చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలి

నడి కూడ,నేటి ధాత్రి ఈనెల మూడవ తేదీ ఆదివారం రోజున ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలని కాంగ్రెస్ పార్టీ యూత్ నడికూడ మండల అధ్యక్షుడు అప్పం కుమారస్వామి కోరారు. చిన్నారుల్లో అంగవైకల్యాన్ని నివారించేందుకు వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు. రెండు చుక్కలు చిన్నారులకు నూరేళ్ల జీవితం అని తెలిపారు.

Read More

కుషాయిగూడ సిఐగా వీరస్వామి

కాప్రా కుషాయిగూడ నేటి ధాత్రి మార్చ్ 02 కుషాయిగూడ ఇన్స్పెక్టర్గ్ గా జి.వీరస్వామి బాధ్యతలు చేపట్టారు. ఎల్బీనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గ్ గా పనిచేసిన వీరస్వామి బదిలీపై కుషాయిగూడ కు వచ్చారు. ఇక్కడ సిఐగా పనిచేసిన మహేష్ బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో వీరస్వామిని నియమించారు. కుషాయిగూడ పి.ఎస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిఐ వీరస్వామి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు విషయంలో రాజీలేకుం డా బాధ్యతను పనిచేస్తానని ఆయన అన్నారు.

Read More

పేదింటి అమ్మాయి పెళ్లికి పట్టుచీర

-50కిలోల బియ్యం మరియూ -7500 రూపాయల నగదు అందజేత -మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ వేములవాడ,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సంకపెల్లి గ్రామానికి చెందిన పేదింటి అమ్మాయి రెడ్డవేని సంధ్యారాణి వివాహం ఆదివారం రోజున జరగనున్న సందర్భంగా దాతల నుండి విరాళాలు సేకరించి శనివారం రోజున అమ్మాయి తల్లిదండ్రులు రెడ్డవేని గౌతమి శ్రీనివాసుకు 7500 రూపాయల నగదు, 50కిలోల జైశ్రీరాంబియ్యం, పట్టుచీర, పసుపుచీర పసుపు కుంకుమ మరియూ గాజులు అందజేయడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు మధు…

Read More

ఉచిత విద్యుత్ పథకం చారిత్రాత్మకం

ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ ,నేటిధాత్రి : రాష్ట్రంలో అర్హులైన వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది చరిత్రలో నిలిచిపోతుందని వర్గం కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుమూల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వ ఏర్పడ్డాక అమలు చేస్తుందని తెలిపారు. గృహ జ్యోతి పథకం అమలుతీరును పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ డివిజన్ లోని…

Read More

వీటీడీఏ పనుల్లో వేగం పెంచాలి

-జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వేములవాడ,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వీటీడీఏ(వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ) పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. వీటీడీఏ పనులు, మహా శివరాత్రి జాతర ఏర్పాట్లు, లైబ్రరీ నిర్మాణ పనులు, ల్యాండ్ పూలింగ్ పై సమీక్ష సమావేశం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో శనివారం నిర్వహించారు. బద్ధి పోచమ్మ ఆలయ అభివృద్ధి పనులు త్వరగా మొదలు పెట్టాలని సూచించారు. ఆరు నెలల్లో పనులు పూర్తి…

Read More

కాంగ్రెస్ ప్రభుత్వం పై అసత్య ఆరోపణ చేస్తే ఊరుకోం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండలలో ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో స్థానిక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ మీరు చేసిన తప్పుడు పనులు కప్పిపించడానికి అసత్య ప్రచారాలు మానుకోవాలని మీరు ఏం చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని కేటీ రామారావు అంటే అభివృద్ధి అనుకున్నామని అటువంటిది మానేరు ఇసుక మీద 3000 కోట్లు దోచుకున్న ఘనత మీది కాదా ఇసుక అక్రమ వలన ప్రాణాలను పోతున్నాయని ప్రశ్నిస్తే దళితుల పై 3డిగ్రీ ఉపయోగించింది మీరు…

Read More

దీపా దాస్ మున్షీని కలిసిన సీనియర్ కాంగ్రెస్ నేత డాకా రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మల్కాజ్ గిరి ఎంపీగా పోటీకి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి

కూకట్పల్లి,02 మార్చి నేటి ధాత్రి ఇన్చార్జి మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎం పీగా పోటీ చేసేందుకు అవకాశం ఇ వ్వాలని కోరుతూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాకా రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపా దాస్ మున్షీని కలిసి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్ప డిన తర్వాత ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో…

Read More

పల్స్ పోలియోకు సర్వం సిద్ధం

డిఎం హెచ్ ఓ డాక్టర్ మధుసూదన్ భూపాలపల్లి నేటిధాత్రి అప్పుడే పుట్టిన పాప నుంచి ఐదేళ్ల లోపు పిల్లల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా ఏటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ఇందులో భాగంగా మార్చి 3 న ఆదివారం జిల్లాలో పల్స్ పోలియో చుక్కల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. వైద్యశాఖ అధికారులు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో పోలియో వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచారు. జిల్లాలో మొత్తం ఐదేళ్ల లోపు పిల్లలు 34728…

Read More

అన్ని రాజకీయ పార్టీలు ఎంపీ టిక్కెట్ మాదిగలకు ఇవ్వాలి

– మంద కుమార్ మాదిగ ఎమ్మెస్సీ జాతీయ అధికార ప్రతినిధి. హన్మకొండ, నేటిధాత్రి: ఈ రోజు హంటర్ రోడ్ దీన్ దయాళ్ నగర్లో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గద్ధల సుకుమార్ మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెస్సీ జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్ మాదిగ మాట్లాడుతూ త్వరలో జరుగబోవు పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలు మాదిగలకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరంగల్ పార్లమెంట్ నియోజక వర్గంలో అత్యధికంగా ఉండే జనాభా…

Read More

ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయండి

బిజెపి పట్టణ అధ్యక్షుడు మార్త కుమారస్వామి మందమర్రి, నేటిధాత్రి:- ఆదిలాబాద్ లో నిర్వహించు విజయ్ సంకల్ప్ యాత్ర ముగింపు బహిరంగ సభకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్నారని,ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని బిజెపి పట్టణ అధ్యక్షుడు మార్త కుమారస్వామి కోరారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన విజయ్ సంకల్ప్ యాత్ర ముగింపు బహిరంగ సభ మార్చి 4న ఆదిలాబాద్ లో…

Read More

నూతన సిఐ గా బాధ్యతలు స్వీకరించిన శశిధర్

మందమర్రి, నేటిధాత్రి:- మందమర్రి నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా కే శశిధర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు సిఐగా విధులు నిర్వహించిన జి మహేందర్ రెడ్డి వరంగల్ కమీషనరేట్ పరిధిలోని పాలకుర్తి కి బదిలీపై వెళ్లగా, ఆయన స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లో విధులు నిర్వహిస్తున్న కే శశిధర్ బదిలీపై మందమర్రి సర్కిల్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పర్యవేక్షణకు కృషి చేస్తానని తెలిపారు.

Read More

32వ రోజుకు చేరుకున్న పవర్ ప్లాంట్ కార్మికుల నిరాహార దీక్ష

మంచిర్యాల నేటిదాత్రి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన పవర్ ప్లాంట్ ముందు కార్మికుల హక్కుల సాధన కోసం, భారతీయ మజ్దూర్ సంఘ్ (బి.ఎం.ఎస్) ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కొనసాగుతోంది. అందులో భాగంగానే నేటితో 32 వ రోజుకు చేరిన నిరాహార దీక్ష, అదేవిధంగా బి.ఎం.ఎస్. జిల్లా కార్యదర్శి మద్దూరి రాజు యాదవ్ మాట్లాడుతూ శాలివాహన పవర్ ప్లాంట్ మూసివేసి గత 15 నెలలు కావస్తున్న, కార్మిక చట్టం ప్రకారం కార్మికులకు క్లోజింగ్ బెనిఫిట్స్ చెల్లించకుండా పవర్ ప్లాంట్…

Read More

రంగాధమునిపల్లి పంచాయతీ కార్యదర్శి మహ్మద్ షరీఫ్ కి మూడు ప్రభుత్వ కొలువులు

గొల్లపల్లి నేటి ధాత్రి: ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టమైన ఈ రోజుల్లో ఒక వైపుగొల్లపల్లి మండలం రంగదాముని పల్లి గ్రామ పంచాయితీకార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి గా విధులను నిర్వహిస్తు మరోవైపు గురుకుల పరీక్షలు రాసి ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి ఎందరో యువకులకు స్ఫూర్తిగా నిలిచాడు.. ఇటీవల విడుదల అయినా గురుకుల ఫలితాలలో టిజిటి,పిజిటి తో పాటుజేఎల్ (పౌరశాస్త్రం)లోకూడా ఎంపిక అవ్వడం జరిగింది.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన షరీఫ్ ని గొల్లపల్లి ఎంపీడీఓ…

Read More

మందమర్రి నూతన సీఐ గా బాధ్యతలు చేపట్టిన శశిధర్

రామకృష్ణాపూర్ (మందమర్రి), మార్చ్ 02, నేటిధాత్రి: మందమర్రి సర్కిల్ నూతన సిఐగా శశిధర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల పోలీస్ శాఖ చేపట్టిన బదిలీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట సర్కిల్ నుండి ఆయన మందమర్రి సర్కిల్ కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సిఐ శశిధర్ మాట్లాడుతూ….శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదని అన్నారు.మందమర్రి సర్కిల్ పరిధిలోని ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు….

Read More

ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల. # పలితాలు విడుదల చేసిన కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి. నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) 2024 జనవరి నెలలో నిర్వహించిన బిఏ, బికామ్, బిఎస్,సి (లైఫ్ సైన్సెస్) మరియు బిఎస్సి (ఫిజికల్ సైన్సెస్) మొదటి సెమిస్టర్ ఫలితాలు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డి విడుదల చేసారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్ ను…

Read More

ప్రాథమిక పాఠశాలలోనే పరీక్ష కేంద్రాన్ని కొనసాగించాలి.

#తాసిల్దార్ రాజేష్ కు వినతి పత్రం అందజేత. #కార్పొరేట్ విద్యాసంస్థలకు వత్తాసు పలుకుతున్న విద్యాశాఖ అధికారులు. #ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్. నల్లబెల్లి, నేటి ధాత్రి: మండల కేంద్రంలో గత పది సంవత్సరాల నుండి ఎంతోమంది విద్యార్థులు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసి ఉన్నత స్థాయి చదువులు చదివి వివిధ రంగాలలో అత్యున్నత స్థాయిలో ఉన్నారు అలాంటి చరిత్ర ఉన్నప్రాథమిక పాఠశాలలో సరిగ్గా వసతులు లేవని వేరొక…

Read More

అంగన్వాడీ అధ్వర్యములో పిల్లల కు అన్న ప్రాసన కార్యక్రమం.

చిట్యాల, నేటిధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాలమండలం లోని నవాబు పేట గ్రామపంచాయతీలోశనివారంరోజున అంగన్వాడిఆధ్వర్యంలో మూడో సెంటర్లో అన్న ప్రాసన కార్యక్రమం చేయడం జరిగినది అని అంగన్వాడీ టీచర్ రమణ తెలిపారు,,అనంతరం సర్వ శాలిని విజయలక్ష్మి శరత్ కుమార్ లా సాదాస్వీటీ మమత ఓదెలు కుమార్తెకు అన్న ప్రాసన చేయడం జరిగినది, ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీటీసీ సర్వ ఉమా ఏఎన్ఎంలు సుమలత జయలత అంగన్వాడి టీచర్ వెంకటరమణ ఆశ వర్కర్లు కమల సరోజన అంగన్వాడి…

Read More

ఘనంగా దుద్దిల్ల శ్రీపాదరావు 87వ జయంతి

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి శనివారం కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 87వ జయంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరై దుద్దిల్ల శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ ప్రజాభిమానాన్ని చూరగొన్న మహానేత దుద్దిల్ల శ్రీపాదరావు అన్నారు. కరీంనగర్ ఉమ్మడి…

Read More

ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించండి

సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ఉప్పల్ నియోజకవర్గం ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ నేటి ధాత్రి మార్చ్ 02 ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధికి నిధులను కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఉప్పల్ నియోజకవర్గం ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల ఇంఛార్జులు మందుముల పరమేశ్వర్ రెడ్డి, మాజీ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తో కలిసి నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు….

Read More

కెసిఆర్, కేటీఆర్ లు ప్రజలకు క్షమాపణ చెప్పాలి

కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ,ఈడి విచారణ నిర్వహించాలి కెసిఆర్, కేటీఆర్ లు కాజేసిన సొమ్మును కక్కించాలి చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి మందమర్రి, నేటిధాత్రి:- రాష్ట్ర ప్రజల సొమ్ము లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసీఆర్, కేటీఆర్ లు తప్పు చేశామని ఒప్పుకొని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ సందర్భంగా మందమర్రి ప్రెస్…

Read More