మధు యాష్కీ ని పరామర్శించిన తీగల ప్రదీప్ గౌడ్

TPCC ప్రచార కమిటీ చైర్మన్ మాజీ M.P. మధు యాష్కీ గౌడ్ ను B.C. రక్షణ సమితి అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్ హిమాయత్ నగర్ లోని తన నివాసంలో పరామర్శించారు. సోమవారం రోజున ఉదయం మధు యాష్కీ గౌడ్ మాతృ మూర్తి అనసూయమ్మ గుండెపోటుతో మరణించారు. ఈ సందర్బంగా మధు యాష్కీ గౌడ్ని పరామర్శించిన వారిలో IJU అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వర్లు, తీగల సతీష్ గౌడ్, కాంగ్రెస్…

Read More

ఎంపీ వద్దిరాజు శ్రీరామ నవమికి పట్టు వస్త్రాలు సమర్పణ

శ్రీరామ నవమి సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పట్టు వస్త్రాలు సమర్పించారు.ఖమ్మం బైపాస్ రోడ్డు రాపర్తి నగర్ సమీపాన నెలకొన్న శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయాన్ని ఎంపీ రవిచంద్ర మంగళవారం సందర్శించి తన గోత్రనామంతో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేసి శ్రీరామ నవమి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఆలయానికి విచ్చేసిన ఎంపీ రవిచంద్రకు అర్చకులు మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.  

Read More

Corruption network in Medical Department Episode-1

https://epaper.netidhatri.com/view/237/netidhathri-e-paper-16th-april-2024%09 ·‘She’ became corruption king in medical department ·‘She’ is expert in selling the medical jobs ·Nobody compete with her in misappropriation of funds ·She is cleaver enough in diverting the funds ·She send’s substandard medicines to hospitals ·It became usual practice abusing the employees in the name of caste. ·Only one year deputation but…

Read More

ఒంటరి మహిళ దారుణ హత్య

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా మండల కేంద్రమైన నవాబుపేట గ్రామంలో ఒంటరి మహిళ పురుగుల లక్ష్మమ్మ (45) దారుణ హత్యకు గురైంది. గత కొన్ని సంవత్సరాల క్రితం భర్త మృతి వాతపడ్డారు. అనంతరం కుమారుడు ఏఆర్ కానిస్టేబుల్ గా హైదరాబాదులో విధులు నిర్వహిస్తుంన్నారు లక్ష్మమ్మ నవాబుపేట మండల కేంద్రంలోని తన సొంత ఇంట్లో ఒంటరిగా నివసించేది. గత మూడు నాలుగు రోజులుగా ఆమె చుట్టుపక్కల వారికి కనిపించకపోవడంతో ఎక్కడికైనా ఊరికి వెళ్ళి…

Read More

విఎస్ఆర్ మార్ట్ డ్రా కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా కౌన్సిలర్ పూర్ణచారి

పరకాల నేటిధాత్రి పరకాల మున్సిపాలిటీలోని 9వ వార్డు పరిధిలోని హుజురాబాద్ రోడ్డులో గల విఎస్ఆర్ ఫ్యామిలీ మార్ట్ ప్రారంభోత్సవం మరియు ఉగాది పర్వదిన సందర్భంగా మెగా బంపర్ డ్రా స్థానిక కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణాచారి ఆధ్వర్యంలో తీయడం జరిగింది.ప్రథమ,ద్వితీయ,తృతీయ,బహుమతులుతో పాటు 100 కన్సల్టేషన్ బహుమతులు కూడా తీయడం జరిగింది.ప్రథమ బహుమతి విజేత డి,రమ 15000 రూపాయలు,ద్వితీయ బహుమతి సౌందర్య 10000, తృతీయ బహుమతి విజేత ధనలక్ష్మి గెలుపొందడం జరిగింది.డ్రాలో గెలుపొందిన విజేతలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

Read More

ఖాళీ స్థలం కబ్జా చేసిన మున్సిపల్ ఉద్యోగి?

మున్సిపల్ కమిషనర్ కి పిర్యాదు చేసిన కాలనీ వాసులు బల్దియా అధికారులను తప్పుదోవ పట్టించి అక్రమంగా ఇంటి నంబర్ పొందిన సదరు మున్సిపల్ ఉద్యోగి నేటిధాత్రి, వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 49వ డివిజన్, హన్మకొండ మండలం, ప్రకాష్ రెడ్డి పేట, లోటస్ కాలనీలో ఖాళి ఫ్లాట్ ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న వరంగల్ మున్సిపాలిటి ఉద్యోగి మీద స్థానిక కార్పొరేటర్ ఏనుగుల మానస రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో, కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ వెంకటేశ్వర్లు,…

Read More

చట్టాలను ఉల్లంఘించిన జిల్లా పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోండి!!

జిల్లా కలెక్టర్ కు చుక్క గంగారెడ్డి పిర్యాదు!! చట్టాలను, కమీషన్ తీర్పులను లెక్క చేయని జిల్లా పంచాయతీ అధికారులు!!! విధుల్లోనూ నిర్లక్ష్యం – అదనపు కలెక్టర్ ఆదేశాలు సైతం బే ఖాతర్!!! ప్రత్యర్థులతో పంచాయతీ అధికారుల కుమ్మక్కు – అవినీతిపై అనుమానాలు…?!! ఉద్దేశ్య పూర్వకంగానే సమాచారం ఇవ్వడం లేదని ఆరోపణ!! జగిత్యాల నేటి ధాత్రి చట్టాలను ఉల్లంఘించి, అదనపు కలెక్టర్ ఆదేశాలను సైతం బే ఖాతర్ చేసి, పాలనలో పారదర్శకంగా లేని జిల్లా పంచాయతీ అధికారులపై చట్టపరమైన…

Read More

బీ ఆర్ ఎస్ నియోజవర్గ సమావేశంను విజయవంతం చేయాలి

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముత్తారం :- నేటి ధాత్రి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి కెసిఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మార్గ నిర్దేశకత్వంలో ,మంథని నియోజక వర్గ ఇంఛార్జి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో జరిగే మంథని నియోజకవర్గ బి అర్ ఎస్ పార్టీ సమావేశాన్ని విజయవంతం చేయాలని బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి తెలిపారు…

Read More

కుంచెతో కలల ప్రపంచాన్ని సృష్టించేవాడే కళాకారుడు

నెక్కొండ, నేటిధాత్రి : నేటి ఆధునిక ప్రపంచం లొ కుంచెతో వ్యక్తుల ప్రతిబింబాలను చిత్రీకరించి రంగుల ప్రపంచాన్ని సృష్టించి అందులో విహరించేవాడే కళాకారుడని వరల్డ్ ఆర్ట్స్ డే సందర్భంగా నెక్కొండలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్టిస్ట్ కాలువచర్ల రఘు, ఈదునూరి సాయి కృష్ణ, లు అన్నారు. కుంచెతో మెము వేసే చిత్రాలు, అన్ని మతాలవారు పూజించే దేవుళ్ళ విగ్రహాలను ఆ విగ్రహాల నుండీ తేజస్సు ఉట్టిపడే లా తీర్చిదిద్దే కుంచె మాదని ,మా కుంచె మేము అన్ని…

Read More

వైద్యశాఖలో అవినీతి జలగలు :ఎపిసోడ్‌ – 1 వైద్యానికే ఆమె అవినీతి రోగం!

https://epaper.netidhatri.com/view/237/netidhathri-e-paper-16th-april-2024%09/3 సీఎం రేవంత్‌ గారు మీరు చర్యలు తీసుకోవాలంటే… ఈ అవినీతి అధికారిపై ఇంకా ఎన్ని పత్రికలు కథనాలు రాయాలి!? `ఉద్యోగాలు అమ్ముకోవడంలో ఆమెకు ఆమే సాటి! `నిధుల దుర్వినియోగంలో ఆమెకు లేదు పోటీ! `ఆరోగ్య నిధులు పక్కదారి పట్టించడంలో ఆమే మేటి! `ఆసుపత్రులకు నాసిరకం రంగుల ఊసరవెళ్లి! `ఉద్యోగులకు కులం పేరుతో దూషించడం ఆమెకు పరిపాటి. `ఏడాది పాటు డిప్యూటేషన్‌…ఐదేళ్లుగా అక్కడే తిష్ట వేసి ఉద్యోగం! `గత ప్రభుత్వంలో ఇద్దరి ఆశీస్సులు. `ఈ ప్రభుత్వంలో ఇద్దరి…

Read More

జైపూర్ తహసిల్దార్ కి వినతి పత్రం అందజేసిన గ్రీన్ ఫీల్డ్ హైవే బాధిత రైతులు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం రోజున తహసిల్దార్ వనజా రెడ్డికి ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా తమ భూములను కోల్పోతున్న రైతులు గ్రామస్తులు తమ ఆవేదనను లిఖితపూర్వకంగా వ్రాసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు వినతి పత్రంలో చేర్చిన అంశాలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో జైపూర్ మండలంలోని నర్వ గ్రామ శివారు…

Read More

బూత్ కమిటీ సభ్యులకు దిశా నిర్దేశనం చేయడం జరిగింది: ప్రభుత్వ సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి

కూకట్పల్లి, ఏప్రిల్ 15 నేటి ధాత్రి ఇన్చార్జి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీల ఆత్మీయ సమా వేశం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి శ్రీ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యం లో మియాపూర్ లోని నరేన్ గార్డెన్ లో జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రభు త్వ సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి శ్రీ గడ్డం రంజిత్ రెడ్డి,నియోజకవర్గ పరిశీలకులు శ్రీ పటేల్ రమేష్ రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జేరిపె…

Read More

సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానము

గొల్లపల్లి నేటి ధాత్రి: గొల్లపల్లి మండల కేంద్రంలో గల రామాలయం ఆలయంలో ఈనెల 17 వ తేదీ బుధవారం రోజున జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవము, ఈనెల 18 వ తేదీ గురువారం రోజున జరిగే ఎడ్ల బండ్ల పోటీలకు రావాలని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామాలయం ధర్మకర్త అనంతుల భూమయ్య, రామాలయ అర్చకులు తిరునాహరి సత్యనారాయణ చార్యులు, గొల్లపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ…

Read More

భూపాలపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం

గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం రోజున ఉదయం 11 గంటలకు ఏ ఎస్ ఆర్ గార్డెన్ (కుందురు పల్లి ) నందు నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశానికిభూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలోనిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ,వరంగల్ లోక్ సభ అభ్యర్థి కడియం కావ్య,ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శాసనసభ్యులందరు భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డి పాల్గొంటారు.కావున కాంగ్రెస్…

Read More

ఎస్పీ కార్యాలయం రామనవమి,పట్టాభిషేకం ఉత్సవాలకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నేటి ధాత్రి ఈ నెల 17వ తారీకున భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం,మిథిలా స్టేడియంలో జరగనున్న రామనవమి మరియు మరుసటి రోజున జరగనున్న పట్టాభిషేకం ఉత్సవాలకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లను పూర్తిచేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఈ రోజు భద్రాచలంలోని ఏఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.పోలీస్ అధికారులు…

Read More

ప్రజలను వేధిస్తే కఠిన చర్యలు : ఐజీ ఏవీ రంగనాథ్

హసన్ పర్తి / నేటి ధాత్రి వడ్డీ వ్యాపారులు ప్రజలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీజోన్–1 ఐజీ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. కొంత మంది వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలకు రుణాలు ఇచ్చి వేధింపులకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. డబ్బు చెల్లించని వారి నుంచి బలవంతంగా ఇల్లు, పొలాల పత్రాలను తీసుకుంటున్నట్టుగా ఫిర్యాదులు అందడంతో ఆదివారం రంగనాథ్ స్పందించారు.మల్టీజోన్–1 జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యక్తులు,…

Read More

విద్యార్థుల సమస్యలపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా : మంద నరేష్

హసన్ పర్తి / నేటి ధాత్రి తెలంగాణ ఉద్యమం కోసం నిరంతరం పోరాడిన వారికి ఏ రాజకీయ పార్టీ కూడా వరంగల్ పార్లమెంట్ ఎంపీ టికెట్ కేటాయించలేదని ఏ బి ఎస్ ఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ అన్నారు. సోమవారం కాకతీయ యూనివర్సిటీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు కావున విద్యార్థులు, ఉద్యమ కారులు తమకు ఓటు వేసి భారీ…

Read More

తెలంగాణ ప్రజా గొంతుక నేను. -కరీంనగర్‌లో నాదే విజయం.

https://epaper.netidhatri.com/view/237/netidhathri-e-paper-16th-april-2024%09/4 ఎంపిగా కరీంనగర్‌ ప్రగతికి మార్గం వేసాను. కరీంనగర్‌ లో గెలుపు నాదే అంటున్న బిఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌ తో నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు ప్రచార విశేషాలు ఆయన మాటల్లోనే… తెలంగాణ కోసమే పుట్టింది బిఆర్‌ఎస్‌. బిఆర్‌ఎస్‌ కు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం. తెలంగాణ తెచ్చిన పార్టీ బిఆర్‌ఎస్‌. తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టింది కేసిఆర్‌. తెలంగాణ తెచ్చి అన్నపూర్ణగా మార్చింది కేసిఆర్‌. బంగారు తెలంగాణ చేసింది కేసిఆర్‌. నాలుగు నెలల్లో…

Read More

కౌమర దశ కార్యక్రమం పై అవగాహన

గొల్లపల్లి నేటి ధాత్రి: ఆదర్శ పాఠశాల గొల్లపల్లి యందు ఆడ పిల్లల సాధికారక క్లబ్ ఆధ్వర్యంలో కౌమర దశ కార్యక్రమం పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కౌమర దశలో వచ్చే మార్పులు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆడపిల్లల సాధికారత తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు చైల్డ్ హెల్ప్ లైన్, విమెన్ హెల్ప్ లైన్ కు సంబంధించిన విషయాలను కార్యక్రమంలో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లీడ్ ఇండియా ప్రోగ్రాం కన్వీనర్ తాడూరి శ్రీనివాస చారి విద్యార్థులకు ఆడపిల్లల…

Read More

జైపూర్ మండల్ పలు గ్రామాలలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

జైపూర్ నేటి ధాత్రి శివాజీ సేన ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 133 వ జయంతి మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని చత్రపతి శివాజీ సేన ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 133 వ జయంతి సందర్బంగా అంబేద్కర్ ఫోటో కి పూలమాలవేసి పాలాభిషేకం చేయడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశానికి ఎనలేని సేవలు మరువలేనివని, కుల వివక్షను రూపుమాపి సమ సమాజాన్ని నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించిన మహానుభావుడు…

Read More