి గ్రామాలలో ఉదయం పర్యటించిన ఎమ్మెల్యే గండ్ర ఆముదాలపల్లి గ్రామంలో స్థానిక ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామములో ఉన్నటువంటి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పోడు భూములకు గ్రామంలోని రైతులకు హక్కు పత్రం కావాలని రైతులు ఎమ్మెల్యేను కోరారు గిరివికాస పథకం క్రింద గ్రామంలో 6 బోర్లు వేశామని ఎమ్మెల్యే…

Read More

ప్రపంచ తెలుగు ఐ టి మహాభలో ఈ. వీ. శ్రీనివాస రావు కు పురస్కారం

హనుమకొండ : ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (WTITC ) ఆధ్వర్యంలో TITA అధ్యక్షుడు సందీప్‌ మక్తాల అధ్యక్షతన సింగపూర్ లో నిర్వహించిన ప్రపంచ తెలుగు ఐటీ మహాసభ లో సామజిక రంగం విభాగం లో తెలంగాణ నుండి ఈ.వీ. శ్రీనివాస రావు కు సామాజికసేవ అవార్డు లభించింది. ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి ఆధ్వర్యంలో సింగపూర్ లో ఈ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఐటి ఇతర రంగాలలో పలువురి ప్రముఖులకు అవార్డు…

Read More