ఎనగండ్ల క్రాంతి యువజన సంఘం ఆధ్వర్యంలో

– ఘనంగా అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలు… – అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కొల్చారం ఎంపిపి మంజుల కాశీనాథ్…. -మహిళలకు సమాన అవకాశాలు కల్పించిన అంబేద్కర్… – ఎంపీపీ మంజుల…. కొల్చారం,( మెదక్) నేటి ధాత్రి:- కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామంలో క్రాంతి యువజన సంఘం ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొల్చారం ఎంపీపీ మంజుల కాశీనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ…

Read More

బిజెపి అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం.

చిట్యాల, నేటిధాత్రి : భారతీయ జనతా పార్టీ చిట్యాల బిజెపి మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడు నుతల నిశిధర్ రెడ్డి విచ్చేసి ఇంటింటి ప్రచారం పాల్గొని అనంతరం ఆయన మాట్లాడుతూ మరొక్కసారి నరేంద్ర మోడీ ని మూడోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని ప్రధానమంత్రినరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు పల్లె పట్నం అని…

Read More

ప్రపంచo గర్వించదగ్గ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

భావితరాలకు అంబేద్కర్ జీవిత చరిత్రను పూర్తిస్థాయిలో అందించాలి శాయంపేట నేటి ధాత్రి: ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని మండల జర్నలిస్టు అధ్యక్షుడు కూడలివద్ద అంబేద్కర్ విగ్రహానికి ఆయన 133 వ జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గుర్తించబడటం గొప్ప విషయం అన్నారు. గత ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చారిత్రాత్మ…

Read More

ఈ చిన్న పాపకు కాలుకు ఆపరేషన్ ఖర్చుకు సహాయం చేయండి..

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్.. భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి లో ఎల్బీనగర్లో కిరాయి కుంటున్న కాజీపేట నరేష్ సుమలత దంపతుల కూతురైన పాప కాజీపేట అక్షయను ఈరోజు ఆ కుటుంబాన్ని సందర్శించి పాప ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది దీపావళి రోజున టపాకాయలు కాలుస్తుండగా పాపకు రెండు కాళ్లు కాలిపోయినవి ఒక కాలు ఆపరేషన్ చేయించినారు మరో కాలు ఆపరేషన్ చేయడం కొరకు ఆర్థిక స్తోమత లేక పాప మంచానికి పరిమితం అయిపోయినది…

Read More

పాలమూరు ఎంపీగా డీకే అరుణమ్మ గెలిపించి నరేంద్ర మోడీకి బహుమతిగా ఇస్తాం..

రాజపూర్ మండల అధ్యక్షులు. కావలి రామకృష్ణ.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి సోమవారం రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని గుండ్ల పొట్లపల్లి గ్రామంలో బూత్ 100లో పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. గ్రామంలో ప్రతి ఒక్క మహిళ యువకులు నాయకులు అందరూ డీకే అరుణమ్మ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి పాలమూరు ఎంపీ గా నరేంద్ర మోడీ కి బహుమతిగా ఇస్తామని రాజపూర్…

Read More

బిజెపి పార్టీ గెలుపు కోసం ఇంటింటా విస్తృత ప్రచారం

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలోని కేంద్రంలో 306 బూత్ అధ్యక్షులు భాసని నవీన్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి విచ్చేసి ఇంటింటి ప్రచారం పాల్గొని అనంతరం ఆయన మాట్లాడుతూ మరొక్కసారి నరేంద్ర మోడీ మూడోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు ఈ రోజున పల్లె పట్నం అని తేడా లేకుండా…

Read More

డాక్టర్ బొల్లారం సంజీవ్ కు ఘన సత్కారం

పరకాల నేటిధాత్రి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ 134వ జయంతి సందర్బంగా కాకతీయ విశ్వవిద్యాలయం లో దూర విద్య కేంద్ర ప్రాంగణం లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.అనంతరం 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య డాక్టరేట్ పొందిన పరిశోధకులు బొల్లారం సంజీవ్ కు జ్ఞాపికను బహుకరించి శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ఒప్పంద అధ్యాపకురాలు డాక్టర్ లక్ష్మి,…

Read More

బిజెపి పార్టీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ను గెలిపించాలి

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య భూపాలపల్లి నేటిధాత్రి భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కాసింపల్లి సెగ్గంపల్లి జంగేడు పకీరు గడ్డ కాలనీలలో ఇంటింట ప్రచారం చేయడం జరిగింది ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నం పల్లి పాపన్న హాజరై వారు మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది రాష్ట్రంలో…

Read More

మిగిలిపోయిన రోడ్ల విస్తరణ పనులు వెంటనే చేపట్టాలి ఐక్యవేదిక

వనపర్తి నేటిదాత్రి ; వనపర్తి పట్టణంలో మిగిలిపోయిన రోడ్ల విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ జన సమితి అధ్యక్షులు ఖాదర్ పాషా సీపీఐ నేత గోపాలకృష్ణ 15వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ గంధం నాగరాజ్ గంధం సుమన్ 15వ వార్డు ప్రజలు బండారు భాస్కర్ చికెన్ సెంటర్ శీను యాదమ్మ భాగ్యలక్ష్మి బండార్ మధు కోరారు వారు మాట్లాడుతూ రామ టాకీస్ నుంచి ఒక సైడ్…

Read More

కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ విజయం కోరుతూ భద్రాచల పట్టణంలో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్న మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాసరెడ్డి

భద్రాచలం నేటి ధాత్రి ఈరోజు భద్రాచలం మాజీ గ్రంథాలయ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నటువంటి పోరిక బలరాం నాయక్ గెలుపును కాంక్షిస్తూ భద్రాచల పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భోగాల శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కోరుకున్నటువంటి ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని, ఎన్నికల ముందు చెప్పిన విధంగానే…

Read More

వనపర్తి ఆర్టీసీ బస్టాండ్ లో కొత్త గా మరుగుదొడ్లు మూత్రశాల నిర్మానించాలి

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి;ఆర్టీసీ బస్టాండు లో మరుగుదొడ్లు మూత్రశాల లు నిర్మాణంకొత్తగా చేయాలని డిపో మేనేజర్ వేణుగోపాల్ కు తెలంగాణ దళిత రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గంధం సుమన్ వినతి పత్రం అందజేశారు ఈసందర్భంగాఅయిన మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ దాదాపు 45 సంవత్సరాల క్రిందట నిర్మాణం ప్రారంభం చేసినార ని ప్రయాణికులకు ప్రజలకు అప్పుడున్న జనాభాకు తగ్గట్లు మరుగుదొడ్లు మూత్రశాలను మహిళలకు పురుషులకు ఏర్పాటు చేసినార ని…

Read More

సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన పిప్పాల రాజేందర్

భూపాలపల్లి నేటిధాత్రి హైదరాబాద్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాజేందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Read More

కష్టాల చెరలోంచి బయటికొచ్చిన కళాకారుడు రామంచ సుమన్

పాటే నా ప్రాణం పాట తోనే నా ప్రయాణం కాలి కడుపుతో బయలెల్లె కళాకారునిగా బయటికచ్చే అన్న వదినలే అమ్మానాన్న లైన తరుణం, ఎన్నో సమస్యల మీద గలమెత్తిన ఘనత సుమన్ ది పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడా మండలానికి చెందిన రామంచ సుమన్ తండ్రి సారయ్య తల్లి సారక్క,సుశీల ల కుమారుడు సుమన్ కు ఒక అన్నయ్య రాజేందర్,తమ్ముడు నరేష్ అక్షరాభ్యాసం ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు యుపిఎస్…

Read More

నేటి ధాత్రి కథనానికి స్పందన.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లు అనే కథనానికి మహబూబ్ నగర్ జిల్లా ఉన్నత అధికారులు స్పందించారు. రెండు మూడు నెలలుగా మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోతుండడంతో మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలు ఇబ్బందికి గురయ్యారు. ఎట్టకేలకు నేటి ధాత్రి కథనానికి మిషన్ భగీరథ అధికారులు స్పందించి మిషన్ భగీరథ పైప్ లైన్ బాగు చేయించారు. అది చూసిన పలు గ్రామాల ప్రజలు సంతోషం…

Read More

సిద్దిపేట నుండి పోస్ట్ కార్డు ఉద్యమం

– సీఎం రేవంత్ కు పోస్ట్ కార్డుల ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు… – సిద్దిపేట నుండి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సిద్దిపేట రైతులు… – హామీల అమలు కోసం ప్రజాస్వామ్య పంతా లో నిరసన తెలుపుతున్న సిద్దిపేట రైతులు… – ఇచ్చిన మాట ప్రకారం రైతు హామీలు అమలు చేయాలి లేని పక్షం లో ఎంపీ ఎన్నికల్లో ఓటు ద్వారా గుణపాఠం చెపుతాం అని హెచ్చరిస్తూ.. సీఎం కు పోస్ట్ కార్డు వేసిన…

Read More

కవితకు ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ రిమాండ్

హైదరాబాద్: సీబీఐ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కోరినప్పటికీ, ప్రత్యేక కోర్టు తొమ్మిది రోజుల జ్యుడీషియల్ కస్టడీని మాత్రమే ఇచ్చింది.  ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుతో ముడిపడి ఉన్న అవినీతి కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవితను ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు సోమవారం ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మూడు రోజుల పోలీసు కస్టడీ గడువు ముగియడంతో ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు. సీబీఐ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కోరినప్పటికీ, ప్రత్యేక…

Read More

Employees become scapegoat during elections

https://epaper.netidhatri.com/ ·Employees are also voters ·How can it be treated wrong if ask votes by candidate or employee? ·Candidates’ campaign shall not be rejected. ·Employees colonies are present every where ·Why candidate does not allowed entering the house of an employee? ·Is candidate campaign prohibited in colonies? ·How it will become wrong if employees participate…

Read More

అక్రమంగా గంజాయి అమ్ముతున్న ఇద్దరు నిందుతుల అరెస్ట్.

కిలో 270 గ్రాముల గంజాయి సీజ్. గంజాయి సేవించిన, రవాణా చేసిన విక్రయించిన కఠిన చర్యలు తప్పవు-వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి. వేములవాడ రూరల్ నేటిధాత్రి వేములవాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో గంజాయి నిందుతులకు సంబంధించిన అరెస్ట్ వివరాలు వెల్లడించిన డిఎస్పీ గంజాయి నిందుతుల వివరాలు. 1.పరిగిపండ్ల అన్వేష్ అలియాస్ బన్నీ, తండ్రి ; వెంకటేశ్వర్లు , 26 సం,లు , నివాసం :అల్లూరి సీతారాంనగర్, మంచిర్యాల, మండలం, ప్రస్తుతం శాస్త్రి నగర్,వృత్తి; ఆటో డ్రైవరు, వేములవాడ. 2.మర్రిపల్లి…

Read More

ఎస్టిపిపి లో ఘనంగా నిర్వహిస్తున్న బి.ఆర్. అంబేద్కర్ జన్మదినోత్సవాలు

జైపూఎస్టిపిపి లో ఘనంగా నిర్వహిస్తున్న బి.ఆర్. అంబేద్కర్ జన్మదినోత్సవాలుర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జన్మదినొత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా శనివారం రోజున ఎస్టిపిపీ లోని బ్యాచిలర్ ట్రైనీ హాస్టల్ లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరాన్ని చీఫ్ ఆఫ్ (ఓ అండ్ ఎం) శ్రీ జె. ఎన్. సింగ్ ప్రారంభించడం…

Read More

పాస్టర్ గా పరిచయం పెంచి దోచేశాడు

@ 48 గంటల్లో కేసును చేదించిన నెక్కొండ పోలీసులు @పలువురిని ప్రశంసించిన సీఐ చంద్రమోహన్ #నెక్కొండ, నేటి ధాత్రి: మండలంలోని అప్పలరావుపేట గ్రామంలో గురువారం రోజున భారీ చోరీకి గురైన విషయం తెలిసిందే ఈ కేసును సవాల్ గా తీసుకున్న నెక్కొండ పోలీసులు తిరగకముందే చేదించడం జరిగింది చోరీ కేసు విషయంలో నిందితున్ని త్వరగా పట్టుకున్నందుకు పోలీసులపై ప్రజలు ప్రశంస జల్లు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే గురువారం రోజు అప్పలరావుపేట గ్రామంలో తిప్పని వీరభద్రయ్య మరియు అతని…

Read More