గ్రామాల సమీపంలో అడవి దున్నలు
గంగారం, నేటిధాత్రి : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్దఎల్లాపురం, మర్రిగూడెం గ్రామాల సమీపంలో అడవి దున్నల మంద వచ్చి మేత మేస్తున్నాయి అది చూసిన బాటసారులు భయందోళన చెందారు గిరిజన రైతులు..ప్రయాణికులు దారి వెంట వెళ్లాడనికి భయపడుతున్నారు