కాంగ్రెస్ యువజన సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా జలంపెల్లి సృజన్ నియామకం

జైపూర్, నేటి ధాత్రి: చెన్నూర్ నియోజకవర్గానికి జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామానికి చెందిన జలంపెల్లి సృజన్ ని ఐవైసి పెద్దపల్లి పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్చార్జి అరుణ్ వాల్మీకి మరియు మంచిర్యాల జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ శశి వదన్ సమక్షంలో నియమించడం జరిగింది. ఆ నియమిక పత్రాన్ని పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయిన గడ్డం వంశీ కృష్ణ చెన్నూర్ శాసనసభ సభ్యుడు వివేక్ వెంకటస్వామి చేతుల ద్వారా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సృజన్…

Read More

హ్యాండ్ బాల్ అకాడమీకి ఎంపికైన మడ్డి వంశీ!!

అభినందనలు తెలిపిన ఉపాద్యాయులు,మిత్ర బృందం!! ఎండపల్లి నేటి ధాత్రి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి హ్యాండ్ బాల్ అకాడమీకి సెలక్షన్ ట్రయల్స్ లో అత్యంత ప్రతిభ కనబరిచిన హ్యాండ్ బాల్ అకాడమీకి ఎంపికయ్యాడు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని గుల్లకోట ఉన్నత పాఠశాలకు చెందిన హ్యాండ్ బాల్ క్రీడాకారుడు మడ్డి వంశీ ఫిబ్రవరి నెలలో 8,9 తేదీలలో ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి హ్యాండ్ బాల్ అకాడమీకి సెలక్షన్…

Read More

మార్నింగ్ వాక్ ప్రచారములో కావ్య తో కమలాపూర్ నాయకులు …

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ) వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య శనివారం హన్మకొండ లోని కాకతీయ యూనివర్సిటీలో మార్నింగ్ వాక్ లో వాకర్స్ ను కలిసి తనను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.శాసన సభ్యులు నాయిని నరసింహ రెడ్డి ఆధ్వర్యములో నిర్వహించిన ఈ ప్రచారములో టీపిసిసి కోఆర్డినేటర్ తౌటం రవీందర్,హుజురాబాద్ నియోజక వర్గ జనరల్ సెక్రటరీ విష్ణుదాస్ వంశిదర్ రావు,సీనియర్ నాయకులు నాంపల్లి ప్రభాకర్,మొగిలయ్య, సత్యం, తౌటం ఝాన్సి రాణి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Read More

కాంగ్రెస్ పార్టీలో చేరిన సుల్తాన్ పూర్ మాజీ సర్పంచ్ అంబాల చందు గౌడ్

కాంగ్రెస్ పార్టీ కండువా కప్పినా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి నియోజకవర్గం కొత్తపల్లిగోరి మండలం సుల్తాన్ పూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ అంబాల చందు గౌడ్ తో పాటు మరికొందరు ఆ గ్రామ వార్డు మెంబర్లు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కాగా, వారందరికీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ…

Read More

దివ్యాంగుల బస్సు పాసులకు దరఖాస్తులు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల రాజీవ్ చౌక్ ఆర్టీసి బస్టాండ్ దగ్గర జరిగిన దివ్యాంగుల బస్సు పాస్ దరఖాస్తులకు దాదాపుగా 30 మంది దివ్యాంగులు హాజరై బస్సు పాస్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రోగ్రాం ని సక్సెస్ చేసినందుకు గాను ఆర్టీసీ అధికారులకు, దివ్యాంగులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అమ్మ వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మారపల్లి నరేష్ అన్నాడు.

Read More

సంఘమిత్ర టెక్నో స్కూల్ విద్యార్థుల ప్రతిభ

నేటిధాత్రి, వరంగల్ వరంగల్ తూర్పు దేశాయిపేట రోడ్డులో ఉన్న సంఘమిత్ర టెక్నో స్కూల్ లోని విద్యార్థులకు, వివిధ విభాగాల్లో మెడల్స్ సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు సర్టిఫికేట్ లు, మెడల్స్ ప్రధానం చేశారు స్కూల్ ప్రిన్సిపాల్ మహేందర్. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ, విశ్వాసం మరియు జీవన నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడే అదనపు మద్దతు అతని/ఆమె భవిష్యత్తుపై ఖచ్చితంగా శక్తివంతమైన, శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది అని, ఐఐటీ ఫౌండేషన్ ప్రోగ్రామ్‌లో మంచి ర్యాంకులు సాధించేందుకు ప్రతి చిన్నారి…

Read More

ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించిన ఎంపిడిఓ

పరకాల నేటిధాత్రి పరకాల ఎంపిడిఓ,మల్లక్కపేట గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి పెద్ది ఆంజనేయులు మండల పరిధిలోని మల్లక్క పేట భక్తఆంజనేయస్వామి దేవాలయంలో దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆయనకు దేవాలయం ఈఓ అర్చకులు స్వామి వారి శేష వస్త్రం బహూకరించారు.

Read More

ప్రమాదవశాత్తు కాలిపోయిన మొక్కజొన్న పంటను పరిశీలన

గుండాల జడ్పిటిసి వాగబోయిన రామక్క,గుండాల ఎంపిపి ముక్తి సత్యం, విద్యుత్ శాఖఏడి కోటేశ్వరరావు గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : శుక్రవారం గుండాల మండలంలోని పోతిరెడ్డి గూడెం గ్రామంలో ప్రమాదకశాత్తు నిప్పంటుకొని 25 ఎకరాల యాసంగి మొక్కజొన్న పంట దగ్ధం కావడం జరిగింది. శనివారం గుండాల జడ్పిటిసి వాగబోయిన రామక్క, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, విద్యుత్ శాఖ ఏడి కోటేశ్వరరావు కాలిపోయిన మొక్కజొన్నపంటను పరిశీలించారు. ఈ సందర్భంగా గుండాల ఎంపీపీ ముక్తి సత్యం మాట్లాడుతూ ఎంతో కష్టపడి మొక్కజొన్న…

Read More

లారీ బైకు డి ఒకరి పరిస్థితి విషమం

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామ ప్రభుత్వ పాఠశాల వద్ద లారీ ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరోకరి పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు తెలియజేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే కరీంనగర్ నుండి వస్తున్న లారీ గుండి గ్రామ ప్రభుత్వ పాఠశాల వద్ద గోపాలరావుపేట గ్రామానికి చెందిన ఎగోలపు మల్లేశం, భారతి దంపతులు ద్విచక్ర వాహనపై కరీంనగర్ వైపు వెళ్తుండగా ఒకదానిని ఒకటి ఎదురుగా ఢీకొనగా ప్రమాదం జరిగినట్లు…

Read More

అంగన్వాడి కేంద్రంలో స్కూల్ డే వేడుకలు

గొల్లపల్లి నేటి ధాత్రి : గొల్లపల్లి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలలో (1,2) ఐసిడిఎస్ సూపర్వైజర్ మమత ఆధ్వర్యంలో ఈ. సి. సి. డే, స్కూల్ డే, గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహించారు. ఈ స్కూలు కార్యక్రమంలో మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల యొక్క తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి మంచి అలవాట్లు సంభాషణ ఆటలు పాటలు కథ సంభాషణ శాస్త్రీయ పరిజ్ఞానం మొదలైన కార్యక్రమాలు తల్లుల ఆధ్వర్యంలో పిల్లలతో చేపించి చూపించడం జరిగింది. పిల్లలకు…

Read More

ఘనంగా అంగన్వాడి కేంద్రం వార్షికోత్సవం

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని అంగన్వాడి కేంద్రం వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వార్షికోత్సవంలో పాటలకు చిన్నారి విద్యార్థులు విద్యార్థులు చేసిన నృత్యాలు తల్లిదండ్రులను చూపర్లను ఎంతగానో ఆనందింప చేశాయి. అనంతరం అంగన్వాడి ఉపాధ్యాయురాలు అడిగిన జీకే ప్రశ్నలకు విద్యార్థిని విద్యార్థులు టక్కు టక్కున సమాధానాలు చెప్పడంతో చిన్నారుల తల్లిదండ్రులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు పుష్పలత, సహాయకురాలు…

Read More

ప్రభుత్వ ఉద్యోగం సాధించిన రావుల క్రాంతి

వరంగల్/సంగెం,నేటిధాత్రి : సంగెం మండల కేంద్రానికి చెందిన రావుల సూరయ్య విజయ దంపతుల కుమారుడు రావుల క్రాంతి 2022 సంవత్సరంలో పోలీస్ నోటిఫికేషన్ కి అప్లై చేసి టెక్నికల్ పోస్టులో భాగంగా పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గానేషన్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించారు.కాగా ఈ నెల 1తేదీన రావుల క్రాంతికి ఉద్యోగం వరించింది.ఈ సందర్భంగా సమాజ సేవకులు పులి రాజశేఖర్ ఉద్యోగం సాధించిన రావుల క్రాంతిని వారి ఇంటి వద్దకు వెళ్లి అభినందనలు తెలిపి శాలువతో తల్లిదండ్రులతో…

Read More

ముత్యాలమ్మ తల్లి జాతరలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు

దుమ్ముగూడెం మండలం కే లక్ష్మీపురం గ్రామంలోని ముత్యాలమ్మ తల్లి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన గౌరవ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మరియు ఏఐసీసీ సభ్యులు పొదెం వీరయ్య భద్రాచలం నేటి ధాత్రి అందరికీ నమస్కారం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదెం వీరయ్య భద్రాచలం నియోజకవర్గం, దుమ్ముగూడెం మండలం కే లక్ష్మి పురం గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ముత్యాలమ్మ తల్లి జాతరలో ముఖ్య…

Read More

అరుణమ్మ గెలుపు పాలమూరు ప్రజల పిలుపు..

ట్రిపుల్ తలాఖ్ రద్దు తో మైనారిటీ మహిళల జీవితాల్లో వెలుగులు.. బిజెపి,ముస్లిం లకు వ్యతిరేఖ పార్టీ కాదు.. ముస్లిం మహిళలు అంతా మోదీని ఆశీర్వదించాలి.. అరుణమ్మ కు మద్దతుగా మహబూబ్ నగర్ లో మైనారిటీ మహిళల ర్యాలీ.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ట్రిపుల్ తలఖ్ రద్దు తో ముస్లిం మైనారిటీ మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ప్రధాని మోడీకే దక్కిందన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరుణమ్మ. శుక్రవారం మహబూబ్…

Read More

ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు

నేటిధాత్రి, వరంగల్ తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఏప్రియల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. అగ్ని ప్రమాదాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన ప్రజల్లో అవగాహన కోసం వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముగింపు కార్యక్రమం వరంగల్ ఫైర్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ భారీ మాట్లాడుతూ, అగ్ని ప్రమాదం…

Read More

కాంగ్రెస్ అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది:ఎంపీ రవిచంద్ర

*అయితే కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది:ఎంపీ రవిచంద్ర *కాంగ్రెస్ వాగ్ధానం చేసిన రుణమాఫీ,రైతుబంధు, కరెంట్, సాగు తాగునీళ్లు,పంట కొనుగోలు, గిట్టుబాటు ధర జాడనే లేదు: ఎంపీ రవిచంద్ర* *”సంక్షేమ రాజ్యం పోయింది-సంక్షోభ రాజ్యం” నడుస్తున్నది: ఎంపీ రవిచంద్ర* *”కాంగ్రెస్ వద్దు-కేసీఆర్ ముద్దు”అని ప్రజలంటున్నరు: ఎంపీ రవిచంద్ర* *బీఆర్ఎస్ కు శ్వాస, ఊపిరి,పునాది కార్యకర్తలే: ఎంపీ రవిచంద్ర* *కొందరు నాయకులు తల్లిలాంటి పార్టీని వదలివెళ్లారు,కార్యకర్తలు మాత్రం బలంగా ఉన్నరు: ఎంపీ రవిచంద్ర* *మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుతూ బీఆర్ఎస్…

Read More

ప్రణాళిక బద్దంగా త్రాగునీటి సమస్యలను నివారించాలి

అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను త్వరితగతిన పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి శుక్రవారం కలెక్టరు కార్యాలయం లోని సమావేశ మందిరంలో జిల్లాలో త్రాగునీటి సమస్యల నివారణ, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పురోగతిపై మండలాల ప్రత్యేక అధికారులు ఎం.పి.డి.ఓ, ఎపిఓ, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే 3 నెలల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున పక్కా…

Read More

మర్రిపల్లిగూడెం లో బెల్ట్ షాప్ లపై పోలీస్ ల దాడి…

నలుగురి అరెస్ట్….మద్యం స్వాదీనం నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)మండలంలోని మర్రిపల్లిగూడెం గ్రామములో అక్రమంగా మద్యం అమ్ముతున్న నలుగురిని అరెస్ట్ చేసి రూ.37,460 ల విలువ గలిగిన మద్యం స్వాధీన పరుచుకున్నట్లు సీఐ హరికృష్ణ తెలిపారు.వివరాల్లోకి వెళితే గ్రామములో నలుగురు వ్యక్తులు ఇండ్లలో మద్యం నిల్వలు వున్నట్లు వచ్చిన సమాచారం తో శుక్రవారం తనతో పాటుపోలీస్ సిబ్బంది తనికీలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ తనిఖీల్లో గట్టు అనిల్ ఇంట్లో రూ.9,150 ల విలువగల మద్యం,ముంజ యుగంధర్ ఇంట్లో రూ.8,830 విలువ గల మద్యం,…

Read More

కరీంనగర్‌ నాదే…గెలిచేది నేనే.

https://epaper.netidhatri.com/view/241/netidhathri-e-paper-20th-april-2024%09/3 కరీంనగర్‌లో కమలం కలలు కల్లలే! నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో కరీంనగర్‌ బిఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌ ప్రచార వివరాలు, తన గెలుపు అవకాశాలు ఆయన మాటల్లోనే `బండి సంజయ్‌ ఆశలు ఆవిరే. `ఎంతో ఆత్మ విశ్వాసంతో చెబుతున్న! `ప్రజలకు ఎల్లవేళలా వెన్నంటి వుంటా! `సమస్యలలో ప్రజలకు తోడుగా వుంటా! `కష్టాలలో వున్న వారికి అండగా వుంటా. `ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తా. `కేంద్రంలో ఎవరున్నా కొట్లాడి నిధులు తెస్తా!…

Read More
error: Content is protected !!