
నేడు జరగబోయే ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేద్దాం.
శాయంపేట నేటి ధాత్రి; భూపాలపల్లిలో జరిగే కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం చేయాలని మండల పార్టీ అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి, ఎంపీపీమెతుకు తిరుపతిరెడ్డి కోరారు పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి భూపాలపల్లి నియోజకవర్గంలో సభ శుక్రవారం రోజున బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వెనకాల 3 గంటల ప్రాంతంలో సభ జరుగుతుంది.కాబట్టి ప్రజలు సభకు వచ్చే విధంగా కార్యకర్తలు కృషి చేయాలి. కార్యకర్తలు అధిక మొత్తంలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరడమైనది. ఈ…