ఆత్మ గౌరవానికి ప్రతీక సర్వాయి పాపన్న

కేసముద్రం (మహబూబాబాద్), నేటిధాత్రి: సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా కేసముద్రం మండలంలోని అర్పణపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కల్లుగీతా కార్మిక మండల అధ్యక్షుడు బబ్బరు ఉప్పలయ్య మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న తెలంగాణ వీరత్వానికి,పరక్రమానికి ప్రతిక అని అన్నారు.ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాజరిక పోవడానికి వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి పాపన్న పోరాడిన తీరు గొప్పదని అన్నారు.సర్వాయి పాపన్న గౌడ్ జయంతి…

Read More

సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ 373 వ జయంతి

ఖానాపూర్ నేటిధాత్రి ఖానాపూర్ మండలం లోని బుదారావుపేట గ్రామంలో సర్దార్ సర్వయి పాపన్న గౌడ్ 373జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు నారగోని పరమేష్ గౌడ్ మాట్లాడుతూ సమైక్య రాష్టంలోసర్వాయిపాపన్న గౌడ్ పోరాట పటిమను నాయకులు గుర్తించలేదు.కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గౌడ సంఘాల ఐక్య ఉద్యమాలతో అణగారిన వర్గాల రాజ్య పాలకుడు తెలంగాణ రాష్టంలో 350 ఏళ్ల క్రితమే ఆత్మగౌరవ పోరాటంతో అన్ని కులాలను ఏకం చేసి తాల్లేక్కితే ఎమోస్తది కల్లమ్మితే…

Read More

బీజేపీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో చేపట్టిన పెసరు విజయచెందర్ రెడ్డి పోలీసులు నాయకుల మధ్య తోపులాట

పరకాల నేటిధాత్రి బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా టిఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఇచ్చిన హామీలను సంక్షేమ పథకాలను అర్హులైన అన్ని వర్గాలకు ప్రజలకు అందించడంలో వైఫల్యం చెందిదని బిజెపి పార్టీ పరకాల నియోజకవర్గం ఆధ్వర్యంలో గీసుకొండ క్రాస్ వద్ద రాస్తారోకో కార్యక్రమంలో చేపట్టారు.పోలీసులకు బిజెపి నాయకులకు తోపులాటలతో వాగ్వాదంతో కార్యక్రమ ప్రాంతం రణరంగంగా మారింది.ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ విజయ చందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల…

Read More

ఏజెన్సీ మండలాలపై బిఆర్ఎస్ ప్రభుత్వం వివక్షత.

రోళ్లపాడు.ప్రాజెక్టును విస్మరిస్తే నోరువిప్పని బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. రైతు సంఘాల పోరాట స్ఫూర్తితో నీళ్లసాధనకు పోరాడుదాం. అఖిలపక్ష నేతల పిలుపు. కారేపల్లి నేటి ధాత్రి: 2016 ఫిబ్రవరి16న రోళ్లపాడు చెరువువద్ద శిలాఫలకం వేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీరు అందిస్తామని,జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఏడున్నర సంవత్సరాలు గడిచినా ఏమాత్రం పనులు చేయకుండా ఏజెన్సీ మండలాలకు ద్రోహం చేస్తున్నారని రోళ్లపాడు ప్రాజెక్టు జలసాధన కమిటీ సిపిఐ(ఎంఎల్)ప్రజాపంథా జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు,సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఖమ్మం,వరంగల్ జిల్లాల ఏరియా…

Read More

చిన్నారి ఆశీర్వదిoచిన బిఆర్ఎస్ గ్రామపార్టీ అధ్యక్షులు

ముచ్చ యాదగిరి రావు ఖానాపూర్ నేటిధాత్రి బిఆర్ఎస్ యూత్ నాయకులు అశోక్ నగర్ గ్రామానికి చెందిన అంగిరేకుల స్వప్న-నాగరాజు దంపతుల ఏకైక కుమార్తె సారీ ఫంక్షన్ కు హాజరైన అశోక్ నగర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు ముచ్చ యాదగిరి రావు,మరియు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇరుకు చిన్న దేవేందర్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ 6 వార్డు సభ్యుడు ముద్దంగుల సంపత్ మరియు ఊడుగుల రాజు యాదవ్ తదితరులు పాల్గొని చిన్నారిని అశ్విర్వదించారు.

Read More

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన జడ్పిటిసి.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గోపాల పుర్ గ్రామంలో లబ్ధిదారులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు ఇద్దరు లబ్ధిదారులకు శుక్రవారం రోజున 35000/- విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన జెడ్పీటీసీ గొర్రె సాగర్, అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లు ఎంపీటీసీలు టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Read More

ఒకటవ వార్డులో గ్రుహలక్ష్మి దరఖాస్తుల పరిశీలించిన అధికారులు

అర్హుల అందరికి గృహలక్ష్మీ తప్పనిసరి కౌన్సిలర్ సంపత్ పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు పరిధిలో గృహలక్ష్మి కొరకు దరఖాస్తు చేసిన లబ్ధిదారుల దరఖాస్తులను ఉద్యోగుల పనితీరును పరిశీలించిన కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్.ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు నిర్మించుకొనుటకు ఎంపిక చేయడం జరుగుతుందని వార్డు ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది….

Read More

మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కు ఎమ్మెల్యే పెద్ది ఘన నివాళులు

ఈ నెల 12 న అమెరికాలో గుండెపోటుతో మృతి చెందగా శుక్రవారం అంత్యక్రియలు పూర్తి భర్త ప్రస్తుత మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డిని ఎమ్మెల్యే పెద్ది, పలువురు అధికారులు,ప్రజా ప్రతినిధుల పరామర్శలు నర్సంపేట, నేటిధాత్రి : నర్సంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి సతీమణి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మునిగాల పద్మ ఈ నెల 12 న అమెరికాలో గుండెపోటుతో మృతి చెందగా శుక్రవారం తెల్లవారుజామున అమే మృతదేహాన్ని నర్సంపేట మున్సిపాలిటీ…

Read More

ప్రజల శ్రేయస్సుకు పరితపించే మహోన్నత నాయకులు గండ్ర దంపతులు.

గడపగడపన అభివృద్ధి, సంక్షేమ ఫలాల సర్వే కార్యక్రమం శాయంపేట నేటి దాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండల పరిధిలోని పెద్దకోడేపాక గ్రామంలో గడప గడపన సంక్షేమ ఫలాల సర్వే కార్యక్రమాన్ని ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ మండలంలో ఎన్నో అభివృద్ధికార్యక్రమాలను నిర్వహిస్తూ అనేక సంక్షేమ పథకాలతో అధిక నిధులను వెచ్చిస్తూ ప్రజల…

Read More

బహుజన యుద్ద వీరుడు సర్థార్ సర్వాయి పాపన్న

కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బావండ్లపల్లి బాలరాజు రామన్నపేట నేటిదాత్రి యాదాద్రి జిల్లా సర్దార్ సర్వాయి పాపన్న 373వ జయంతి ఉత్సవాల సందర్భంగా రామన్నపేట మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బావండ్లపల్లి బాలరాజు మాట్లాడుతూ 350 సంవత్సరాల క్రితమే దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అన్నారు. ఆయన గౌడ కులంలో…

Read More

కుష్టి వ్యాధి నిర్మూలన ర్యాలీ

హన్మకొండ:కుష్టి వ్యాధి నిర్మూలన సందర్భంగా జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కె యు సి క్లాస్ నుండి సమ్మయ్య నగర్ పి, హెచ్, సి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్ వెంకీ జిల్లా డీఎంహెచ్ఓ వైద్యాధికారులు ఆశ వర్కర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా డి ఎం హెచ్ ఓ డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ కుష్టి వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు, శరీరంలో నొప్పిలేని మచ్చలు కుష్టి వ్యాధి…

Read More

రైతులకు ఎల్లప్పుడూ అండగా కెసిఆర్ ప్రభుత్వమే

వ్యవసాయ భవన నిర్మాణంకు భూమిపూజ -ఒడిసిఎంఏస్ చైర్మన్ రామ స్వామి నాయక్ -ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు బిఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకట నర్సయ్య గ్రామ సర్పంచ్ బూస రామ అశోక్ ఖానాపూర్ నేటిధాత్రి ఖానాపూర్ మండలంలోని కొత్తూరు గ్రామంలో వ్యవసాయం భావన నిర్మాణం కోసం భూమి పూజ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంనికి ముఖ్య అతిధులు గా, ఒడిసిమస్ చైర్మన్, రామస్వామి నాయక్, ఎంపీపీ ప్రకాష్ రావు, మండలం పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నర్సయ్య, భూమి…

Read More

చందుర్తి మండలంలో రజక సంఘం జిల్లా అధ్యక్షులు దుబ్బాక రమేష్ పుట్టినరోజు వేడుకలు

చందుర్తి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా రజక సంఘం అధ్యక్షులు దుబ్బాక రమేష్ పుట్టినరోజును పురస్కరించుకొని చందుర్తి మండల కేంద్రంలో రజక కుల బంధువుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లా రజక సంఘం అధ్యక్షులు దుబ్బాక రమేష్ ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకుపోతున్న గొప్ప మనసున్న మహారాజు మరియు ఎంతోమంది పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు, వంద జంటలకు పుస్తె మట్టేలు ఇచ్చి ఆపద్బాంధవుడై ,అన్నగా నిలిచిన గొప్ప…

Read More

శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శ్రావణమాస పూజా కార్యక్రమాలు

చందుర్తి నేటిదాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం పురస్కరించుకొని మొదటి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు ఆలయ అర్చకులు కందాలే వెంకటరమణాచారి ఆధ్వర్యంలో ఈ శ్రావణమాసం లో ప్రతి శుక్రవారం కుంకుమ పూజా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ఈనెల 25 రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయంలో వరలక్ష్మి వ్రతం మరియు కుంకుమ పూజా చేపడుతున్నట్టు ఆలయ అర్చకులు తెలిపారు ఈ…

Read More

కారెక్కాలనుంది!

https://epaper.netidhatri.com/ ` బిఆర్‌ఎస్‌ లో చేరాలనుంది! `గులాబీ మీదకు మళ్లుతున్న మనసు. ` కాంగ్రెస్‌, బిజేపి నేతల ఆసక్తి `బిఆర్‌ఎస్‌ సీనియర్లతో ప్రతిపక్ష నేతల సంప్రదింపులు. `మాకు బిఫామ్‌ ఇస్తామంటే చేరడానికి సిద్ధం. https://epaper.netidhatri.com/ ` కాంగ్రెస్‌ లో భవిష్యత్తు కష్టమే. ` బిజేపి లో రాజకీయం శూన్యమే. `తమను నమ్ముకున్న ప్రజల కోసం ఆలోచిస్తున్నాం. ` అవకాశమిస్తే రావాలనుకుంటున్నాం. `ఇన్ని సంక్షేమ పథకాలు అమలౌతున్నప్పుడు ప్రజల మార్పు కోరుకోరు. `ప్రతిపక్షాలను తెలంగాణలో ఆదరించేలా లేరు. `పిడికెడు…

Read More

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్ కిట్ పంపిణీ

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి  గుండాల మండలం శంభుని గూడెం గ్రామపంచాయతీ సర్వాపురం గ్రామంలో యువతకు గుండాల, కొమరారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. సీఐ రవీందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధికి యువత ముందుండాలని సంఘవిద్రోహక శక్తులకు సహకరించకుండా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. యువత భవిష్యత్తులో బాగుండాలంటే చదువుకోవాలని మధ్యానికి బానిస కాకుండా ఉండాలని చదువుతోపాటు క్రీడలు మానసిక ఉల్లాసానికి ఉత్సాహానికి దోహదపడుతుందని వివరించారు. క్రీడాకారులకు, వాలీబాల్ నెట్ బహుకరించారు….

Read More

90 పక్కా!

https://epaper.netidhatri.com/ ` జోరుమీదున్న కారు! ` ఈసారి కూడా బిఆర్‌ఎస్‌ దే గెలుపు. ` 40శాతానికి పైగా బిఆర్‌ఎస్‌ కే ఓటు. ` ఎన్నికల సమయానికి 45 శాతానికి పెరిగే అవకాశం. ` ప్రతిపక్షాల నుంచి బిఆర్‌ఎస్‌ వైపు మళ్లనున్న వలసలు. ` తాజా అంచనాలతో డి-ప్యాక్‌, నేటిధాత్రి సంయుక్తంగా అందిస్తున్న సంచలన సర్వే వివరాలు. ` కర్ణాటక ఎన్నికల ఫలితాలపై నెల రోజుల ముందే చెప్పిన డి-ప్యాక్‌. ` తెలంగాణ లో మూడు నెలల ముందే…

Read More

తెలంగాణ సాగుకు చంద్రబాబు జేజేలు!

https://epaper.netidhatri.com/ ` కలలో కూడా ఊహించని నారాబాబు. ` ప్రశంసలో కూడా ఏదో వెలితి! `ఆంధ్రాను మించిపోవడంపై ఆసక్తి! `అధికారంలో వున్నప్పుడు తెలంగాణ ఎండబెట్టాడు! https://epaper.netidhatri.com/ `తెలంగాణలో సాగు సాధ్యమే కాదన్నాడు! `తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మాణం అసాధ్యమన్నాడు. ` ఎంత మొత్తుకున్న చుక్క నీటి కోసం చెక్‌ డ్యాంలు కూడా ఇవ్వలేదు. https://epaper.netidhatri.com/ `ఇప్పుడు తెలంగాణలో జరిగిన అద్భుతం చూసి ఆశ్చర్యపోతున్నాడు. `తన మనసులో మాటలు చెప్పక తప్పలేదు. `అన్యాయం చేశామని ఒప్పుకోక తప్పడం లేదు. `తెలంగాణలో…

Read More

టికెట్ల లెక్కలు ఏ పార్టీలో తేలలే?

https://epaper.netidhatri.com/ ఎన్నికల మీద పార్టీలకంటే మీడియా కే హడావుడి ఎక్కువైంది! పార్టీ లు అభ్యర్థుల ఖరారు పూర్తయినట్లు వార్తలు. https://epaper.netidhatri.com/ లిస్టులు చేతిలో అని అబద్దాలు. అధికార బిఆర్‌ఎస్‌ లోనే లెక్కలు తేలలేదు? కాంగ్రెస్‌ లో ఇంకా లెక్కే మొదలుకాలేదు? బిజేపి ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నది? పార్టీల బాధ పార్టీలది, మీడియా బాధ మీడియా ది? పోటీ ప్రపంచంలో తీరిక లేకుండా పరుగెత్తుతున్న మీడియా. పార్టీలకు చేరువయ్యే పనిలో సోషల్‌ మీడియా! https://epaper.netidhatri.com/…

Read More

కిష్టారం నుండి అంబాటపూర్ బీటి రోడ్డు

జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని కిష్టారం నుండి అంబాటాపూర్ వరకు బిటి రోడ్డు 2 కిలోమీటర్లకు ఒక కోటి 40 లక్షల రూపాయల ప్రొసీడింగ్ విడుదల చేయించిన జడ్చర్ల నియోజకవర్గం అభివృద్ధి ప్రధాత శాసనసభ్యులు చర్లకోల లక్ష్మా రెడ్డి కి, పి,ఎ, సి, ఎస్,చైర్మెన్ సుదర్శన్ గౌడ్, కిష్టారం గ్రామ సర్పంచ్ ఎస్.నర్సిములు,అంబాటాపూర్ మరియు కిష్టారం గ్రామ ప్రజలు ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని…

Read More