రాజక్క కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వఉద్యోగం ఇప్పించాలి
శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో ఎబిఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశములో పాల్గొన్న ఎబిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ పత్తిపాక గ్రామానికి చెందిన కావటి రాజక్క హన్మకొండ లో చేపలు అమ్మి వస్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై రోజులు గడుస్తున్న ఇప్పటికి ఆర్టీసీ ఎండి సజ్జనార్ స్పందించక పోవడం బాధకారం అన్నారు.బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగి రెండు కాళ్ళు కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రాజక్కను ప్రభుత్వం వెంటనే ఆడుకోవాలనిఅన్నారు.ప్రభుత్వం…