సేవా దృక్పథంతోనే సమాజంలో మార్పు సాధ్యం
*కేఎస్ఆర్ ట్రస్ట్, ఆర్ఎన్ఆర్ సేవాదళ్ వ్యవస్థాపకుడు కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎన్ఆర్* శాయంపేట నేటి ధాత్రి: సేవా దృక్పథంతోనే సమాజంలో మార్పు తీసుకురావచ్చని కేఎస్ఆర్ ట్రస్ట్, ఆర్ఎన్ఆర్ సేవాదళ్ వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడుకే.వీ.రాంనర్సిహారెడ్డి(ఆర్ఎన్ఆర్) అభిప్రాయ పడ్డారు. ట్రస్ట్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం మండల కేంద్రంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా ఆర్ఎన్ఆర్ పాల్గొని, కేకు కట్ చేసి సం బురాలు చేసుకున్నారు.అనంతరం ఆర్ఎన్ఆర్ మాట్లాడుతూ ట్రస్ట్ ఏర్పాటు చేసి నిరుపేదలకు అనేక…