బొంతుకే కాంగ్రెస్‌ టికెట్‌!

https://epaper.netidhatri.com/ `సికింద్రాబాద్‌ నుంచి పోటీ. ` అధిష్టానం ఆశీస్సులు. ` బొంతుకే గెలుపవకాశాలెక్కువ. `బిఆర్‌ఎస్‌ కు స్కోప్‌ లేదు. `బిజేపికి గ్రాఫ్‌ లేదు. `కాంగ్రెస్‌కు ఎదురులేదు. `ఉద్యమ నాయకుడుగా బొంతుకు మంచి పేరు. `నగరాభివృద్ధిలో బొంతు కీలకపాత్ర. `మేయర్‌గా సమర్థవంతమైన పాత్ర. `వివాదరహితుడుగా గుర్తింపు. `అన్ని వర్గాల ప్రశంసలు. `ఏపనైనా అంకిత భావంతో చేయడమే తెలుసు. `తెలంగాణ కోసం తెగించి కొట్లాడిరడు. ` హైదరాబాద్‌ మేయర్‌గా సమర్థత నిరూపించుకున్నాడు. హైదరాబాద్‌,నేటిధాత్రి: తెలంగాణ ఉద్యమ ప్రస్ధానంలో బొంతు రామ్మోహన్‌ది…

Read More

పెద్దగుట్టలో మొక్కులు చెల్లించుకుంటున్న ఆది

సాదుల్ల బాబా దర్గాలో మొక్కు చెల్లింపు వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శాసన సభ ఎన్నికల్లో వేములవాడ నియోజక వర్గం ఎమ్మెల్యే గా ఆది శ్రీనివాస్ గెలుపొందాలని కోనరావు పేట మండలం బావుసాయి పేట ఎంపీటీసీ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా లు నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పెద్దగుట్ట సయ్యద్ షాదుల్లా బాబా దర్గా కు మొక్కుకున్నారు. ఆది శ్రీనివాస్ అఖండ విజయం సాధించడంతో యాస్మిన్ ఫిరోజ్ పాషాలు బావుసయిపేట గ్రామం నుండి…

Read More

వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లు.

అధికారుల నిర్లక్ష్యం పట్టించుకోని కాంట్రాక్టర్లు అక్షర విజేత జడ్చర్ల. రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. దీనికోసం వేలకోట్లు రూపాయాలను వెచ్చించింది. ప్రజలకోసం ఇంత ఖర్చు చేసిన సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రజాధనం వృధాగా మారుతుంది.రాష్ట్రంలో ప్రజలకు ఏర్పడుతున్న త్రాగు నీటి సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకం ను ప్రారంబించింది దిని ద్వారా ప్రతి ఇంటి కి మంచినీటిని సరఫరా చేసేందుకు…

Read More

ప్రజల సంక్షేమం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

అర్హులైన ప్రతి పేద వారికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తాం,!! వివిధ ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్!!! జగిత్యాల నేటి ధాత్రి జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలోని స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం రోజున ప్రభుత్వ విప్,ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 1,39,20,000 విలువ గల 120 కళ్యాణ లక్ష్మి చెక్కులను మరియు దివ్యాంగులకు సంబంధించిన 50 వేల చొప్పున 81 చెక్కులను, లక్ష…

Read More

పలు గ్రామాల్లో సిసి రోడ్లకు భూమి పూజ చేసిన

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం శుక్రవారం బోయినపల్లి మండలంలోని తడగొండ , బోయినపల్లి , బూరుగుపల్లి , కోరెం, గుండన్నపల్లి , స్తంభంపల్లి గ్రామంలో ఈజీఎస్ సీసీ రోడ్ల భూమి పూజక చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్ సర్కార్లో ప్రతి నిరుపేదకు ప్రభుత్వ పథకాలు అందేలా ప్రభుత్వం ఏర్పడగానే ప్రజా పాలన కార్యక్రమం మొదలుపెట్టారని ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి ప్రతి…

Read More

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన స్థానిక శాసన సభ్యురాలు యశస్విని ఝాన్సి రెడ్డి

పాలకుర్తి నేటిధాత్రి పాలకుర్తి మండల కేంద్రంలో నూతన సీసీ రోడ్డు పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేసిన స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని ఝాన్సీ రెడ్డి. పాలకుర్తి మండలంలో దర్దపల్లి గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేసిన స్థానిక శాసన సభ్యురాలు యశస్విని ఝాన్సీ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం అని, అన్ని గ్రామాల అభివృద్ధికి సహాయ…

Read More

31 వార్డులో మురికి కాల్వ లు శుభ్రం చేయిస్తున్నా మున్సిపల్ కౌన్సిలర్ బండారు

వనపర్తి నేటిదాత్రి; వనపర్తి పట్టణంలో 31 వ వార్డులో మున్సిపల్ కౌన్సిలర్ బండారు రాధాకృష్ణ మురికి కాల్వలను మున్సిపల్ కార్మికుల చే దగ్గరుండి శుభ్రం చేయిస్తున్నారు ఈ సందర్భంగా బండారు రాధాకృష్ణ కు వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు

Read More

గ్రేస్ నెట్ కేఫ్ సెంటర్ ప్రారంభించిన ఎండి రజాక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామపంచాయతీ. లో.నిహారిక ప్రవీణ్ దంపతుల షాప్ ఎండి రజాక్ ఐఎన్టీయూసీ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.. రజాక్ మాట్లాడుతూ ఈ నెట్ సెంటర్ వల్ల పరిసర ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అదేవిధంగా వీరికి ఈ బిజినెస్ ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు ఘటించాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ గారి దంపతులు బుచ్చయ్య , అజీజ్…

Read More

ధరణి పోర్టల్ పెండింగ్ లో 468 దరఖాస్తులు

మందమర్రి, నేటిధాత్రి:- ధరణి పోర్టల్ పెండింగ్ లో 468 దరఖాస్తులు ఉన్నాయని శుక్రవారం మందమర్రి తహసిల్దార్ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పోర్టల్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే, ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ, మండలంలో భూ సమస్యల పరిష్కారం కొరకు రెండు జిల్లాల కలెక్టర్ టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండు టీంలలో 11 మంది సభ్యులు ఉంటారని వివరించారు. మార్చి 01 నుండి 09 వరకు స్పెషల్ డ్రైవ్…

Read More

పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలి

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ మందమర్రి, నేటిధాత్రి:- పరీక్షల్లో విద్యార్థులందరూ ఒత్తిడిని అధిగమించి, మంచి ఫలితాలు సాధించాలని ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పదోవ తరగతి విద్యార్థులకు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం పరీక్ష ప్యాడ్లు, పన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ మాట్లాడుతూ, సొసైటీ ఆధ్వర్యంలో సేవ చేయాలన్న దృక్పథంతో దాతలు సంప్రదించాలని, వారి…

Read More

కార్మికుల రక్షణపై శ్రద్ధ చూపని యాజమాన్యం

ఎస్సిడబ్ల్యూయు బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణి యాజమాన్యం ఉత్పత్తిపై చూపెడుతున్న శ్రద్ధ కార్మికుల రక్షణ పై చూపించడం లేదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసి) బ్రాంచ్ కార్యదర్శి కార్పొరేట్ చర్చలు కమిటీ సభ్యుడు శైలేంద్ర సత్యనారాయణ ఆరోపించారు. శుక్రవారం ఏరియాలోని కేకే 5 గనిని ఆయన సందర్శించి, కార్మికుల సమస్యలు అడిగి, తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గనిలో రూఫ్ బోల్టర్ యంత్రాలు సరిగ్గా పనిచేయడం లేదని, అదేవిధంగా కార్మికులకు…

Read More

అనాధ శవానికి అంత్య క్రియలు చేసిన పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అనారోగ్యంతో వెంకటలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. ఆమెకు ఎవరు బంధువులు లేకపోవడంతో తంగళ్ళపల్లి ఎస్ఐ సుధాకర్ తన వంతు సహాయంగా 5,000 అందించి దగ్గరుండి ఆమె మృతదేహానికి అంత్యక్రియలు జరిపించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ నరేందర్, కురుమ సంఘం మండల అధ్యక్షుడు కర్ణాకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడ గ్రామనికి చెందిన బుర్ర పెంటమ్మ(57) అనారోగ్యంతో మరణించారు. మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి, యాదగిరి, రవికుమార్, రమేష్, యాదయ్య, రమేష్, విజయ్ యువసేన నాయకులు, బి ఆర్ ఎస్…

Read More

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపిడిఓ

మందమర్రి, నేటిధాత్రి:- మండలంలోని శంకర్ పల్లి, సారంగపల్లి గ్రామపంచాయతీలలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులను శుక్రవారం మండల ఎంపిడిఓ ఎన్ రాజేశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఉపాధి హామీ కూలీలకు తగు సలహాలు సూచనలు అందజేశారు. అదేవిధంగా ఆయా గ్రామ పంచాయతీ లలోని నర్సరీలను సందర్శించి, ఎండలు నుండి మొక్కల సంరక్షణ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు మార్గదర్శకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ…

Read More

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

గణపురం నేటి ధాత్రి భూపాలపల్లి నియోజవర్గం గణపురం మండలం బుద్ధారం గ్రామంలోని రామలింగేశ్వర స్వామి అర్చకులు శేషం అండాలు-శేషాచార్యుల కుమారుడి ఎమ్మెల్యే ములుగు లీల గార్డెన్ ఫంక్షన్ హాల్ లో సాయి పవన్-రమ్యశ్రీ ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు వీరి వెంట గణపురం మండల వైస్ ఎంపీపీ వీడిదినేని అశోక్ మాజీ జెడ్పిటిసి ముత్యాల రాజయ్య మాజీ పిఎసిఎస్ చైర్మన్ కాల్వ రామ్ రెడ్డి కాంగ్రెస్…

Read More

గురుకుల జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించిన రమ

పాలకుర్తి నేటిధాత్రి జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామ వాసి రమ (భర్త సోమశేఖర్)కు గురుకుల జూనియర్ లెక్చరర్ ఉద్యోగం రావటం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామంలో మొదటి గురుకుల జూనియర్ లెక్చరర్ కావటం విశేషం. ప్రస్తుతం రమ కస్తూర్బా కాలేజ్ చిల్పుర్లో పి జి సి ఆర్ టి గా పని చేస్తుంది. మార్చి 4న ఎల్బి స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకోనుంది.

Read More

నూతన గృహప్రవేశ శుభకార్యంలో పాల్గొన్న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి .

వనపర్తి నేటిదాత్రి; హైదరాబాద్ లో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకులు నాగబంది యాదగిరికి చెందన నూతన గృహ ప్రవేశ శుభకార్యాములో రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ జి. చిన్నారెడ్డి పాల్గొన్నారు . ఈ సందర్భంగా చిన్నారెడ్డిని షాలువ పూలమాల తో నాగబంది యాదగిరి ఘనంగా సన్మానించారు

Read More

సోమన్న జాతర గోడ ప్రతుల ఆవిష్కరణ

పాల్గొన్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి నేటిధాత్రి పాలకుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవముల ఏర్పాట్ల గురించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి. పాలకుర్తి సోమన్న జాతర మహా అద్భుతంగా జరగాలని, భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలని, అధికారులు అందరూ అప్రమతంగా ఉండాలని, అదేవిదంగా సోమన్న జాతర గోడ ప్రతులను ఆవిష్కరించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని…

Read More

సబ్ సెంటర్ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం మేజర్ గ్రామపంచాయతీ గ్రామంలో శుక్రవారం చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ స్కీమ్ ప్రాజెక్టులో భాగంగా 20 లక్షల రూపాయలతో ఆరోగ్య కేంద్రానికి స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఉండే బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా…

Read More

ప్రభుత్వ పాఠశాలకు కుర్చీలు, ఫ్యాన్లు అందించిన అటవీ అభివృద్ధి సంస్థ

డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కుందారం గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కుర్చీలు, ఫ్యాన్ లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.సామాజిక సేవా కార్యక్రమం కింద పాఠశాలలకు కావాల్సిన కనీస సౌకర్యాల కల్పన లో భాగంగా అటవీ అభివృద్ధి సంస్థ తమ వంతు కృషి గా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి పేర్కొన్నారు.రానున్న రోజుల్లో మరిన్ని సేవా…

Read More