ఫోటోగ్రాఫర్ కుటుంబానికి లక్ష రూపాయల చెక్కు అదంజేత

– అంతిమ యాత్రలో పాల్గొన్న ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గం మంగపేట నేటిధాత్రి గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మండలానికి చెందిన బందెల సాంబయ్య కుటుంబానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం, మండల ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం నుండి లక్ష రూపాయల చెక్కును సంఘం జిల్లా అద్యక్షుడు గాదె లింగమూర్తి, సీనియర్ నాయకులు గడదాసు సునిల్ కుమార్, వడ్లకొండ శ్రీనివాస్ లు అందజేశారు. శుక్రవారం సాంబయ్య అంత్య క్రియల్లో…

Read More

రాజ్యాంగ మార్పును సహించబోము

జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెంటయ్య కొల్చారం,( మెదక్) నేటిధాత్రి :- భారతదేశంలో కొనసాగుతున్న అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు రక్షణ కవచంలా ఉన్న భారత రాజ్యాంగాన్ని మార్చితే సహించబోమని జాతీయ మాల మహానాడు ప్రచార కార్యదర్శి ఆకుల పెంటయ్య, జిల్లా అధ్యక్షుడు సంజీవ అన్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో మాట్లాడుతూ జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆకుల పెంటయ్య జిల్లా అధ్యక్షుడు సంజీవల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు…

Read More

ఘనంగా డాక్టర్ అప్సర్ బాయ్ జన్మదిన వేడుకలు…

అప్సర్ బాయ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాగ్యరాజ్…. కొల్చారం, ( మెదక్) నేటి ధాత్రి:- తూప్రాన్ మున్సిపల్ పరిధిలో లింగారెడ్డి ఫంక్షన్ హాల్ లో బర్త్డే వేడుకలు అర్.ఎం.పి, పి.ఎం.పి డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అఫ్సర్ భాయ్ 43వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం ఉదయం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన అప్సర్…

Read More

అనుమానాస్పదంగా ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఎస్సై మృతి

ఎక్సైజ్ శాఖలో విషాదం రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, మే- 3(నేటి ధాత్రి): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎక్సైజ్ ఎస్సై ఖాళీ ప్రసాద్ అనుమానాస్పదంగా గురువారం రాత్రి మృతి చెందాడు. ఖమ్మం జిల్లాకు చెందిన కాళీ ప్రసాద్ మూడు నెలల క్రితం ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఎస్సైగా బదిలీపై వచ్చారు. అతని భార్య సావిత్రి 18 రోజుల క్రితం చనిపోగా అప్పటినుండి తీవ్ర మనస్థాపనతో మద్యం సేవించేవాడని స్థానికులు తెలిపారు….

Read More

10 వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి ప్రతి విద్యార్థికి పదవ తరగతి తొలి పరిక్ష, తొలి ప్రతిభ పట్టా, తొలి మధుర జ్ఞాపక మని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ లో పదవ తరగతి పరీక్షలలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించి 10 గ్రేడ్ సాధించిన కస్తూర్భా గాంధీ విద్యాలయం చిట్యాలకు చెందిన కొత్తూరు అంజన, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెద్దాపూర్ కు చెందిన…

Read More

ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్న ఏపీవో టెక్నికల్ అసిస్టెంట్

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీలు చెరువు పూడిక తీత పనులు చేస్తుండగా ఏపీవో రాజు టెక్నికల్ అసిస్టెంట్ శ్రవణ్ కుమార్ ఉపాధి కూలీలకు ఎండలు దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు పాటించాలని ఉపాధి పని ప్రాంతంలో ట్రాక్టర్లలో మట్టి నింపేటప్పుడు జాగ్రత్త ఉండాలని ప్రమాదం జరగకుండా చూసుకోవాలని ఎవరి పేరు మీద వారే రావాలని వేరే వారు రాకూడదని ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించారు

Read More

వేసవి కాలంలో తాటి ముంజలు ఎంతో మేలు

నారగాని మోహన్ గౌడ్ గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో గౌడ సంఘం నుండి నారగాని మోహన్ గౌడ్ నేటి ధాత్రి తో మాట్లాడుతూ ప్రధానంగా వేసవికాలంలో దొరికే తాటి ముంజలు ప్రత్యేకమైనవి తాటికల్లుకు ఎంత ప్రాముఖ్యత కలదో అలాంటి ప్రాముఖ్యత తాటి ముంజలకు కలదు ఏప్రిల్, మే నెలలో దొరికే తాటి ముంజలను చిన్న పిల్లల, పెద్దలు ఇష్టపడి తింటారు. తాటి ముంజలు చల్లదనాన్ని అందిస్తుంది వేసవికాలంలో ప్రకృతి వన ప్రసాదం. శరీర ఉష్ణోగ్రతను…

Read More

గొల్లపల్లిలో చలివేంద్రం ఏర్పాటు

గొల్లపల్లి నేటి ధాత్రి : గొల్లపల్లి మండల కేంద్రంలోని నల్లగుట్ట ప్రాంతంలో శుక్రవారం రోజున రవీందర్ స్వచ్ఛంద సేవ సంస్థ అధినేత నర్సాపురం రవీందర్ చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగొద్దని సూచించారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతి సంవత్సరం చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న నర్సాపురం…

Read More

అత్యధిక మెజార్టీ గెలిపించాలి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిజెపి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న తమిళనాడు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నాగ రాజన్ కర్ణాటక బీజేవైఎం స్టేట్ జనరల్ సెక్రెటరీ కె మారుతి గారు మండల పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాయకులకు కార్యకర్తలకు దిశ నిరుద్దేశం చేసి పార్టీ బలపరిచిన కరీంనగర్ బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ నీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వాటికి సంబంధించిన బాధ్యతలు మీపై…

Read More

మండపల్లి గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ గెలవాలని ఇంటింటా ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ ను గెలిపించాలని పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు తెలియజేస్తూ కరీంనగర్ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే మన పార్టీ బలపరిచిన కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలిపించి అభివృద్ధిలో ముందు ఉంచాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మండల జిల్లా బి ఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు…

Read More

హైదర్ నగర్ డివిజన్లో ఇంటింటికి పాదయాత్రలో ఓటర్ లను కలిసి ఎంపీ రంజిత్ రెడ్డిని గెలిపించా లంటున్న కూన సత్యంగౌడ్

కూకట్పల్లి, మే 3 నేటి ధాత్రి ఇన్చార్జి శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధి లోని నిజాంపేట్ చౌరస్తాకు ఇరువైపు లు ఉన్న పలు అపార్ట్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ సీనియ ర్ నాయకులు కూన సత్యంగౌడ్,టిడిపి నాయకులు కొడాలి రవి,కావూరి ప్రసా ద్,సాంబశివరావు,వెంకట్,సాధ కృష్ణ శుక్రవారం ఉదయం 9:30 గంటలకు ఆ ఏయా ఓటర్లను కలుస్తూ తమ అభ్యర్థి చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డికు ఓటేసి గెలిపించాలని వారం వెళ్లిన ప్రతి ఓటర్ వద్ద అభ్యర్థించా రు.ఈ విషయమై…

Read More

మోదీని గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దాం..

అబద్దాలతో మీ ముందుకు వస్తున్న బీజేపీ మాటలను నమ్మొద్దు శాయంపేట నేటి ధాత్రి: పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని గద్దె దించి రాహుల్‌ గాంధీ ప్రధానిని చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని శాయంపేట మండలం పెద్దకోడెపాక, మైలారం, శాయంపేట మండల కేంద్రంలో జరిగిన మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ దూదిపాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలోముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీఎస్సార్ పాల్గొన్నారు. అనంతరం అక్కడ…

Read More

మండుటెండలో.. ఉపాధి కూలీలతో.. దుద్దిళ్ళ శ్రీను బాబు

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో దుద్దిళ్ళ శ్రీను బాబు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీలకు రోజుకు ₹400 రూపాయలకు పెంపు ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలములోని పోతారం గ్రామములో ఎన్నికల ప్రచారం లో భాగంగా దుద్దిళ్ళ శ్రీను బాబు ఉపాధి హామీ కూలీలకు, ప్రజలకు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను గెలిపించాలని కోరారు ఎన్నికలు కోడ్ తరువాత 2 లక్షల రైతు…

Read More

వాయిదాపడ్డ మండల సర్వసభ సమావేశం

శాయంపేట నేటి ధాత్రి; శాయంపేట మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించబడే సర్వసభ సమావేశం కోరం లేక వాయిదా పడింది. మండల సర్వసభ సమావేశంలో మాత్రమే శాయంపేట ఎంపీటీసీ, కొప్పుల ఎంపిటిసి మాత్రమే హాజరు కాగా మిగతా ఎంపీటీసీలు సభ్యులు హాజరు కాకపోక్రవడంతో సమావేశాన్ని వాయిదా వేయడం జరిగింది. త్రాగునీటి సమస్య ఉండొద్దని అధికారులకు ఆదేశాలు శాయంపేట మండలంలో తాగునీటి కొరత లేకుండా ఉండాలని అధికారులతో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖాముఖి అధికారుల సమావేశం…

Read More

కాంగ్రెస్ కు ఓటేస్తేనే ప్రజల కష్టాలు తీరుతాయి

@ నెక్కొండ ఇంటింటి ప్రచారంలో సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి @మహబూబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ తెలుపు కాయం: రంజిత్ రెడ్డి #నెక్కొండ, నేటి ధాత్రి: కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసిన గుర్తుగా సోనియాగాంధీకి 17 ఎంపీ సీట్లు తెలంగాణలో గెలిచి తెలంగాణ కానుకను అందచేయాలని గత కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో మహబూబాబాద్ నుండి ఎంపిగా గెలిచిన…

Read More

మంగపేట మండలంలో ఘనంగా ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారి జన్మదిన వేడుకలు

మంగపేట నేటిధాత్రి మంగపేట మండలంలో కస్తూరిబాయ్ వృద్దాశ్రమ లో బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిచారు , కేక్ కట్ చేసి, స్వీట్స్ పండ్లు పంపిణీ చేసి 25 కేజీల బియ్యం అందజేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మాజీ మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ , చికాలామర్రి రాజేందర్, ST సెల్…

Read More

ప్రతి ఓటరు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించు కోవాలి

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భూపాలపల్లి నేటిధాత్రి శుక్రవారం స్వీప్ నోడల్ అధికారి జడ్పి సిఈఓ విజయలక్ష్మీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ క్రీడా మైదానం నుండి జయశంకర్ విగ్రహం వరకు ఓట్ ఫర్ షూర్ నినాదంతో నిర్వహించిన 5కే రన్ ను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరేలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన…

Read More

ప్రియాంక గాంధీ సభ స్థలానికి సమావేశం స్థలం ఏర్పాట్ల పరిశీ లనకు హాజరైన ఏఐసీసీ ప్రతినిధి

రోహిత్ చౌదరి,బండి రమేష్ కూకట్పల్లి,మే 3 నేటి ధాత్రి ఇన్చార్జి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ హైదరాబాదు రానున్న నేపథ్యంలో సమావేశం స్థలం ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన ఏఐ సీసీ ప్రతినిధి రోహిత్ చౌదరి కూక ట్పల్లి ఇంచార్జ్ బండి రమేష్ కోఆర్డి నేటర్ వినయ్ టిపిసిసి ప్రతినిధులు సూరజ్ తివారి సత్యం శ్రీరంగం నా యకులు సతీష్ రెడ్డి లక్ష్మయ్య తది తరులు.ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ…. కాంగ్రెస్ నాయ కురాలు ప్రియాంక గాంధీ…

Read More

సౌమ్యుడు, స్థానికుడైనా వెలిచాల రాజేందర్ రావుకి ఓటు వేసి గెలిపిద్దా – ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా చోప్పదండి నియోజకవర్గం రామడుగు మండలంలోని వెదిర, వెలిచాల, కొక్కెరకుంట, వన్నారం, రుద్రారం, రంగసాయి పల్లె గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే సత్యం. ఈసందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ప్రకటించిందని, ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని, ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితం ప్రయాణం, 500రూ.లకే సిలిండర్,…

Read More

బండి సంజయ్ ని అధిక మెజార్టీతో గెలిపించాలని గడపగడపకు ప్రచారం

వీణవంక, ( కరీంనగర్ జిల్లా). నేటి దాత్రి:వీణవంక మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రచారంలో భాగంగా నిన్న మొన్న కాంగ్రెస్ బి ఆర్ ఎస్, నాయకులు బండి సంజయ్ కుమార్ అవాకృచావాకులు పేల్చినారు. గత ప్రభుత్వం పైన ఆ ప్రభుత్వ అవినీతి పైన పోరాటం చేసిన వ్యక్తి బండి సంజయ్ కుమార్ అధికారం పోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు. తెలువని కొందరు నాయకులు కార్పొరేట్ స్థాయి పదవులు అనుభవించి మీరు ఈ ప్రాంతానికి ఏం చేశారని…

Read More
error: Content is protected !!