వేలాల మల్లన్న జాతరలో రెండవ రోజు ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎంపీడీవో

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల మల్లన్న జాతర రెండవ రోజున భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునే విధిలో భాగంగా శనివారం రోజున ఎంపీడీవో జాతర స్థలాన్ని స్వయంగా సందర్శించి భక్తులకు మంచినీటి సౌకర్యాలు, అత్యవసర వైద్య సదుపాయాలు,స్నాన ఘట్టాలు, పారిశుద్ధ పనులు, ప్రసాదం కౌంటర్లు, స్వామివారి దర్శనం ఏర్పాట్లు, వాహనం పార్కింగ్ లు ఇతర విషయాలన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు విచ్చేస్తున్న భక్తజన…

Read More

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భూపాలపల్లి మున్సిపాలిటీ. భూపాలపల్లి రూరల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 75 మందికి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 విలువ కలిగిన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం…

Read More

విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

కమలాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ వీరభద్రరావు… నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ) మండల కేంద్రంలోని విశ్వభారతి పాఠశాలలో శనివారం 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం మరియు మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. వీడ్కోలు సమావేశానికి కమలాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ వీరభద్రరావు, మండల విద్యాధికారి రామ్ కిషన్ రాజు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని,ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు లక్ష్యంగా కృషి చేయాలని కోరారు. అనంతరం పాఠశాల…

Read More

ఇందారం ఓపెన్ కాస్ట్ పిఓ కి వినతిపత్రం అందజేసిన నాయకులు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో శనివారం రోజున ఓపెన్ కాస్ట్ పిఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఇందారం లోని ఓపెన్ కాస్ట్ గనికి వెళ్లే దారిలో వెలుతురు లేక డ్యూటీ కి వెళ్లే కార్మికులు చీకట్లోఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతున్నాయని గని చుట్టూ వాతావరణం దుమ్ము ధూళితో నిండి ఉండటం వలన ముందు వెనక ఏమొస్తుందో తెలియక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని గనికి వెళ్లే దారికి…

Read More

పేద కుటుంబానికి అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే సాగరన్న

లక్షెట్టిపేట్ (మంచిర్యాల) నేటిధాత్రి: దండేపల్లి మండల కాసిపేట గ్రామానికి చెందిన నల్లెల మల్లయ్య అనారోగ్యానికి గురి కాగా ఆరోగ్య ఖర్చుల నిమిత్తం హైదరాబాద్ లో నిమ్స్ హాస్పిటల్ లో వైద్యం చేయుటకు గాను రెండు లక్షల రూపాయల LOC ని వారి కుటుంబ సభ్యులకు అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా మల్లయ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మాది నిరుపేద కుటుంబం వైద్య ఖర్చులకు మాకు స్థోమత లేదని ఎమ్మెల్యే ప్రేమ్…

Read More

గృహ జ్యోతి పథకం ప్రారంభించిన నాయకులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండలం నరసింహులపల్లి గ్రామంలో గృహ జ్యోతి పథకాన్ని ప్రారంభించిన పాక్స్ వైస్ చైర్మన్ బొంగరం శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని అలాగే ఈరోజు ప్రారంభించిన గృహ జ్యోతి పథకాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారెంటీని అమలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలోని ప్రజలందరు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు…

Read More

డీకే అరుణ ను కలిసిన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి

వనపర్తి నెటిదాత్రి జడ్చర్లలో శివరాత్రి సందర్భంగా శివని దేవాలయంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ దర్శనం చేసుకున్నారు . ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి నాగబంది యాదగిరి అయిన సతీమణి కమలమ్మ శివుని దర్శనం చేసుకున్నారు . అనంతరం డీకే అరుణ ను కలిసిన వారిలో గుంత లక్ష్మీ అశోక్ కుమార్ తదితరులు ఉన్నారు

Read More

BRS wins majority seats : Vaddiraju Ravichandra

https://epaper.netidhatri.com/ · Ravichandra chitchat with Katta Raghavendra Rao Editor Neti Dhathri · Khammam to Adilabad victory will be ours · Nobody sustain the speed of ‘Car’ in Parliament elections · Congress distance away from people within three months · Came to power giving assurances on unpractical assurances · People understood the fact that assurances can’t…

Read More

కమలాపూర్ సిఐ గా బాధ్యతలు స్వీకరించిన హరికృష్ణ..

నేటిదాత్రి కమలాపూర్ (హనుమకొండ) కమలాపూర్ పోలీస్ స్టేషన్ సిఐగా ఈ.హరికృష్ణ శుక్రవారం బాద్యతలు స్వీకరించారు.వరంగల్ కమిషనరేట్ పరిధిలో గురువారం జరిగిన బదిలీల్లో భాగంగా కమలాపూర్ లో గత 21 నెలలుగా సిఐ గా పనిచేసిన బి.సంజీవ్ కాకతీయ యూనివర్సిటీ పీఎస్ కు బదిలీ కావడం జరిగింది. దానిలో భాగంగా ఇంటలిజెన్స్ విభాగం హైదరాబాదులో పనిచేస్తున్న హరికృష్ణ కమలాపూర్ పిఎస్ కు బదిలీ కావడం జరిగింది.

Read More

అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట భద్రత

-నిరంతరం సిబ్బందికి వైర్లెస్ సెట్ ద్వారా సూచనలు చేస్తూ భక్తులకు సులభంగా దర్శనం అయ్యేలా -ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చొరవ వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మహాశివరాత్రి జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,గారు పోలీస్ అధికారులకు, సిబ్బందికి సెట్ ద్వారా సూచనలు ఆదేశాలు ఇస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ,క్యూ…

Read More

శివనామ స్మరణతో మార్మోగుతున్న రాజన్న ఆలయం

వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం వేములవాడ నేటిధాత్రి మహాశివరాత్రి పర్వదినం.. తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగి పోతున్నాయి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు.. అలాంటి పరమశివునికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి పర్వదినం. పరమశివుడు విశ్వవ్యాప్తమైన రోజు మహాశివరాత్రి పర్వదినం. అటువంటి మహాశివరాత్రి పర్వదినం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత ఘనంగా జరుగుతుంది. వేములవాడలో రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తజన సందోహంతో, శివనామస్మరణతో మారుమోగిపోతుంది. దక్షిణ కాశీగా పేరుపొందిన…

Read More

నియోజకవర్గ ప్రజలకు శివుని ఆశీస్సులు ఉండాలి

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)మహాశివరాత్రి పర్వదినంను పురస్కరించుకొని కమలాపూర్ మండల కేంద్రం తో పాటు,ఉప్పల్,గూడూరు, అంబాల,శ్రీరాములపల్లి, గూనిపర్తి,వంగపల్లి, మర్రిపెల్లి గూడెం, గ్రామాలలోని శివాలయాలలో హుజురాబాద్ నియోజక వర్గ కాంగ్రెస్ ఇంచార్జి ప్రణవ్ బాబు ప్రత్యేక పూజలు,అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా శివుని వేడుకున్నామని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఆ శివుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, మంచి వర్షాలు కురవాలని పాడిపంటలతో రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని…

Read More

శివాని కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ డిమాండ్ హన్మకొండ, నేటిధాత్రి: ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ మాట్లాడుతూ…. హనుమకొండ జిల్లా భీమారం బ్రాంచ్ శివాని ఇంటర్మీడియట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామానికి చెందిన వలుగుల సాహిత్య గురువారం రాత్రి కాలేజీ బిల్డింగ్పై నుంచి దూకినట్లుగా చెబుతున్నారని మృతురాలి బంధువులు…

Read More

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ

కొమురవెల్లి నేటిధాత్రి…. మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. సిద్ధిపేటలోని శైవ క్షేత్రమైన కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. లింగోద్బవ సమయాన స్వామి వారికి ఆలయ అర్చకులు… మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అర్థరాత్రి సమయాన ఆలయ తోటబావి వద్ద పంచవర్ణాలతో 42 వరుసలతో ఆలయ ఒగ్గు పూజరులచే పెద్ద పట్నం నిర్వహణ జరుగనుంది. పెద్దపట్నం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 300 మంది…

Read More

ప్రజాపాలన మీద దృష్టి సారించాలి పార్టీ ఫిరాయింపుల మీద కాదు

మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల నేటిధాత్రి పరకాల నియోజకవర్గంలోని పరకాల పట్టణం నందు మహా శివరాత్రి సందర్భంగా కుంకుమేశ్వర స్వామి ఆలయంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ ముందుగా పరకాల ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బిఆర్ యస్ నాయకులను ఇబ్బంది గురిచేస్తూ,పార్టీలు మారాలని ప్రబోలకు గురిచేస్తున్నారని,కాంగ్రెస్ పార్టీ వారు ముందు ప్రజలకు ఇచ్చిన 6…

Read More

గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళల దినోత్సవం

చేర్యాల నేటిధాత్రి… చేర్యాల మండల పరిధిలోని పెద్దరాజుపేట గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని పురస్కరించుకొని పంచాయతీ కార్యదర్శి రమేష్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గూడూరు బాలరాజు పాల్గొని మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. అనంతరం గ్రామపంచాయతీ మహిళ సిబ్బంది పరమేశ్వరి గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మొగిలిపల్లి నరసింహారెడ్డి, కరోబార్ సాయిబాబా, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More

మహిళా హక్కుల రక్షణ కై నిలబడదాం.

పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుదాం * మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని. హిందుత్వ భావజాల వ్యతిరేక దినంగా పాటిద్దాం. రక్షణ సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షురాలు. లింగమల్ల రమాదేవి. మహా ముత్తారం నేటి ధాత్రి. మహా ముత్తారంలో రక్షణ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది సమావేశాన్ని ఉద్దేశించి రక్షణ సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షురాలు లింగమల్ల రమాదేవి మాట్లాడుతూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించి నేటికీ 114…

Read More

టి.ఎన్.జి.ఓ జాయింట్ సెక్రెటరీగా ఎండీ మహబూబ్

నేటిధాత్రి, వరంగల్ హనుమకొండ జిల్లా టి.ఎన్.జి.ఓ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో జరిగింది. హనుమకొండ జిల్లా టి.ఎన్.జి.ఓ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టి.ఎన్.జి.ఓ హనుమకొండ జిల్లా జాయింట్ సెక్రటరీగా ఎండీ మహబూబ్ ఎన్నికయ్యారు. మహబూబ్ కు జాయింట్ సెక్రటరీ పోస్ట్ రావడంతో హనుమకొండ జిల్లా టి.ఎన్.జి.ఓ ప్రెసిడెంట్ ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో మహబూబ్ కి సన్మానం చేశారు. తనకు జాయింట్ సెక్రెటరీ ఇచ్చినందుకు మహబూబ్ జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.

Read More

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పలువురికి సన్మానం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం తాడూరు గ్రామంలో మహిళా దినోత్సవం పురస్కరించుకొని గ్రామంలోని పలువురికి బిజెపి తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు చే.న్నమనేని. శ్రీధర్ రావు సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాడూరు గ్రామంలో గ్రామ కమిటీ మహిళ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరిగిందని ఇట్టి కార్యక్రమంలో పలువురు మహిళలకు శాలువా కప్పి సన్మానం చేయడం జరిగిందని మహిళలు అన్ని రంగాల్లో అన్ని అభివృద్ధి పనుల్లో ముందుగా ఉండాలని కోరుచున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి…

Read More

మెదక్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లో మహా శివరాత్రి ని పురస్కరించుకోండి.

– వైభవంగా ప్రారంభమైన ఏడుపాయల జాతర… – వన దుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు … – మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావ్ దంపతులు… కొల్చారం,( మెదక్ ) నేటి ధాత్రి:- మెదక్ జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మహాశివరాత్రి పురస్కరించుకొని శుక్రవారం ఏడుపాయల జాతర వనదుర్గ అమ్మవారి కి ప్రభుత్వం తరుపన పట్టువస్త్రాలుసమర్పించిన కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు ఎమ్మెల్యే మైనం పల్లి రోహిత్ రావ్ దంపతులు , పూర్ణకుంభంతో…

Read More