నేడు జరగబోయే ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేద్దాం.

శాయంపేట నేటి ధాత్రి; భూపాలపల్లిలో జరిగే కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం చేయాలని మండల పార్టీ అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి, ఎంపీపీమెతుకు తిరుపతిరెడ్డి కోరారు పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి భూపాలపల్లి నియోజకవర్గంలో సభ శుక్రవారం రోజున బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వెనకాల 3 గంటల ప్రాంతంలో సభ జరుగుతుంది.కాబట్టి ప్రజలు సభకు వచ్చే విధంగా కార్యకర్తలు కృషి చేయాలి. కార్యకర్తలు అధిక మొత్తంలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరడమైనది. ఈ…

Read More

బోయినిపల్లి _వేములవాడ ప్రధాన రహదారిలో వాహనాలను తనిఖీ చేసిన

*ఎస్సై శ్రీకాంత్ బోయినిపల్లి, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున గురువారం రోజున బోయినిపల్లి -వేములవాడ రహదారిలో ఎస్సై శ్రీకాంత్ తనిఖీ చేపెట్టారు వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు, ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహారించందంతో పాటు, వాహనాలను క్షుణ్ణముగా తనిఖీ చేసి అక్రమ నగదు, మద్యం రవాణాను…

Read More

గడప గడపకు బి ఆర్ ఎస్ ప్రచారం

అధిక మెజారిటీ తో పుట్ట మధు ను గెలిపించాలి బి ఆర్ ఎస్ మండల అధ్యక్షురాలు లింగమల్ల రమాదేవి మహాముత్తారం :- నేటి ధాత్రి మహాముత్తారం మండలం లోని నిమ్మగూడెం, సింగారం, స్తంబంపల్లి, గండి కామరాం గ్రామాలలో గడప గడపకు మహాముత్తారం బి ఆర్ ఎస్ మండల అధ్యక్షురాలు లింగమల్ల రమాదేవి ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి గడప గడప కు బి ఆర్ ఎస్ ప్రచారం చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలు వివరిస్తూ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి…

Read More

గుండెల నిండా గులాబీ జెండా

బీ ఆర్ ఎస్ కే ప్రజల అండా దండా జైపూర్,నేటి ధాత్రి: చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ కి బతుకమ్మలు, మంగళ హారతులు, బోనాలతో ఘన స్వాగతం పలికిన జైపూర్ మండల్ ముదిగుంట గ్రామస్తులు, ప్రచారంలో భాగంగా బాల్క సుమన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పల్లెలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయబడుతూ అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం జరిగింది. ఏ గ్రామంలో చూసిన హనుమంతుడు లేని ఊరు అంటూ లేదు…

Read More

గండ్ర దంపతులపై విమర్శలు మానుకోవాలి

భూపాలపల్లి గడ్డపైన ఎగిరేది గులాబీ జెండా పిఎసిఎస్ మాజీ చైర్మన్ దూదిపాల రాజిరెడ్డి శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలోని మైలారం గ్రామం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు గండ్ర దంపతులను విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. బిఆర్ఎస్ పార్టీలో ఉండి అనేక పదవులు అనుభవించిన వారు స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి గండ్ర దంపతుల మీద, బిఆర్ఎస్ నాయకులపై ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదన్నారు. ఇప్పుడు అనుభవించే…

Read More

నిరు పేద మహిళాకుశ్రీ లక్ష్మి నరసింహ దత్త సేన సేవా ట్రస్ట్ సహాయం

మంగపేట నేటి ధాత్రి మంగపేట మండలం రమణ క్కపేట గ్రామంలో ఇటీవల తీవ్ర అనారోగ్యం గురై నిరు పేద కుటుంబంకు చెందిన తోటమల్ల సాయిలు (45) మృతి చెందాడు.మృతుని భార్య తోటమల్ల సాయిలును హాస్పిటల్ లో వైద్యం చేపించ డం కోసం ఇల్లు ఇంటి స్థలం అమ్మి వైద్యం చేపించిన ప్రయోజనం లేకపోయింది భర్త చనిపోయి ఇంట్లోనే ఉంటు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆమెకు శ్రీ లక్ష్మి నరసింహ దత్త సేన సేవా ట్రస్ట్ వ్యవస్థపాకులు యేడునూతల…

Read More

సిపిఎం పార్టీ నుండి కళావతి, రమణారెడ్డి, భాస్కర్ ల బహిష్కరణ.

చేర్యాల నేటిధాత్రి.. చేర్యాల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ క్రమశిక్షణకు భిన్నంగా వ్యవహరించిన జిల్లా నాయకురాలులు దాసరి కళావతి, ఐనాపూర్,లెనిన్ నగర్ సర్పంచ్ లు రమణారెడ్డి, సనాది సబిత భాస్కర్ లను సిపిఎం ప్రాథమిక సభ్యత్వం నుండి బహిష్కరిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ప్రకటించారు. చేర్యాల సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు, నిర్ణయాలకు భిన్నంగా వ్యవహరిస్తూ, బూర్జువా పార్టీలతో జతకట్టి, పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేసిన, పార్టీకి నష్టం…

Read More

ఈవీఎంలతో కొనసాగుతున్న ఇంటింటా ప్రచార కార్యక్రమం

ఓటువేసే విధానం ప్రజలకు అవగాహన కల్పించుట శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం కేంద్రంలో ఇంటింటికి తిరుగుతూ బ్యాలెట్ బాక్స్ ఓటు వేసే విధానాన్ని గ్రామ ఉపసర్పంచ్ సుమన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా రైతుకు రైతు బంధు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. గ్రామాల అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది.ఎవరు అడగలేకపోయిన వృద్దులకు, వికలాంగులకు ఆసరా పెన్షన్ ఇస్తున్నాం.కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఎన్నికల మేనిఫెస్టో పథకాలను ప్రజలు అర్థం…

Read More

మైనార్టీలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం-ఫాతిమా హమీద్

పరకాల నేటిధాత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ముస్లిం మైనార్టీల సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను ఇంటింటికి అందిస్తున్న పరకాల మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు ముఫీనా ఫాతిమా హమీద్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగా జమున సంస్కృతి తెలంగాణ ప్రభుత్వం యెక్క ప్రత్యేక లక్షణంమని కేసీఆర్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమ కోసం 22000 కోట్లకు పైగా ఖర్చు చేసిందని కాంగ్రెస్ హయాంలో ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నది.తెలంగాణా ఏర్పడ్డాక రాష్ట్రంలో కరువు కర్ఫ్యూ లేదని…

Read More

సిరిని జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక

పాఠశాల ప్రిన్సిపాల్ , ఉపాధ్యాయులు ప్రశంసలు శాయంపేట నేటి ధాత్రి :                           శాయంపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జె. సిరి రాష్ట్రస్థాయి క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ సుభాషిని దేవి తెలిపారు. ఈనెల 19, 20 న మహబూబాబాద్…

Read More

జోరుగా కారు ప్రచారం

14వ వార్డులో ఇ.వి.ఎం లతో ఇంటింటికి ప్రచారం పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణం లో గురువారం రోజున 14వ వార్డు పరిధిలో బిఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి గెలపు కోసం ఈ వి ఎం లతో ఇంటింటి ప్రచారం నిర్వ హించారు.ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ నాయకులు మాట్లాడుతూ పరకాల నియోజకవర్గంలో ముచ్చటగా మూడో సారి చల్లా ధర్మారెడ్డి విజయాన్ని ఎవరు ఆపలేరు అన్నారు.అరవై ఏళ్లలో ఇవ్వని హామీలు బిజెపి ఇప్పుడు ఒక్క…

Read More

అభివృద్దే లక్ష్మారెడ్డి ప్రచారాస్త్రం

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి పట్టణానికి తాను చేసిన అభివృద్దే ప్రధాన అస్త్రంగా జడ్చర్ల పట్టణం 21వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్ధి,ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది,వాడ వాడలా గులాబీ జెండా రెపరెపలాడంది. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు,చేపట్టిన అభివృద్ధి గురించి వివరిస్తూ జడ్చర్ల అసెంబ్లీ ఎన్నికల్లో 30 తారీకు రోజు ఈవీయం పై రొండో నెంబర్ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీకి…

Read More

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటిదాత్రి: శ్రీనివాసపురం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ ఉమ్మల్ల బాలరాజు మరణించారు మృతుని కుటుంబాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శించి నివాళులు అర్పించారని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారని మీడియా సెల్ కన్వీనర్ నందిమల అశోక్ తెలిపారు మంత్రి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, నాగం తిరుపతిరెడ్డి ఉన్నారని ఆయన తెలిపారు

Read More

బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

మరిపెడ నేటి దాత్రి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల రాంపురం గ్రామంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి.నవీన్ రావు డోర్నకల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి డిఎస్ రెడ్యా నాయక్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు బిఆర్ఎస్ పథకాలకు ఆకర్షితులై , రాంపురం గ్రామానికి చెందిన ముదిరాజు నాయకులు బోళ్ల ముత్తయ్య కొండ ఉపేందర్ ఆధ్వర్యంలో పలువురు యువకులు, బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా నవీన్ రావు మాట్లాడుతూ మాట్లాడుతూ నవంబర్ 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో…

Read More

వనపర్తి లో శ్రీ సత్య సాయి బాబా 98వ జన్మదిన వేడుకలు

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి పట్టణంలో శ్రీ సత్య సాయి బాబా 98 వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామనిశ్రీ సత్యసాయి సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు పుల్లయ్య శెట్టి కన్వీనర్ రమేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా పేదలకు బట్టలు చేశామని అనంతరం అన్నదానం ఏర్పాటు చేశామని సాయి శ్రీ సత్య సాయి బా బ జన్మదినోత్సవ వేడుకలు విజయవంతమైనందుకు వారు వర్షం వ్యక్తం

Read More

ఇవిఎం లతో ఇంటింటా ప్రచారం

ధర్మారెడ్డి ని బారిమెజారిటీ తో గెలిపించాలి-కౌన్సిలర్ సంపత్ పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణం లోని ఒకటవ వార్డు లో ఇంటింటా ఈ వి ఎం లతో ప్రచారాన్ని కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణ మరింత ముందుకు పోతుందని అమూల్యమైన ఓటును 30వ తారీఖున 3వ నెంబర్ మీద పరకాల ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ని భారీ మెజారిటీ తో…

Read More

ఆడకూతరు పెండ్లికి అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని చెన్నవేల్లి గ్రామ మాజీ సర్పంచ్ ఉల్లిగడ్డల మణెమ్మ,శ్రీశైలం కూతురు శిరీష వివాహానికి 10,000/- రూపాయలు యువసేన సభ్యుల ద్వారా ఆర్థిక సహాయన్ని అందించిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ శేఖర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు,వెంకటయ్య,సత్యం,మహేష్,పెంటయ్య,కృష్ణయ్య,కుమార్,జాఫర్, మన్నాన్, పర్వతాలు,శ్రీను,రాజు,యాదయ్య, సిద్దాపురం మైబు, బొంకూరు శ్రీశైలం, బొంకూరు శేఖర్,బి…

Read More

ఇంటింటి కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్

పరకాల నేటిధాత్రి చల్లా ధర్మ రెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించాలని గురువారం రోజున హనుమకొండ జిల్లా పరకాల పట్టణం 47వ బూత్ లో మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ ప్రతి ఇంటింటికి తిరుగుతూ చల్లా ధర్మ రెడ్డి గెలిస్తేనే పరకాలకు అనేక అభివృద్ధి పనులు జరుగుతాయని అన్ని రకాల కులమత అనే భేదాలు లేకుండా అందరికీ సమాన అభివృద్ధి అందిస్తాడని ఈనెల 30వ తారీఖున మూడో నెంబర్ పై ఓటు వేసి ముచ్చటగా…

Read More

ప్రతి నాయకుడు కార్యకర్త పార్టీకి సైనికుల్లా పనిచేయాలి:మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజిగిరి 23 నవంబర్ మల్కాజగిరి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి బుధవారం మల్కాజ్గిరి నియోజకవర్గం నేరెడ్ మేట్ డివిజన్ లోని సరస్వతీ ఫంక్షన్ హాల్ లో బూత్ స్థాయి విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.కార్యక్రమానికి ఎంబీసీ కార్పోరేషన్ ఛైర్మన్ నందికంటి శ్రీధర్,ఇంచార్జీ కల్వకుంట్ల వంశీ శ్రీధర్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ప్రతి ఒక ఓటరు ఓటు వినియోగించుకునే విధంగా ప్రతి ఒక్క…

Read More

పోడు రైతుల గోడు పట్టని పాయం

  పోడు పట్టాలపై మాట్లాడడం ఆశాస్పదం పాయం వెంకటేశ్వర్లు పోడు పట్టాలపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు పథకాలు మంచివి అన్న నువ్వే నేడు విమర్శించడం సరికాదు బీఆర్ఎస్ గుండాల మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోడు రైతుల గోడు చూడలేక పోడు పట్టాలను అందిస్తే మంగళవారం గుండాల మండలానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు…

Read More
error: Content is protected !!