ఆర్థిక సాయం అందజేత
తంగళ్ళపల్లి మండలం సారం పెళ్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన కుటుంబానికి బొప్పే పరుశరాములు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి వారికి తోచిన విధంగా 4000 రూపాయల ఆర్థికసహాయం అందించిన టైల్స్ మార్బుల్స్ కార్మిక జిల్లా అధ్యక్షులు మల్లేష్ యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దయచేసి వారికి సహాయం అందించేవారు వివిధ రూపాల్లో వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయవలసిందిగా కోరుతూ ఎవరైనా దాతలు ఉంటే ఆదుకోగలరని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మాజీ…