![పంతమా! భరతమా!! దుర్మార్గులను వేటాడితే రేవంత్ పేరు చరిత్రలో పదిలం.](https://netidhatri.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-09-at-6.17.46-PM.jpeg)
తాజా వార్తలు
![ఎండపల్లి మండలంలో ఎమ్మేల్యే వివేక్ వెంకట స్వామికి](https://netidhatri.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-5.02.12-PM-600x400.jpeg)
ఎండపల్లి మండలంలో ఎమ్మేల్యే వివేక్ వెంకట స్వామికి
ఘనంగా స్వాగతం పలికిన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు!!! అభిమానుల్లో ఉప్పొంగిన ఉత్సాహం ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండల కేంద్రంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యులుగా గడ్డం వంశీకృష్ణ పేరు వినిపించడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది దానికి తోడు ఒక శుభ కార్యo నిమిత్తం ధర్మపురి కి వస్తున్న పెద్దపల్లి మాజి పార్లమెంట్ సభ్యులు,ప్రస్తుత చెన్నూర్ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి కి పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గా అభిమానులు…
![పల్స్ పోలియో లో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్ నాగన్న యాదవ్](https://netidhatri.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-5.00.14-PM.jpeg)
పల్స్ పోలియో లో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్ నాగన్న యాదవ్
వనపర్తి నేటిదాత్రి; వనపర్తి పట్టణంలో 32 వ వార్డులో పోలియో చుక్కల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కౌన్సిలర్ పెండం నాగన్న యాదవ్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు
![ప్రజా నాయకుడి వెంటే నడు స్తాం,కాంగ్రెస్ తోనే ప్రజాపాలన సాధ్యం: జగదీశ్వర్ గౌడ్](https://netidhatri.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-4.59.46-PM-600x400.jpeg)
ప్రజా నాయకుడి వెంటే నడు స్తాం,కాంగ్రెస్ తోనే ప్రజాపాలన సాధ్యం: జగదీశ్వర్ గౌడ్
కూకట్పల్లి,మార్చి 04 నేటి ధాత్రి ఇన్చార్జి హాఫీజ్ పెట్ డివిజన్ రామకృష్ణ నగ ర్ కు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయ కులు విష్ణు రెడ్డి ఆధ్వర్యంలో సుమా రు 50మంది ప్రజా నాయకుడి వెంటే నడుస్తామని,కాంగ్రెస్ తోనే ప్రజాపా లన సాధ్యం గ్రహించి ఈరోజు నియో జకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి వారి మార్గ…
![సరస్వతి పుత్రిక బచ్చల ( పాయిలి ) రమాదేవి](https://netidhatri.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-16.43.22_6b938f17-578x400.jpg)
సరస్వతి పుత్రిక బచ్చల ( పాయిలి ) రమాదేవి
నస్పూర్ నేటి ధాత్రి నస్పూర్ మున్సిపాలిటీకి చెందిన బచ్చల (పాయిలి) రమాదేవి ఇటీవల జరిగిన ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్షలు రాసి 4ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించారు ప్రభుత్వ ఉద్యోగమే రమాదేవి లక్షంగా ఎంచుకొని వివాహం అయిన కూడా పట్టుదల వదలకుండా మొదటిసారిగా కొమురంభీం జిల్లా రెబ్బన కె జి బి వి గంగపూర్ లో పి &సి ర్ టి గణితంలో 2వ స్థానంలో నిలిచి విధులు నిర్వహిస్తునే ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించాలనే…
![సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ](https://netidhatri.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-16.29.33_ddaad10b-600x400.jpg)
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
మందమర్రి సిఐ శశిధర్ మందమర్రి, నేటిధాత్రి:- సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీస్ సిబ్బందితో సమానమని మందమర్రి సిఐ కే శశిధర్ తెలిపారు. పట్టణంలోని మేకల మండిలో రాజన్నల సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆరు సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలు, కాలనీల…
![మహిళా చట్టాలపై అవగాహన సదస్సు](https://netidhatri.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-16.27.35_195b4244-600x400.jpg)
మహిళా చట్టాలపై అవగాహన సదస్సు
మరిపెడ నేటి ధాత్రి మహిళా హక్కులు చట్టాలపై ప్రతి మహిళకు అవగాహన కలిగి ఉండాలని అంగన్వాడి అబ్బాయి పాలెం సెక్టర్ సూపర్వైజర్ విజయ అన్నారు. సోమవారం మండలంలోని అబ్బాయి పాలెం గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా సదస్సు నిర్వహించారు. మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ కల్పించారనీ తెలిపారు. మహిళలపై వేధింపులు దాడులు దౌర్జన్యాలు జరిగినప్పుడు, షిటీం పోలీస్ శాఖకు ఫిర్యాదు చేయడంతోరక్షించ బడతారన్నారు.సమాజంలో పురుషులతో సమానంగా మహిళలకు అన్ని హక్కులు ఉన్నప్పటికీ వాటిని…
![మండల కేంద్రంలో సిసి రోడ్డు ప్రారంభోత్సవం](https://netidhatri.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-16.26.22_e729f7e4-600x400.jpg)
మండల కేంద్రంలో సిసి రోడ్డు ప్రారంభోత్సవం
గంగారం/కొత్తగూడ. నేటిధాత్రి : ములుగు నియోజకవర్గం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క.. ఆదేశాల మేరకు అభివృద్ధి పనిలో భాగంగా స్థానిక కొత్తగూడా గ్రామపంచాయతీ పరిధిలో 90 లక్షల రూపాయల గల 5 సీ, సీ రోడ్లను ప్రారంభోత్సవం చేసిన కొత్తగూడ గంగారం ఉమ్మడి మండలాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీమతి కుంజ కుసమాంజలి సూర్య ఆమె…
![మూడపల్లి -మర్రిపల్లి మధ్యలోని వంతెన నిర్మాణం పూర్తి చేయండి](https://netidhatri.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-16.17.44_325ecb0c-600x400.jpg)
మూడపల్లి -మర్రిపల్లి మధ్యలోని వంతెన నిర్మాణం పూర్తి చేయండి
ఆగిన బ్రిడ్జి పనులు _శివరాత్రి జాతరకు సజావుగా ప్రయాణం సాగేనా? ప్రమాద సూచికలు లేక వాహన చోదకులకు అవస్థలు చందుర్తి నేటిధాత్రి: వేములవాడ నియోజకవర్గం లోని వేములవాడ -కోరుట్ల ప్రధాన రహదారి వేములవాడ మండలం మర్రిపల్లి- మూడపెళ్లి గ్రామాల మధ్యలోని వంతెన నిర్మాణానికి రెండేళ్ల క్రితం ప్రారంభించిన పనులు నేటికీ పూర్తి కాలేదు. ప్రధాన రహదారి మర్రిపల్లి లో హై లెవెల్ బిడ్జ్ నిర్మించేందుకు పాత రోడ్డు తొలగించి వంతెన ప్రారంభించినా పూర్తి కాలేక ప్రయాణికులు ఇబ్బందులకు…
![మహాత్మ జ్యోతిబా ఫూలే అవార్డు అందుకున్న జింజిపెల్లి శ్రీనివాస్!!!](https://netidhatri.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-16.14.16_44ca12c1-600x400.jpg)
మహాత్మ జ్యోతిబా ఫూలే అవార్డు అందుకున్న జింజిపెల్లి శ్రీనివాస్!!!
ఉపాధ్యాయుడికి గొప్ప గుర్తింపు.!! విద్యాభివృద్ధికి కృషి చేసినందుకు గాను ఈ అవార్డ్ అన్న నల్ల రాధాకృష్ణ!! ఎండపల్లి నేటి ధాత్రి జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం చెర్లపల్లెకు చెందిన ఉపాధ్యాయుడు జింజిపెల్లి శ్రీనివాస్ మహాత్మ జ్యోతిబా ఫూలే” జాతీయ అవార్డు – 2024 ను అందుకున్నారు. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సాయంత్రం జరిగిన బహుజన సాహిత్య అకాడమీ ఏడవ తెలంగాణ రాష్ట్ర కాన్ఫరెన్స్ లో జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ, తెలంగాణ రాష్ట్ర…
![ప్రజా పాలన సేవ కేంద్రాన్ని వినియోగించుకోవాలి.](https://netidhatri.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-16.11.33_10e694c3-600x400.jpg)
ప్రజా పాలన సేవ కేంద్రాన్ని వినియోగించుకోవాలి.
#సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీడీవో నరసింహమూర్తి. నల్లబెల్లి, నేటి ధాత్రి: మండలంలోని ప్రజలందరూ ప్రజా పాలన సేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో నరసింహమూర్తి పేర్కొన్నారు సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాలను అమలు చేయడం జరిగిందని ఒకవేళ ఏదైనా కారణం చేత అర్హత ఉండి అట్టి పథకాలను లబ్ధి పొందనట్లయితే ఎలాంటి తప్పులు నైనా సరి చేసుకొనుటకు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన…
![చెరువులో అక్రమంగా నీటిని వాడుకునే వారిపై చర్యలు తీసుకోవాలి.](https://netidhatri.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-15.50.31_37f19071-600x400.jpg)
చెరువులో అక్రమంగా నీటిని వాడుకునే వారిపై చర్యలు తీసుకోవాలి.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలోని పగిడ్యాల్ గ్రామం చెరువులో అక్రమంగా బోరు మోటర్లు వేసి రెండు మూడు కిలోమీటర్ల దూరం పైపులు వేసుకొని నీటిని వాడుకుంటున్నారు మోటర్లు వేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మోటర్లు సీజ్ చేయాలని గండీడ్ మండల తాహసిల్దార్ నాగలక్ష్మి కి మెమోరండం ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో పగిడ్యాల్ గ్రామం ఎంపిటిసి నీరెటి కృష్ణయ్య ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు…
![ఎండపల్లి మండలంలో వివేక్ వెంకట స్వామికి ఘనంగా స్వాగతం పలికిన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు!!!](https://netidhatri.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-15.49.34_0ae27ebc-600x400.jpg)
ఎండపల్లి మండలంలో వివేక్ వెంకట స్వామికి ఘనంగా స్వాగతం పలికిన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు!!!
అభిమానుల్లో ఉప్పొంగిన ఉత్సాహం ఎండపల్లి నేటి ధాత్రి ఎండపల్లి మండల కేంద్రంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యులుగా గడ్డం వంశీకృష్ణ పేరు వినిపించడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది దానికి తోడు ఒక శుభ కార్యo నిమిత్తం ధర్మపురి కి వస్తున్న చెన్నూర్ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి కి పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గా అభిమానులు పిలుచుకుంటున్న గడ్డం వంశీకృష్ణకు అభిమానులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు ఈ…
![జిఎచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోజ్ని వారి కార్యాలయంలో దొడ్ల వెంకటేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసిన వైనం](https://netidhatri.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-15.48.55_a6c1e58f-600x400.jpg)
జిఎచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోజ్ని వారి కార్యాలయంలో దొడ్ల వెంకటేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసిన వైనం
కూకట్పల్లి, మార్చి 04 నేటి ధాత్రి ఇన్చార్జి జిఎచ్ఎంసి కమిషనర్ డి.రోనాల్డ్ రోజ్ వారిని వారి కార్యాలయంలో 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి ఆ ల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పలు సమస్యల గురించి చర్చించ డం జరిగింది. ఈ సందర్భంగా డివి జన్ పరిధిలోని ఎల్లమ్మబండలో ఉన్న హిందు, ముస్లిం, క్రిస్టియన్ స్మశానవాటికల సుందరికరణ పను లు మధ్యలో ఆపేశారు కాబట్టి వాటిని వెంటనే పునఃప్రారంభించి త్వరగా…
![ఆర్థిక సాయం అందజేత](https://netidhatri.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-15.45.52_db56e8f3-600x400.jpg)
ఆర్థిక సాయం అందజేత
తంగళ్ళపల్లి మండలం సారం పెళ్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన కుటుంబానికి బొప్పే పరుశరాములు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి వారికి తోచిన విధంగా 4000 రూపాయల ఆర్థికసహాయం అందించిన టైల్స్ మార్బుల్స్ కార్మిక జిల్లా అధ్యక్షులు మల్లేష్ యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దయచేసి వారికి సహాయం అందించేవారు వివిధ రూపాల్లో వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయవలసిందిగా కోరుతూ ఎవరైనా దాతలు ఉంటే ఆదుకోగలరని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మాజీ…
![ధర్మపురి అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !!!!](https://netidhatri.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-15.31.20_db1f7325-600x400.jpg)
ధర్మపురి అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !!!!
తాగు నీరు అందించే విషయంలో సమస్య పరిష్కారానికి హామీ!!!! గృహ జ్యోతి ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించిన అడ్లూరి!!! జగిత్యాల నేటి ధాత్రి ధర్మపురి అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు ధర్మపురి మండల కేంద్రంలోని స్థానిక ముదిరాజ్ కాలనీలో సోమవారం రోజున ఆరు గ్యారెంటీలలో భాగమైన గృహ జ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్…
![రైతులతో క్షేత్ర పర్యటన అవగాహన కార్యక్రమం](https://netidhatri.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-15.19.35_e467e884-600x338.jpg)
రైతులతో క్షేత్ర పర్యటన అవగాహన కార్యక్రమం
ఈశ’తో రైతుకు అధిక దిగుబడులు రీజినల్ మేనేజర్ నరేష్ కుమార్ శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం పెద్దకోడేపాక గ్రామ రైతులతో క్షేత్ర పర్యటన, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈషా అగ్రి సీడ్ హైదరాబాద్ వాసి రైతులు అధిక దిగు బడును తెలంగాణ డిజిటల్ మేనేజర్ నరేష్ కుమార్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ భగవతి యజమాని అని అమ్మ జగన్ తెలిపారు.కొంతమంది రైతులు ఈశ 5186 రకం మిర్చి తోటను పెట్టి ఎకరానికి 40 క్వింటాళ్లు మిర్చి పండించినట్లు…
![కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు](https://netidhatri.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-15.18.17_b7069f8a-600x400.jpg)
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు
భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో టేకుమట్ల మండలం బిఆర్ఎస్ పార్టీ జడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి సర్పంచులు ఎంపీటీసీలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షి చేతుల మీదుగా హైదరాబాద్ గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టేకుమట్ల మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
![ట్యాంక్ బండ్ పై వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు సీఎం హామీ](https://netidhatri.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-15.17.09_b4254986-600x400.jpg)
ట్యాంక్ బండ్ పై వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు సీఎం హామీ
పాలకుర్తి నేటిధాత్రి పాలకుర్తి మండల కేంద్రం లోని రాజీవ్ చౌరస్తాలో హైద్రాబాద్ లోని ట్యాoక్ బండ్ పై వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పిన సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ వారసులు, రజక సంఘం నాయకులు. ఈ సందర్బంగా తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదునూరి మదార్ మాట్లాడుతూ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి భూమికోసం, భుక్తి కోసం,…
![నిండు జీవితానికి రెండు చుక్కలు](https://netidhatri.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-14.33.02_95393ac0-600x400.jpg)
నిండు జీవితానికి రెండు చుక్కలు
పోలియో రహీత సమాజాన్ని నిర్మిద్దాం డా’ప్రత్యూష గంగారం,నేటిధాత్రి: రెండు పోలియో చుక్కలతో అంగవైకల్యాన్ని రూపుమాపుదామని గంగారం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ప్రత్యూష అన్నారు గంగారం మండలం లో రెండో రోజు కొనసాగిన పల్స్ పోలియో కార్యక్రమం ఈ సందర్భంగా డా’ప్రత్యూష మాట్లాడుతూ..ఆదివారం రోజు పల్స్ పోలియో టీకా వేయుంచుకొని పిల్లలు ను గుర్తించుటకు గ్రామంలోని ప్రతి ఇల్లు తిరుగుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని…
![రైతు సమస్యలను పరిష్కరించాలి](https://netidhatri.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-04-at-14.28.56_213e236f-600x400.jpg)
రైతు సమస్యలను పరిష్కరించాలి
ఎంసిపిఐ(యు) హన్మకొండ జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి హన్మకొండ, నేటిధాత్రి: ఎంసీపీఐ(యు) హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ రాధిక గుప్తా గారి నీ కలిసి మెమోరాoడం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ రెడ్డి హంసారెడ్డి మాట్లాడుతూ 2020 -2021 సంవత్సరంలో జరిగిన 14 నెలల రైతు పోరాటంలో దాదాపు 950 మంది రైతులు మరణించారు ఆ పోరాట ఫలితంగా ప్రధానమంత్రి గారు రైతు నల్ల చట్టాలను…