34వ రోజుకు చేరుకున్న రిలే నిరాహారదీక్ష

మంచిర్యాల నేటిదాత్రి: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన పవర్ ప్లాంట్ ను గత 15 నెలల క్రితం మూసివేయడం జరిగింది. అప్పటినుండి కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ చెల్లించమని కార్మికులు మొరపెట్టుకున్న కూడా యాజమాని మల్కా కొమురయ్య గారు చెల్లించకపోవడంతో భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు రిలే నిరాహారదీక్షలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా నేటితో 34వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు, ఇప్పటికైనా యజమాన్యం స్పందించి కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించాలి, లేని పక్షంలో…

Read More

మొగుళ్ళపల్లి ప్రెస్ క్లబ్ లో వేముల మహేందర్ గౌడ్ జన్మదిన వేడుకలు

-జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎస్ఐ మాధవ్ గౌడ్..మాజీ సర్పంచ్ ధర్మారావు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి ఫిబ్రవరి 4 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో సూర్య రిపోర్టర్, బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ జన్మదిన వేడుకలను ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుర్గం సురేష్ గౌడ్ నేత్రుత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్, మొగుళ్లపల్లి మాజీ…

Read More

ప్రతి ఒక్కరూ ఆత్మరక్షణ విద్యను అభ్యసించాలి

చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి మందమర్రి, నేటిధాత్రి:- ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆత్మరక్షణ విద్యను అభ్యసించాలని, ఆత్మరక్షణకు కరాటే ఎంతో అవసరమని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. పట్టణంలోని సిఐఎస్ఎఫ్ బ్యారక్ లో మాజీ కేంద్రమంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాకా) స్మారక 7వ సౌత్ ఇండియా లెవెల్ కరాటే పోటీల ప్రారంభానికి అయిన ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

Read More

పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి

మందమర్రి, నేటిధాత్రి:- చిన్న పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా 0-5సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి కోరారు. పట్టణంలోని పాత బస్టాండ్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో ప్రపంచవ్యాప్తంగా పోలియో అంటువ్యాధిగా భావించి, ప్రజలందరూ భయపడే వారిని తెలిపారు. రాష్ట్ర…

Read More

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకలు అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న పూర్వ విద్యార్థులు తిగుల్ నేటిదాత్రి తీగుల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించిన 1998- 99 వ సంవత్సర బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం సిల్వర్ జూబ్లీ వేడుకలను గణేష్ పల్లి లోని ఒక గెస్ట్ హౌస్ లో ఘనంగా ఒక పండగ వాతావరణం లో జరుపుకున్నారు వారికి చదువు చెప్పిన గురువులు మధుసూదన్ రావు వెంకటేశం గార్లను పిలిచి వారిని…

Read More

ప్రశాంత్ భవన్ లో భోజనం, పండ్లు పంపిణీ చేసిన అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెలిచాల గ్రామంలోని ప్రశాంత్ భవన్ లో గోపాలరావుపేట అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఎపియల్ సీజన్ నాలుగు విజేతలుగా నిలిచిన జై భీమ్ (కార్తీక్) టీం విన్నర్ ప్రైజ్ మనీతో ప్రశాంత్ భవన్ లోని అనాధ పిల్లలకు మధ్యాహ్న భోజనంతో పాటు పండ్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు రేణికుంట అశోక్, విన్నర్ టీం కెప్టెన్ మడిపెల్లి కార్తీక్, క్రికెట్ టోర్నీ…

Read More

సంబరాలు జరిపిన బిజెపి నాయకులు

రామడుగు, నేటిధాత్రి: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కి కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి రెండోసారి బిజెపి అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో బిజెపి శ్రేణులు బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా బిజేపి నాయకులు మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ కి మరోసారి అవకాశం…

Read More

ఒకేసారి మూడు ఉద్యోగాలు సాదించిన రైతు బిడ్డను సన్మానించిన లయన్స్ క్లబ్ సభ్యులు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన ఉత్తమ రైతు ఎడవెల్లి కిషనరెడ్డి కూతురు ఎడవెల్లి అంజలి ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన గురుకుల పరీక్ష ఫలితాలలో మూడు ఉద్యోగాలు సాధించినందున లయన్స్ క్లబ్ ఆఫ్ గోపాలరావుపేట ఆద్వర్యంలో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈకార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కర్ర ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి రాపెల్లి శ్రీనివాస్, పిజెడ్సి కర్ర శ్యామ్ సుందర్ రెడ్డి, పిఆర్సి గోలి మధుసూదన్ రెడ్డి, సభ్యులు కర్ర రాజిరెడ్డి, కోట్ల…

Read More

శ్రీ సత్య సాయి సేవ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారం నాడు శ్రీ సత్య సాయి సేవ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించామని జిల్లా కన్వీనర్ పుల్లయ్య శెట్టి పట్టణ కన్వీనర్ రమేష్ రెడ్డి తెలిపారు శ్రీ సత్యసాయి సేవా సంస్థ ద్వారా ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశామని వారు తెలిపారు డాక్టర్ పొదిళ్ల శ్రీదర్ కంటి పరీక్షలు చేశారని వారు పేర్కొన్నారు

Read More

నిండు జీవితానికి రెండు చుక్కలు

-రెండు పోలియో చుక్కలతో అంగవైకల్యాన్ని రూపుమాపుదాం -మున్సిపల్ కౌన్సిలర్ పచ్చిమడ్ల సతీష్ గౌడ్ చేర్యాల నేటిధాత్రి… రెండు పోలియో చుక్కలతో అంగవైకల్యాన్ని రూపుమాపుదామని మున్సిపల్ కౌన్సిలర్ పచ్చిమడ్ల సతీష్ గౌడ్ అన్నారు.12వ వార్డులోని ఏర్పాటు చేసిన పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని సతీష్ గౌడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా సతీష్ గౌడ్ మాట్లాడుతూ..అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పల్స్‌ పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు….

Read More

Conspiracy on Kaleshwaram Episode-1

https://epaper.netidhatri.com/ · In the cover of Kaleshwaram conspiracies on Telangana? · Attempts to push Telangana into dry conditions · Plans to turn back the waters to Konaseema · Andhra political advisers planning to drown Kaleshwarm · Leaders fell in the trap of Telangana opponents · They want to convert ‘Annapurna’ into desert Once in Telangana…

Read More

ఇంటింటి చెత్త తీయుటకు మరియు దుకాణదారులు స్వచ్ఛ చెత్తను జిహెచ్ఎంసి ఆటో వారికి మాత్రమే చెత్తను అందచేయాలి

జిహెచ్ఎంసి ఉప్పల్ నేటిధాత్రి: ఎల్బీనగర్ జోన్ జోనల్ కమిషనర్ ముకుంద రెడ్డి , ఉప్పల్ సర్కిల్ ఆఫీసు యందు శానిటేషన్ మరియు ఎంటమాలజీ విభాగానికి సంబంధించిన సానిటరీ జవాన్స్, సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్స్ ,శానిటరీ సూపర్వైజర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ లో శానిటేషన్కు సంబంధించి ఇంటింటి చెత్త తీయుటకు మరియు దుకాణదారులు మరియు ప్రతి ఇంటి వారిని స్వచ్ఛ ఆటో వారికి అనుసంధానం చేసి చెత్తను జిహెచ్ఎంసి ఆటో వారికి మాత్రమే…

Read More

ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ని కలిసిన తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు

పరకాల నేటిధాత్రి శనివారం రోజున ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ జ్యోతిని మరియు వైస్ ప్రిన్సిపాల్ పుల్ల రమేష్ ని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు బోట్ల రమేష్,జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు నవీన్ కుమార్,మున్సిపల్ జేఏసీ నాయకులు ధర్మరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజారపు భాస్కర్,టిఎండబ్ల్యూఇఏ నాయకులు మున్నంగి రఘు, బొక్క ఏలియా,పిఆర్టియు నాయకులు కాంతారావు,బార్ అసోసియేషన్ నాయకులు సాంబశివరావు మర్యాదపూర్వకంగ కలవడం జరిగింది.

Read More

ఆర్ట్స్ కళాశాల నూతన ప్రిన్సిపాల్ ను అభినందించిన ఈసీ సభ్యులు

కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ గా కొత్తగా నియమింపబడిన ప్రొఫెసర్ జ్యోతిని కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి మాజీ సభ్యులు, పింగళి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రమౌళి కళాశాల అధ్యాపకులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ చారి, రేణుక డాక్టర్ శిరీష, శనివారం ప్రొఫెసర్ జ్యోతిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ చంద్రమౌళి మాట్లాడుతూ ఆచార్య జ్యోతి పింగిలి కళాశాల పూర్వ విద్యార్థి అని అంచలంచెలుగా ఎదుగుతూ చారిత్రాత్మకమైన ఆర్చ్ కళాశాల ప్రిన్సిపాల్ నియమించబడ్డారన్నారు.

Read More

పాస్పోర్ట్ మిస్సింగ్

వేములవాడ రూరల్ నేటి ధాత్రి వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన తాండ్రాల తిరుపతి తండ్రి పోచమ్య వయస్సు 54 సంవత్సరాలు అను అతను 5/09/1994 సంవత్సరము లో కుటుంబ పోషణ కోసం విదేశాలకు వెళ్ళడానిక S749323 నంబరుగల పాస్ పోర్ట్ పై మస్కట్ కు వెళ్లి 2002 సంవత్సరములో తిరిగి స్వదేశంనకు వచ్చి వ్యవసాయకూలి పని చేస్తు జీవనము సాగిస్తున్న తరుణంలో మాకు ఉన్న పాత ఇల్లు కూలి నిత్యవసర వస్తువులతో పాటు మట్టి…

Read More

కాలేశ్వరంపై ‘‘కుట్రల కోణం’’ ఎపిసోడ్‌ 1

https://epaper.netidhatri.com/ `కాళేశ్వరం ముసుగులో తెలంగాణపై కుట్రలు? `తెలంగాణను మళ్ళీ ఎండబెట్టే కుయుక్తులు.   `తెలంగాణ రాజకీయాలలో పెత్తనానికి దారులు. `కోనసీమను మించిన తెలంగాణపై చిమ్ముతున్న విషాలు. `ఎండిన కోనసీమకు నీళ్ల తరలింపు మార్గాలు. `ఆంధ్రా రాజకీయ సలహాదారుల వలలు.   `కాళేశ్వరాన్ని ముంచే పనిలో ఎత్తుగడలు. `బతికిన తెలంగాణ రైతును చెడగొట్టే దుష్ట పన్నాగాలు `తెలంగాణ బాగుపడితే చూడలేని కుట్రదారులు. `కళ్లలో నిప్పులు పోసుకున్న తెలంగాణ వ్యతిరేకులు. `ఎప్పుడు తెలంగాణ ఎండుతుందా? అని ఎదురుచూపులు. `తెలంగాణ వ్యతిరేక…

Read More

తొలి దశ తెలంగాణ ఉద్యమకారుల అందరిని గుర్తించండి

#నెక్కొండ, నేటి ధాత్రి: స్వరాష్ట్ర తెలంగాణ కోసం 1969 తొలి దేశ ఉద్యమంలో చురుకుగా పాల్గొని జైలుకి వెళ్లి ఆరోగ్యాలను ఆస్తులను కోల్పోయిన ఆనాటి ఉద్యమకాలను గుర్తించాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతర ప్రభుత్వం పోలీస్, తదితర శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చింది అయితే వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నర్సంపేట తాలూకా పరిధిలో పోలీసులు వారి రికార్డులను పరిశీలించి నియోజకవర్గంలోని తొలి దశ ఉద్య మంలో పాల్గొన్న పోలీసు రికార్డుల్లో ఉన్న పేర్లను ప్రభుత్వానికి పంపించింది….

Read More

గుర్తుతెలియని వ్యక్తులు ఇంటిలో దొంగతనానికి పాల్పడ్డారు

వీణవంక, (కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని బేతిగల్ గ్రామంలో తాటికొండ రమణ రెడ్డి అతని భార్య ఇద్దరు కలిసి హైదరాబాద్ తన బిడ్డ ఇంటికి వెళ్లారు. వారి లేని సమయం చూసి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తలుపులు పగలగొట్టి ఇంటిలో చొరబడి ఇంట్లోని బీరువాలోని విలువైన వస్తువులను ఆభరణాలను దొంగలించారు. రమణారెడ్డి భార్య చెప్పగా వెండి వస్తువుల విలువ 16500/-అన్నారు వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై వంశీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు…

Read More

నా జీవితం కరీంనగర్ ప్రజలకే అంకితం

కరీంనగర్ అభ్యర్ధిగా ప్రకటించినందుకు మోదీకి ధన్యవాదాలు మీరు గర్వపడేలా పోరాటాలు చేసిన కరీంనగర్ ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడతా కరీంనగర్ నుండి భారీ మెజారిటీ గెలిపించి సత్తా చాటండి కేంద్రం నుండి అధిక నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ధి చేస్తా కరీంనగర్ ప్రజలు తలెత్తుకు తిరిగేలా పనిచేస్తా జమ్మికుంటలో అడుగుపెట్టగానే ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించడం సంతోషంగా ఉంది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటా *-కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధిగా బండి…

Read More

గౌతమ్ మోడల్ స్కూల్ లో నిర్వహించిన విజ్ఞానశాస్త్ర ప్రదర్శనప్రిన్సిపల్ ప్రియ చేతుల

మీదుగా పుష్పగుచ్చాన్ని అందుకున్న:గణేష్ నేత కూకట్పల్లి,మార్చ్ 02, నేటి ధాత్రి ఇన్చార్జి ఎం.కుమార్ శేరిలింగంపల్లి నియోజకవర్గం 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి జయనగర్ కాలనీలోగల గౌతమ్ మోడల్ స్కూల్ ( జీ యమ్ ఎస్ )పా ఠశాలలో నిర్వహించిన విజ్ఞానశాస్త్ర ప్రదర్శన ( సైన్స్ ఫెయిర్)లోభాగంగా డైరెక్టర్ బరత్వజ్ ప్రిన్సిపల్ ప్రియ చేతులమీదుగా పుష్పగుచ్చాన్ని అల్విన్ కాలనీ డివిజన్ బి ఆర్ ఎస్ మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్ నేతకి అందించి,విద్యార్థులు నిర్వహించిన సైన్స్ పెయిర్…

Read More