బ్యాంకులో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తులు అరెస్ట్

పరకాల నేటిధాత్రి పరకాల బస్టాండ్ కూడలిలో వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా అరికెల కార్తీక్ తండ్రి సాలయ్య(29),పెరిక చరణ్ తండ్రి శంకర్ అనే ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించగా వారిని పోలీస్ లు పట్టుకుని విచారించారు.కార్తీక్ ప్రయివేట్ ఉద్యోగం చేస్తూ వికాస్ నగర్ లో ఉంటున్నానని,చరణ్ సిఎస్ఐ కాలనీ కి చెందినవారని తేలింది.వీరిద్దరికి గతంలోనే పరిచయం ఏర్పడిందని మునుపు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ డబ్బులు సులువుగా ఎలా సంపాదించాలనే దురుద్దేశంతో ఎవరినైనా మోసం చేద్దామని కార్తీక్,పెరుకచరన్ తో…

Read More

డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 3723 కేజీల నిషేధిత గంజాయి దహనం

9 కోట్ల 31 లక్షల రూపాయల విలువ చేసే నిషేధిత గంజాయిని దహనం చేయడం జరిగింది : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం జిల్లాలోని 13 పోలీస్ స్టేషన్లలో నమోదైన 55 కేసుల్లో వివిధ సందర్భాల్లో నిందితుల వద్ద నుండి సీజ్ చేసిన 3,723 కేజిల నిషేధిత గంజాయిని ఈ రోజు హేమచంద్రాపురం గ్రామ శివార్లలోని నిర్మానుష అటవీ ప్రాంతంలో పర్యావరణ కాలుష్య నియంత్రణా నిబంధనలను పాటిస్తూ జిల్లా…

Read More

కల్వకుంట ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం పై విచారణ జరగాలి

నిజాంపేట, నేటి దాత్రి,ఏప్రిల్ 13: మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో భారీ అవినీతి జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు 2014 సంవత్సరంలో రైతు రుణమాఫీ విషయంలో అనేక ఆక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు 56 మంది రైతులు తమకు అనుకూలంగా ఓటు వేయలేదని కక్షతో కొందరు నాయకులు రుణమాఫీ జరగకుండా వివక్షత చూపారని ఆవేదన చెందారు రుణమాఫీ విషయంలో ఉన్నంత స్థాయి అధికారులతో విచారణ జరిపించి అర్హులైన రైతులకు రుణమాఫీ చేయాలని…

Read More

ఘనంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి ద్వితీయ వార్షిక ఉత్సవాలు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ద్వితీయ వార్షిక ఉత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శనివారం రోజున మహాగణపతి పంచగవ్య పోషణ స్వస్తి పుణ్యాహవాచనం తదితర పూజలు ప్రారంభమయ్యాయి. ఆదివారం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ ఉత్సవం జరుగుతుందని, కళ్యాణ ఉత్సవంలో భాగంగా స్వామి వారికి ఎదురుకోలు డప్పు చప్పుళ్ల వాయిద్యం మధ్య ఘనంగా జరుగుతుందని, కళ్యాణోత్సవం తనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని, సోమవారం రోజున అష్టోత్తర శతకళాభిషేకం…

Read More

గత ప్రభుత్వాలు బిపి మండ ల్ చరిత్రను విస్మరించాయి!!!

బీసీ రిజర్వేషన్ లకు మూల పురుషుడు బిపి మండల్!! గొర్రె కాపరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలుక రాజు!! ఎండపల్లి నేటి ధాత్రి గత ప్రభుత్వాలు బిపి మండల్ చరిత్రను విస్మరించాయనీ, బీసీ రిజర్వేషన్ లకు మూల పురుషుడు బిపి మండల్ అని గొర్రె కాపరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలుక రాజు అన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలో గొర్రె కాపరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఎలుక రాజు ఆధ్వర్యంలో బీపీ మండల్…

Read More

మహనీయుని ఆశయాలు మరిచిపోకండి

నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి…. కొల్చారం,( మెదక్) నేటిధాత్రి :- నవభారత నిర్మాత భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘసంస్కర్త గొప్ప మహనీయుని 133వ జయంతి వేడుకలు ఈనెల 14న ఆదివారం ప్రపంచవ్యాప్తంగా కన్నుల పండుగగా జరుపుకొనుటకు ప్రజల సిద్ధమయ్యారు, 1891 ఏప్రిల్ 14న జన్మించిన మహనీయుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న మరణించారు, నేటికీ బడుగు బలహీన వర్గాల ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్…

Read More

పేద ప్రజల పక్షాన నిలబడేది సీపీఐ మాత్రమే

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ కమ్యూనిస్టు పార్టీలో పలువురు చేరికలు చేర్యాల నేటిధాత్రి…. పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడేది సీపీఐ పార్టీ మాత్రమేనని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు. చేర్యాల మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కొమురవెల్లి, మద్దూరు మండలాలకు చెందిన పలువురు భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐలో చేరగా వారికి జిల్లా కార్యవర్గ సభ్యుడు అశోక్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత…

Read More

ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా రైతులకు నీరు అందించాలి

రాష్ట్ర ప్రభుత్వం ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి స్థానిక ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో రైతుల పంటలు ఎండి పోయాయి దుఃఖిస్తున్న రైతన్నకు సహాయంగా ప్రభుత్వం ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా నీరు వెంటనే అందించి రైతులను ఆదుకోవాలని స్థానిక ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు వేసుకుంటే చేతికి అందే సమయంలో పంటపొలాలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయని వాపోయారు. వరి,మొక్కజొన్న పంటలకు ఇంకా రెండు, మూడు…

Read More

అమ్మ ఆదర్శ కమిటీల సమీక్ష సమావేశం.

చిట్యాల, నేటి దాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం రోజున రోజున అమ్మ ఆదర్శ కమిటీలతో మరియు పాఠశాల హెడ్మాస్టర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జడ్పీ సీఈవో విజయలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలైన డ్రింకింగ్ వాటర్ మరియు స్కూల్ కు సంబంధించిన ఏ పనులైన ఇకనుంచి అమ్మ ఆదర్శ కమిటీలు పర్యవేక్షణలో నిర్వహించాలని అన్నారు ఈ…

Read More

నర్సంపేట పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన సిపి

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పోలీస్ స్టేషన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మిక తనిఖీ చేసారు.ఈ తనిఖీల్లో భాగంగా ముందుగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారుల వివరాలతో పాటు పెండింగ్ కేసులు, స్టేషన్ పనితీరును పోలీస్ కమిషనర్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న నర్సంపేట రూరల్ ఇన్స్ స్పెక్టర్ రాజగోపాల్ ను అడిగి తెలుసుకున్నారు.

Read More

బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి : అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసిన సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామంలో చోటుచేసుకుంది. గిర్నిబావి గ్రామంలోని కిరాణా షాపుల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్నారన్న సమాచారం టాస్క్ ఫోర్స్ పోలీసులకు చేరింది. ఈ నేపథ్యంలో సదరు షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి సోదాలు చేశారు.ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తుల షాపుల నుండి రూ.75, 950 విలువ గల మద్యాన్ని పట్టుకున్నారు. షాపు యజమానులు…

Read More

కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబ్ పేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎంపీ అభ్యర్థి సి డబ్ల్యూ సి ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ చల్లా వంశీ చంద్ రెడ్డి, జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి, డిసిసి అధికార ప్రతినిధి దుశాంత్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, పాల్గొన్నారు. శ్రీ చెల్లా వంశీ చంద్ రెడ్డి…

Read More

తెలంగాణ ఉద్యమకారులకు ఆసరా ఎప్పుడు

కెసిఆర్ టిఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు గుర్తొస్తుందా రామయంపేట (మెదక్) నేటి ధాత్రి  కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉద్యమకారులకు ఉపాధి ఇవ్వాలి ఉద్యమ సమయంలో లాఠీ దెబ్బలకు చెరసాలలకు బలైన వారిని గుర్తించాలి ఆధారాలతో పోలీస్ రికార్డులలో ఉన్నవారికి తప్పనిసరిగా హాజరై ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది అమరవీరుల త్యాగాలు యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాలు యువకుల ప్రభుత్వ ఉద్యోగుల బలిదానాలు తెలంగాణ రావడానికి నిదర్శనాలు కేసీఆర్ మాయ నాటకాలతో అధికారం చేపట్టి పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని…

Read More

భాజపా విజయ సంకల్ప సభ బయలుదేరిన నాయకులు.

నర్సంపేట,నేటిధాత్రి : భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో మహబూబాబాద్ పార్లమెంట్ పోలింగ్ బూత్ అధ్యక్షుల విజయసంకల్ప సమ్మేళన సభకు నర్సంపేట నియోజకవర్గ యువ నాయకులు,చేరికలు కమిటీ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి,నర్సంపేట పట్టణ బీజేపీ అధ్యక్షులు శీలం రాంబాబు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని నాయకులు బయలుదేరి వెళ్లారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కమిటీ, వివిధ బూత్ అధ్యక్షులు,నాయకులు పాల్గొన్నారు.

Read More

కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు మానుకొని ……..అభివృద్ధి పై దృష్టి పెట్టాలి

#అభివృద్ధి చేయండి అంటే….. కాంగ్రెస్ పార్టీకి భయమెందుకు. #ఒక్క రోడ్డు నిధులు ల్యాప్స్ అయినా పూర్తి భాద్యత ఎమ్మెల్యే దొంతిదే. # రోడ్ల పనులు ప్రారంభం అయ్యే వరకు మండలప్రజలకు మద్దతుగా ఉంటాం. #కమిషన్ల కోసం కక్కుర్తి పడే వ్యక్తి ఎవరో…. నియోజకవర్గ ప్రజలకు తెలుసు. #మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి.. నల్లబెల్లి, నేటి ధాత్రి: మండల కాంగ్రెస్ నాయకులు దిగజారుడు రాజకీయాలు మానుకొని మండల అభివృద్ధిపై దృష్టి సారించాలని లేనియెడల రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో…

Read More

బిటీ రోడ్ల పనులను వెంటనే ప్రారంభించాలి

# భారాస మండల కమిటీ అధ్వర్యంలో నిరసన నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కృషితో గత ప్రభుత్వ హయాంలో బిటి రోడ్లు మంజూరై పనులు ప్రారంభం కాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ పనులను ప్రారంభం చేయాలని భారాస పార్టీ నర్సంపేట మండల కమిటీ అధ్యక్షుడు నామాల సత్యనారయణ ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మండల అధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం గత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్…

Read More

గాంధీజీ స్కూల్ కు వాటర్ కన్జర్వేషన్ స్టేట్ లెవెల్ అవార్డు

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి : నల్లగొండ జిల్లా చండూర్ లోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు జలమండలి సూచనల మేరకు, జల సంరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలు పిలుపుమేరకు చండూర్ గాంధీజీ స్కూల్ అపూర్వ స్పందనతో స్పందించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులకు జల సంరక్షణ పై అవగాహన కల్పిస్తూ వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేసి, జల సంరక్షణ పట్ల…

Read More

మహబూబ్ నగర్ జిల్లా బిజెపి కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా ముఖ్య నాయకుల సమావేశం శనివారం రోజు పాలమూరు జిల్లా ఎస్సీ మోర్చా కొంగలి శ్రీకాంత్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంట్ మోర్చా ఇంచార్జ్ గోవర్ధన్ జి , కేంద్ర డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డు మెంబర్ నరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామ గ్రామాన…

Read More

మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన నాగూర్ల వెంకన్న

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామ వాస్తవ్యులు పెద్దిరెడ్డి సమ్మిరెడ్డి శుక్రవారం నాడు చనిపోయాడు. వరంగల్ ఉమ్మడి జిల్లా ఫర్టిలైజర్ జిల్లా అధ్యక్షుడు నాగూర్ల వెంకన్న చనిపోయినచిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ఫర్టిలైజర్ డీలర్లు మరియు గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా పని చేయాలి:ఎమ్మెల్యే కృష్ణారావు

కూకట్పల్లి,ఎప్రిల్ 13 నేటి ధాత్రి ఇన్చార్జి శనివారం కూకట్‌పల్లి ఎమ్మెల్యే మల్కా జ్‌గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా బాలాజీన గర్ డివిజన్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సందర్భంగా కూ కట్‌పల్లి నియోజకవర్గం నుంచి అ త్యధిక మెజారిటీతో బిఆర్‌ఎస్‌ నిగెలిపించుకుందామని.ఎన్నోవేల కోట్ల రూపాయలతో బి.ఆర్.ఎస్ పార్టీ హయం లో నాటి ముఖ్య మంత్రి కేసీఆర్ కూక ట్పల్లి నియో జకవర్గంతో పాటు తెలంగా ణ రా ష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రం గా…

Read More
error: Content is protected !!