ప్రజా పాలన సేవ కేంద్రాన్ని వినియోగించుకోవాలి.

#సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీడీవో నరసింహమూర్తి. నల్లబెల్లి, నేటి ధాత్రి: మండలంలోని ప్రజలందరూ ప్రజా పాలన సేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో నరసింహమూర్తి పేర్కొన్నారు సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాలను అమలు చేయడం జరిగిందని ఒకవేళ ఏదైనా కారణం చేత అర్హత ఉండి అట్టి పథకాలను లబ్ధి పొందనట్లయితే ఎలాంటి తప్పులు నైనా సరి చేసుకొనుటకు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన…

Read More

చెరువులో అక్రమంగా నీటిని వాడుకునే వారిపై చర్యలు తీసుకోవాలి.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలోని పగిడ్యాల్ గ్రామం చెరువులో అక్రమంగా బోరు మోటర్లు వేసి రెండు మూడు కిలోమీటర్ల దూరం పైపులు వేసుకొని నీటిని వాడుకుంటున్నారు మోటర్లు వేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మోటర్లు సీజ్ చేయాలని గండీడ్ మండల తాహసిల్దార్ నాగలక్ష్మి కి మెమోరండం ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో పగిడ్యాల్ గ్రామం ఎంపిటిసి నీరెటి కృష్ణయ్య ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు…

Read More

ఎండపల్లి మండలంలో వివేక్ వెంకట స్వామికి ఘనంగా స్వాగతం పలికిన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు!!!

అభిమానుల్లో ఉప్పొంగిన ఉత్సాహం ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండల కేంద్రంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యులుగా గడ్డం వంశీకృష్ణ పేరు వినిపించడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది దానికి తోడు ఒక శుభ కార్యo నిమిత్తం ధర్మపురి కి వస్తున్న చెన్నూర్ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి కి పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గా అభిమానులు పిలుచుకుంటున్న గడ్డం వంశీకృష్ణకు అభిమానులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు ఈ…

Read More

జిఎచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోజ్ని వారి కార్యాలయంలో దొడ్ల వెంకటేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసిన వైనం

కూకట్పల్లి, మార్చి 04 నేటి ధాత్రి ఇన్చార్జి జిఎచ్ఎంసి కమిషనర్ డి.రోనాల్డ్ రోజ్ వారిని వారి కార్యాలయంలో 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి ఆ ల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పలు సమస్యల గురించి చర్చించ డం జరిగింది. ఈ సందర్భంగా డివి జన్ పరిధిలోని ఎల్లమ్మబండలో ఉన్న హిందు, ముస్లిం, క్రిస్టియన్ స్మశానవాటికల సుందరికరణ పను లు మధ్యలో ఆపేశారు కాబట్టి వాటిని వెంటనే పునఃప్రారంభించి త్వరగా…

Read More

ఆర్థిక సాయం అందజేత

తంగళ్ళపల్లి మండలం సారం పెళ్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన కుటుంబానికి బొప్పే పరుశరాములు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి వారికి తోచిన విధంగా 4000 రూపాయల ఆర్థికసహాయం అందించిన టైల్స్ మార్బుల్స్ కార్మిక జిల్లా అధ్యక్షులు మల్లేష్ యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దయచేసి వారికి సహాయం అందించేవారు వివిధ రూపాల్లో వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయవలసిందిగా కోరుతూ ఎవరైనా దాతలు ఉంటే ఆదుకోగలరని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మాజీ…

Read More

ధర్మపురి అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !!!!

తాగు నీరు అందించే విషయంలో సమస్య పరిష్కారానికి హామీ!!!! గృహ జ్యోతి ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించిన అడ్లూరి!!! జగిత్యాల నేటి ధాత్రి ధర్మపురి అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు ధర్మపురి మండల కేంద్రంలోని స్థానిక ముదిరాజ్ కాలనీలో సోమవారం రోజున ఆరు గ్యారెంటీలలో భాగమైన గృహ జ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్…

Read More

రైతులతో క్షేత్ర పర్యటన అవగాహన కార్యక్రమం

ఈశ’తో రైతుకు అధిక దిగుబడులు రీజినల్ మేనేజర్ నరేష్ కుమార్ శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం పెద్దకోడేపాక గ్రామ రైతులతో క్షేత్ర పర్యటన, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈషా అగ్రి సీడ్ హైదరాబాద్ వాసి రైతులు అధిక దిగు బడును తెలంగాణ డిజిటల్ మేనేజర్ నరేష్ కుమార్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ భగవతి యజమాని అని అమ్మ జగన్ తెలిపారు.కొంతమంది రైతులు ఈశ 5186 రకం మిర్చి తోటను పెట్టి ఎకరానికి 40 క్వింటాళ్లు మిర్చి పండించినట్లు…

Read More

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో టేకుమట్ల మండలం బిఆర్ఎస్ పార్టీ జడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి సర్పంచులు ఎంపీటీసీలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షి చేతుల మీదుగా హైదరాబాద్ గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టేకుమట్ల మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Read More

ట్యాంక్ బండ్ పై వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు సీఎం హామీ

పాలకుర్తి నేటిధాత్రి పాలకుర్తి మండల కేంద్రం లోని రాజీవ్ చౌరస్తాలో హైద్రాబాద్ లోని ట్యాoక్ బండ్ పై వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పిన సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ వారసులు, రజక సంఘం నాయకులు. ఈ సందర్బంగా తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదునూరి మదార్ మాట్లాడుతూ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి భూమికోసం, భుక్తి కోసం,…

Read More

నిండు జీవితానికి రెండు చుక్కలు

పోలియో రహీత సమాజాన్ని నిర్మిద్దాం డా’ప్రత్యూష గంగారం,నేటిధాత్రి: రెండు పోలియో చుక్కలతో అంగవైకల్యాన్ని రూపుమాపుదామని గంగారం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ప్రత్యూష అన్నారు గంగారం మండలం లో రెండో రోజు కొనసాగిన పల్స్‌ పోలియో కార్యక్రమం ఈ సందర్భంగా డా’ప్రత్యూష మాట్లాడుతూ..ఆదివారం రోజు పల్స్ పోలియో టీకా వేయుంచుకొని పిల్లలు ను గుర్తించుటకు గ్రామంలోని ప్రతి ఇల్లు తిరుగుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పల్స్‌ పోలియో చుక్కలు వేయించాలని…

Read More

రైతు సమస్యలను పరిష్కరించాలి

ఎంసిపిఐ(యు) హన్మకొండ జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి హన్మకొండ, నేటిధాత్రి: ఎంసీపీఐ(యు) హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ రాధిక గుప్తా గారి నీ కలిసి మెమోరాoడం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ రెడ్డి హంసారెడ్డి మాట్లాడుతూ 2020 -2021 సంవత్సరంలో జరిగిన 14 నెలల రైతు పోరాటంలో దాదాపు 950 మంది రైతులు మరణించారు ఆ పోరాట ఫలితంగా ప్రధానమంత్రి గారు రైతు నల్ల చట్టాలను…

Read More

వేములవాడ లో రాజస్థాన్, గుజరాత్ వ్యాపారుల హవా..!

• కుదేలైవుతున్న స్థానిక వ్యాపారులు • గుమస్తాగిరి దక్కని లోకల్ యూత్ రాజస్థాన్ దుకాణాలు వద్దు – మన దుకాణాలే ముద్దు వేములవాడ పట్టణంలో నార్త్ వాళ్ళ ఇక్కడికి వచ్చి పాతుకుపోకుండా చూడాల్సిన భాద్యత మన అందరిదీ. పచ్చని పట్టణం లోమార్వాడీలు, గుజరాతీలు, రాజస్థానీలు వచ్చి ఇక్కడ ఉన్న వ్యాపారుల పొట్టకొడుతున్నారు. కళ్లు తెరవకపోతే పూర్తిగా నాశనమే ప్రత్యేక కథనం నేటి ధాత్రి లో వేములవాడ పట్టణం వేములవాడ రూరల్ ప్రాంతంలో ఎటుచూసినా రాజస్థాన్ వ్యాపారుల హవా…

Read More

ధరణి పోర్టల్ రద్దు చేస్తాం అన్నారు కానీ ధరణి కష్టాలు తీరేది ఎప్పుడో!

భూ కబ్జాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా హనుమకొండ జిల్లా కార్యదర్శి వంగర సాంబయ్య మండల డిప్యూటీ తాసిల్దార్ ప్రభావతికి వినతి పత్రం అందజేయడం జరిగింది. వంగర సాంబయ్య మాట్లాడుతూతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో ఉన్న సమస్యలను పరిష్కరించుటకు ఈనెల ఒకటి నుండి తొమ్మిది వరకు దరఖాస్తుల ప్రక్రియను కొన్నింటికి పరిమితం కాకుండా పూర్తిస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ధరణి బాధితులు ఉన్నారని…

Read More

పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం

ఏఎన్ఎం రాజా రిబ్బిక చేర్యాల నేటిధాత్రి.. చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి,పెద్ద రాజుపేట గ్రామాల్లోని,ఇల్లు,ఇల్లు తిరుగుతూపోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని ఏఎన్ఎం రాజా రిబ్బిక అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూరెండవ రోజు పోలియో చుక్కలు ఇల్లు ఇల్లు తిరుగుతూ గ్రామంలోని ఐదు సంవత్సరాల్లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలోఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Read More

యాత్ర పేరుతో ప్రజలను మభ్యపెట్టడం కాదు పంజాబ్ రైతు హత్యపై మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి

*తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మంచిర్యాల జిల్లా కార్యదర్శి కొండు బానేష్* మంచిర్యాల, నేటి ధాత్రి: దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై రైతులు చేస్తున్న ఆందోళన దేశ ప్రజలందరినీ కలవరపరుస్తుంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన మోడీ ప్రభుత్వం రైతులు చేస్తున్న ఆందోళన పై బుల్లెట్ల వర్షాన్ని కురిపిస్తుంది తాజాగా యువరైతు బుల్లెట్ల వర్షానికి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇది మోడీ ప్రభుత్వం హత్యగా భావిస్తున్నాం. దేశానికి అన్నం పెట్టే రైతాంగం పై…

Read More

చేయూత అనాధాశ్రమంలో కాలూరి శ్రీనిధి పుట్టినరోజు వేడుకలు.

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి జిల్లా కేంద్రంలో చిట్యాల దగ్గర చేయూత అనాధాశ్రమంలో ద్వారక కిరాణం యజమాని శ్రీనివాసులు శెట్టి కూతురు శ్రీనిధి పుట్టినరోజు వేడుకలు చిన్నారుల మధ్య ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుమల్ నాయుడు శ్రీనివాసులు శెట్టి దంపతులను శ్రీనిధిని అభినందించారు , ఈ సందర్భంగా అనాద ఆశ్రమం లో చిన్నారుల కు అన్నదానం చేశారు

Read More

కమలాపూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక..

అధ్యక్షుడుగా గాజుల సతీష్(సాక్షి).. ప్రధాన కార్యదర్శిగా కొనిశెట్టి మునీందర్ (నేటి ధాత్రి)… నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ) హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన అధ్యక్ష, కార్యవర్గంను సోమవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. అధ్యక్షుడిగా గాజుల సతీష్ (సాక్షి దినపత్రిక) ప్రధాన కార్యదర్శిగా కొనిశెట్టి మునీందర్ (నేటిదాత్రి దినపత్రిక)ఎన్నుకున్నారు. వీరితోపాటు ఉపాధ్యక్షులుగా ఒసుకుల డేవిడ్,కనుకుంట్ల శ్రీనివాస్,సహాయ కార్యదర్శిగా కొడెం రమేష్ కోశాధికారిగా మొడెం రాజకుమార్,…

Read More

సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం

చందుర్తి, నేటిదాత్రి: రాజన్న సిరిసిల్ల చెందుర్తి మండల కేంద్రంలో ఈరోజు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మరియు బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫోటోలకు చందుర్తి మండల రజక సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. శాసనసభలో రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం తెలంగాణ ఆడపడుచు తొలి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు అయినటువంటి చాకలి చిట్యాల ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ప్రభుత్వం ప్రతిష్టిస్తుందని సీఎం…

Read More

వివిధ రంగాలలో రాణించిన రెడ్డికులస్థులకు సన్మానం.

# శ్రీ వేమన రెడ్డి సంక్షేమ పరపతి సంఘం అధ్వర్యంలో కార్యక్రమం. నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా రెడ్డి కులంలో వివిధ రంగాలలో గుర్తింపు తెచ్చుకున్న ఆరుగురు వ్యక్తులను నర్సంపేట డివిజన్ శ్రీ వేమన రెడ్డి సంక్షేమ పరపతి సంఘం అధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నర్సంపేటలోని గ్రీన్ రిసార్ట్ లో ఏర్పాటు చేసిన సన్మాన సభలో శ్రీ వేమన రెడ్డి సంఘం అధ్యక్షుడు చింతల కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా గౌరవ అధ్యక్షులు…

Read More

ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజ్ జన్మదిన సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

హసన్ పర్తి (నేటిధాత్రి) : వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు జన్మదిన సందర్భంగా 65వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యల రాంరెడ్డి ఆధ్వర్యంలో దేవన్నపేట లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు మరియు ఇతర సామగ్రి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కొప్పుల సంపత్, సూరం బుచ్చిరెడ్డి, చుంచు సరేశ్, సందేల మోహన్,నందిపాక కుమార్, కస్తూరి రవి, అరెల్లి సురేష్ పాల్గొన్నారు.

Read More