విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మహిళ మృతి..

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందింది. తోడేటి సౌందర్య(60) మహిళ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో గల పత్తి అంటుకోవడంతో ఆర్పే ప్రయత్నం లో షాకు కు గురై మంటల్లో పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మంటల్లో పత్తితో పాటుగా నిల్వ ఉంచిన బియ్యం పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అగ్నిలో 8క్వింటాళ్ల పత్తితో పాటు 6 క్వింటాళ్ల బియ్యం కాలి బూడిద కావడం…

Read More

బీజేపీ జిల్లా అధ్యక్షునికి సత్కారం

రేగొండ,నేటిధాత్రి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులుగా ఏడునూతుల నిషిధర్ రెడ్డి ఎన్నికకాగా శుక్రవారం బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యడు వెన్నంపల్లి పాపన్న శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం శాలువాతో సత్కరించి పార్టీ ముందస్తు కార్యకలాపాలపై చర్చించారు.వారి వెంట బీజేపీ సీనియర్ నాయకులు కాంతలా నారాయణ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శ పెండల రాజు,చల్ల విక్రమ్ తదితరులు ఉన్నారు.

Read More

ఆటో డ్రైవర్ లను ప్రభుత్వం ఆదుకోవాలి

హైదరాబాద్: 09-02-2024 ఆటో కార్మికులకు నెలకు పదివేల సహాయాన్ని బడ్జెట్ లో ప్రవేశ పెట్టాలి.. ఆటో కార్మికుల ఆత్మహత్య లన్ని ప్రభుత్వ హత్యలే… –పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. బి ఆర్ ఎస్ పార్టీ శాసన మండలి సభ్యులు. తెలంగాణ రాష్ట్రంలోని ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని , వారికి నెలకు పదివేల రూపాయల సహాయాన్ని వెంటనే బడ్జెట్ లో ప్రవేశ పెట్టాలని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మేల్యేలు , ఎమ్మెల్సీలు హైదర్ గూడ ఎమ్మేల్యే క్వార్టర్స్ నుండి అసెంబ్లీ…

Read More

రాజ్యసభ ఎంపీలకు ఇచ్చిన విందుకు హాజరైన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దంపతులు

ఢిల్లీ ఉప రాష్ట్రపతి భవన్ లో రాజ్యసభ ఎంపీలకు ఇచ్చిన విందుకు హాజరైన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దంపతులు.. అదే విందుకు హాజరైన సహచర ఎంపీ జయా బచ్చన్ తో ఎంపీ రవిచంద్ర దంపతులు.  

Read More

రా..ప్రజల కోసం కదలి రా!!

https://epaper.netidhatri.com/ `సుభాష్‌ రెడ్డి ప్రజాసేవ కోసం జనం ఎదురుచూపులు. `గత రెండు దశాబ్దాలుగా ప్రజలు కోరుతునే వున్నారు. `రాజకీయాలకతీతంగా అనేక సేవా కార్యక్రమాలు. `కామారెడ్డిలో వెలుగులు నింపాడు. `సొంత ఊరికి ఎంతో చేశాడు. `ఆపదలో వున్నవారెందరికో అండగా నిలిచాడు. `ఎంతో మందికి ప్రాణదాతయ్యాడు. `తెలంగాణలో అనేక ప్రాంతలలో ఆయన సాయం కనిపిస్తుంది. `అభివృద్ధిలో ఆయన చేయూత వుంటుంది. `పేదలంటే ప్రాణం..వారి కోసం ఎంతో త్యాగం. `మానవత్వం నిండిన గొప్ప రూపం. `వ్యక్తిగత సాయాలకే చేతికి ఎముక లేదు….

Read More

ప్రత్యేక అధికారికి అభినందనలు తెలిపిన నాయకులు

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)మండలములోని శంభుని పల్లి గ్రామ ప్రత్యేక అధికారి గా బాధ్యతలు స్వీకరించిన ఎంపిడిఓ బాబు కు గురువారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్వపల్లి తిరుపతి పెండ్యాల తిరుపతి రెడ్డి ( డాన్) బిల్లా ప్రభాకరరెడ్డి,దొంగల కృష్ణారెడ్డి, కర్ణకార్, కృష్ణ, రవి, మరియు కార్యకర్తలు పార్టీ అభిమానులు పాల్గొనడం జరిగింది.

Read More

బొటానికల్ గార్డెన్ ను సందర్శించిన కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్లకేంద్రంలోని స్థానిక డా. బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో అభివృద్ధి చేస్తున్న తెలంగాణ బొటానికల్ గార్డెన్ ను నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లోని కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులు సందర్శించారు. వీరికి కళాశాల ప్రిన్సిపాల్ డా. అప్పియ చిన్నమ్మ, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, గార్డెన్ సమన్వయకర్త డా. బి. సదాశివయ్య స్వాగతం పలికారు. అనంతరం గార్డెన్ లోని వివిధ విభాగాలను సదాశివయ్య తిప్పి…

Read More

9వ రోజుకు చేరుకున్న నిరాహారదీక్ష

మంచిర్యాల, నేటిదాత్రి: శాలివాహన పవర్ ప్లాంట్ మూసివేసి గత 15 నెలలు కావస్తున్న కార్మికులకు రావలసిన క్లోజింగ్ బెనిఫిట్స్ చెల్లించకుండా కంపెనీ యజమాని మల్కా కొమరయ్య గారు మొండిగా వ్యవహరించడంతో, భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు కంపెనీ గేటు ముందు రిలే నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది. అందులో భాగంగా నేటితో 9వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్ష, అయినప్పటికీ శాలివాహన పవర్ ప్లాంట్ యజమాన్యం కు కార్మికుల పైన జాలి దయ కలగడం…

Read More

గీసుగొండ పోలీస్ స్టేషన్ ఎస్.ఎచ్.ఓ గా బాధ్యతలు చేపట్టిన బాబులాల్

నేటిధాత్రి, వరంగల్ వరంగల్ పోలీస్ కమిషనరేట్, ఈస్ట్ జోన్ పరిధిలోని గీసుగొండ పోలీస్ స్టేషన్ సీఐ గా, జి. బాబూబల్ గురువారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ రామకృష్ణను ఐజి కు అటాచ్ పంపడంతో ఆ స్థానంలో బాబులాల్ ను నియమించారు. ఈ సందర్భంగా గీసుగొండ సర్కిల్‌ కార్యాలయానికి చేరుకున్న ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు….

Read More

నరేంద్ర మోడీ ఫాసిస్ట్విధానాలు వ్యతిరేకంగా పోరాడుదాం

సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీనేత ఆవునూరి మధు గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ఈనెల 16వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసి ప్రధాని నరేంద్ర మోడీ మెడలు వంచుదామని సిపిఐ (ఎంఎల్ )న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవు నూరి మధు పిలుపునిచ్చారు. గురువారం గుండాల మండలంలోని కొడవటంచ గ్రామంలో జరిగిన అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ముఖ్య కార్యకర్తల సమావేశంలో తను మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలను నరేంద్ర…

Read More

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణి ప్రాంతంలోని స్థానికులకే సింగరేణిలో 80 శాతం ఉద్యోగాలు ఇవ్వడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, జిల్లా నాయకులు సోత్కు సుదర్శన్, పుల్లూరి లక్ష్మణ్ లు మాట్లాడుతూ, సింగరేణిలో స్థానికులకు 80 శాతం ఉద్యోగ కల్పనకు కృషిచేసిన రాష్ట్ర…

Read More

ప్రజా పాలన దరకాస్తులను పరిశీలించిన కలెక్టర్

రేగొండ,నేటిధాత్రి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీ పథకాలకు అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు.గురువారం మండల తహశీల్దార్ కార్యాలయంలోని దరకాస్తు లను ఆయన పరిశీలించారు.గృహాలక్ష్మీ గ్యాస్ కలెక్షన్ సబ్సిడీ కొరకు చేసిన దరకాస్తులను గ్యాస్ పాస్ బుక్ జిరక్స్ బుక్ చేసిన పేపరులో ఉన్న వినియోగ దారుని నెంబర్ వేయుటకు పేపర్లు తెప్పించి ఆన్లైన్లో నమోదు చేయుటకు ఆదేశించారు.ఏవైనా అనుమానాలు ఉంటే ఆర్జిదారుని ఇంటికి వెళ్ళి మరీ…

Read More

గిరిజన చట్టాల్ని పటిష్టంగా అమలు చెయ్యాలి

అక్రమ బహుళ అంతస్తులు కూల్చివేయాలి గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : గుండాల మండల కేంద్రంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ఏ.ఎస్పీ గుండాల మండల అధ్యక్షులు పూనేం రమణబాబు ఆధ్వర్యంలో గుండాల గ్రామపంచాయతీ కార్యాలయం నుండి మండల తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి తహసిల్దార్ కు వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు వాగబోయిన చంద్రయ్య దొర, తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి గుంపిడి వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ,1/70 చట్టానికి…

Read More

బల్దియా కమిషనర్ తో దుష్ప్రవర్తన, పెరుమాండ్ల లక్ష్మణ్ పై కేసు నమోదు

నేటిధాత్రి, వరంగల్ జిడబ్ల్యూఎంసీ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ తో దుష్ప్రవర్తన చేసినందుకు పెరుమాండ్ల లక్ష్మణ్ పై కేసు నమోదు చేశారు మట్ట్వాడ పోలీసులు. వివరాలు ఇలా ఉన్నాయి. చెరువుల పరిరక్షణ కమిటీ అధ్యకుడుని అని, సామాజిక కార్యకర్త అని చెప్పుకుంటున్న పెరుమండ్ల లక్ష్మణ్ అనే వ్యక్తి, అట్టి సంస్థ పేరు మీద కాగితంపై సొంతంగా వాళ్ళే రిజిస్టర్ అయినట్లుగా లెటర్ ప్యాడ్ సృష్టించుకోవడం జరిగిందని, వీరికి అధికారికంగా కలెక్టర్ నుండి గాని, రాష్ట్ర ప్రభుత్వం నుండి…

Read More

ప్రజాపాలన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఆన్లైన్లో పొందుపరచాలి

అర్జీదారులు తప్పుడు నివేదిక సమర్పిస్తే ఒకటి రెండు సార్లు సరిచూసుకుని పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరించాలి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జయశంకర్ భూపాలపల్లి గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయ హస్తం కార్యక్రమంలో భాగంగా ఆరు గ్యారెంటీల ప్రజాపాలన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఆన్లైన్లో పొందుపరచాలి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు గణపురం మండలంలో గురువారం జిల్లాలోని గణపురం మండల ప్రజాపరిషత్ కార్యాలయం తహశీల్దార్ కార్యాలయాల్లో అర్జీదారుల…

Read More

భాజపా అధ్వర్యంలో పార్లమెంట్ ప్రవాస్ యోజన

నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమాన్ని పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు హాజరైయ్యారు.ఈ సందర్భంగా పట్టణంలోని వ్యాపారస్తులు బాల్నే సర్వేషంతో పాటు పలువురిని కలిసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి భాజపాకు అవకాశం ఇవ్వాలని కోరారు.అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి,రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఒక కొత్త చరిత్రను సృష్టించి…

Read More

గీసుకొండ హైస్కూల్లో ఖో ఖో కోచింగ్ క్యాంప్ ముగింపు

వరంగల్ /గీసుకొండ,నేటిధాత్రి : ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సీనియర్స్ ఖో ఖో కోచింగ్ క్యాంపు ముగిసింది.ఈ సమావేశానికి గీసుకొండ హై స్కూల్ హెడ్మాస్టర్ పట్టాభి అధ్యక్షత వ్యవహరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు జంగా రాఘవ రెడ్డి హాజరయ్యారు. వరంగల్ జిల్లా జట్టును రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని జంగా రాఘవరెడ్డి క్రీడాకారులకు సూచించారు.కోచింగ్ క్యాంపు ఇన్చార్జి కోట రాంబాబు మాట్లాడుతూ క్రీడాకారులకు…

Read More

రాష్ట్రానికి గర్వకారణం చిన్నారి బిల్ హరి

అభినందించిన మంత్రి పొన్నం….. నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)దేశ రాజధాని లో ఇటీవల జరిగిన కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో రెండవ స్థానం సాధించిన చిన్నారి బిల్హరి నీ రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.కూకట్ పల్లి ఎంఎన్ఆర్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న బిల్ హారి ఇండియన్ కరాటే అంతర్జాతీయ చాంపియన్ కు అర్హత సాధించడం తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శం అని కొనియాడారు.ఈ సందర్భంగా చిన్నారి తల్లిదండ్రుల తో పాటు కోచ్ ను మంత్రి అభినందించారు.

Read More

క్రికెట్ క్రీడాకారులకు టిషర్టులు పంపిణీచేసిన ఎంపీటీసీ

ఎండపల్లి జగిత్యాల నేటి దాత్రి జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట గ్రామానికి చెందిన క్రికెట్ యూత్ అసోసియేషన్ సభ్యులు టోర్నమెంట్ లో పాల్గొనడానికి టీ షర్టులు పంపిణీ చేయాలని గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు జాడి సుజాత రాజేశం ను కోరగా వెంటనే స్పందించి గ్రామంలోని క్రికెట్ ఆటగాళ్లయిన యూత్ సభ్యులకు జెర్సీ టీషర్ట్ లను గురువారం అందజేశారు.ఈ సందర్భంగా గ్రామ క్రికెటర్స్ యూత్ అసోసియేషన్ సభ్యులంతా ఎంపీటీసీ సభ్యురాలు జాడి సుజాత రాజేశం లకు ప్రత్యేక…

Read More

వాణిజ్య శాస్త్రంలో వనజకు డాక్టరేట్

నర్సంపేట/వరంగల్,నేటిధాత్రి : కాకతీయ విశ్వవిద్యాలయం వాణిజ్య శాస్త్రం పరిశోధకురాలు వనజ అంబోజి డాక్టరేట్ సాధించారు.కాగా కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య మల్లారెడ్డి ఒక ప్రకటనలో డాక్టరేట్ ను ప్రకటించారు. ఆర్గనైజేషనల్ క్లెమేట్ ఇన్ సర్వీస్ సెక్టార్ – ఏ స్టడీ ఆఫ్ సెలక్ట్ హెల్త్ కేర్ యూనిట్స్ ఇన్ తెలంగాణ స్టేట్. అనే అంశంపైన సమర్పించిన సిద్ధాంత గ్రంథానికిడాక్టరేట్ లభించింది.వరంగల్ చెందిన వనజ కేయూ వాణిజ్యశాస్త్రం ఆచార్యులు డాక్టర్ సత్యావతి పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు.

Read More