భగత్ సింగ్ కాలని ఆవిర్భా వేడుకలను జయప్రదం చేయండి

సోతుకు.ప్రవీణ్ కుమార్ సిపిఐ పట్టణ కార్యదర్శి భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సర్వేనెంబర్ 280లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో భూ పోరాటం నిర్వహించడం జరుగుతుందని సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సోతుకు.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ భగత్ సింగ్ కాలనీ రెండో ఆవిర్భావ వేడుకల ను పురస్కరించుకొని ఈ నెల 24వ తేదీనా భగత్ సింగ్ కాలనీ లో బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుందని…

Read More

పోలీస్ కమీషనర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన నెక్కొండ నూతన సర్కిల్ ఇన్స్ స్పెక్టర్

“నేటిధాత్రి” వరంగల్. వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని నెక్కొండ నూతన సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఎస్. శ్రీనివాస్ గురువారం వరంగల్ పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝాను కమిషనర్ కార్యాలయములో మర్యాదపూర్వకంగా కలుసుకొని పూల మొక్కను అందజేశారు. ప్రజలు పోలీసులపై ఉన్న నమ్మకానికి తగ్గట్టుగానే నీతి నిజాయితీతో ప్రజలకు సేవలందించాలని పోలీస్ కమిషనర్ నూతన సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ సూచించారు.

Read More

పేరూర్ గ్రామసభలో ఏఐసీసీ ఇన్చార్జి తో ఎమ్మెల్యే జిఎంఆర్..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం పేరూర్ గ్రామ సభలో ఏఐసీసీ ఇంచార్జ్, తెలంగాణ ఇంచార్జ్ శ్రీ. విశ్వనాథన్ తో కలిసి పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంర్ ), టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీ. అరవింద్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తి కట్టుకుంటూ…ఒక్కొక్కటిగా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్…

Read More

ఏకగ్రీవంగా నూతన ప్రెస్ క్లబ్ కమిటీ ఎన్నిక

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలో గురువారం టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ ఆదేశాల మేరకు జడ్చర్ల నియోజకవర్గ అధ్యక్షులు నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నవాబుపేట మండల టీయూడబ్ల్యూజే (ఐజేయు) కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా నవతెలంగాణ రిపోర్టర్ కొంగళ్ల. కృష్ణయ్య, ఉపాధ్యక్షుడిగా జనం న్యూస్ రిపోర్టర్ శ్రీరామ్ వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా నేటి ధాత్రి రిపోర్టర్ కడ్మాన్ కల్లా.శేఖర్,…

Read More

వనపర్తి జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా యువజన సంగం అధ్యక్షులుగా

సంబు జయప్రకాశ్ శెట్టి వనపర్తి నేటిధాత్రి: వనపర్తి జిల్లా ఆర్యవైశ్య మహాసభ యువజన సంగం అధ్యక్షులుగా సంబు జయప్రకాశ్ శెట్టిని నియమించామని వనపర్తి జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులు ఇటికూరు బుచ్చయ్య శెట్టి విలేకరులకు తెలిపారు. వనపర్తి జిల్లా ఆర్యవైశ్య యు వజన సంగం అధ్యక్షులు సంబు జయప్రకాశ్ శెట్టి మాట్లాడుతూ నాపై నమ్మకం తో భాద్యత అప్పగించిన జిల్లా అధ్యక్షులు వనపర్తి ఆర్యవైశ్య అనుబంధ సంఘాల ఆదేశాలతో జిల్లా లోని శ్రీవాసవి అమ్మవారి దేవాలయలకు…

Read More

జలం పియడ్స్ విభాగంలో ప్రథమ స్థానం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం మండపల్లి మోడల్ స్కూల్ చదువుతున్న విద్యార్థికి ప్రథమ స్థానం ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియన్ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ బలం పియడ్స్ ఎలక్యూషన్ జిల్లాస్థాయి పోటీలను జెడ్పి హెచ్ సి గీత నగర్ పాఠశాలలో పోటీలు నిర్వహించారు తంగళ్ళపల్లి మండలం మండపల్లి మోడల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు వీరిలో కే.మని తేజ ఎలక్యూషన్ ఎం విగ్నేష్. జలం పియడ్స్ ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయిలో ఎంపికవడంతో వీరికి బహుమతులలో…

Read More

కాంగ్రెస్లో చేరిన సర్పంచ్

గంగాధర నేటిధాత్రి : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ గురువారం కాంగ్రెస్లో చేరారు. గంగాధర మండలం గర్శకుర్తి గ్రామ తాజా మాజీ సర్పంచ్ అలువాల నాగలక్ష్మీ- తిరుపతి బిఆర్ఎస్ పార్టీని వీడి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆద్వర్యంలో హస్తం పార్టీ లోకి వారిని ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం శంకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముప్పిడి తిరుపతి…

Read More

రసాభసగా సాగిన గ్రామసభ

నడికూడ,నేటిధాత్రి: మండల కేంద్రంలో రసాభసగా సాగిన గ్రామసభ అర్హులకు కాకుండా అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారని గ్రామ సభలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇన్చార్జ్ ఎంపీడీవో చేతన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గ్రామసభకు మండల స్పెషల్ ఆఫీసర్ నవీన్ కుమార్ హాజరయ్యారు.ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు కాకుండా అనర్హులకు ఇల్లు కేటాయించారని గ్రామ సభలో ప్రజలు గొడవపడ్డారు. పరకాల సిఐ క్రాంతికుమార్ వెంటనే స్పందించి శాంతిభద్రతలను కల్పించారు. అనంతరం మాట్లాడుతూ ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే అధికారులకు వినతిపత్రం…

Read More

చందుర్తి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ నియామకం.

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండల నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నికలను నిర్వహించడం జరిగింది, ఈ ఎన్నికలలో నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా గౌరవ అధ్యక్షులు గొట్టే మనోహర్, ఎండీ అజీమ్ ల సమక్షంలో లింగాల లింగయ్య సూర్య రిపోర్టర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడి తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది, ఉపాధ్యక్షుడిగా ఏనుగుల కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా రాజూరి విష్ణు కుమార్, సంయుక్త కార్యదర్శిగా బొట్లవర్ శ్రీనివాస్,…

Read More

ఎస్సైని కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి టేకుమట్ల మండలలో నూతన ఎసై గా బాధ్యతలు చేపట్టిన ఎసై దాసరి సుధాకర్ ని మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచం అందజేసి శాలువాతో సన్మానించిన ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ భూపాలపల్లి జిల్లా ఇంచార్జ్ అంబాల చంద్రమౌళి మాదిగ ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా నాయకులు కన్నూరి సారయ్య మాదిగ, అక్కల రాజయ్య మాదిగ ఎంఎస్పి జిల్లా నాయకులు అంబాల అనిల్ కుమార్ మాదిగ యువసేన జిల్లా అధ్యక్షులు మంద తిరుపతి మాదిగ ఎమ్మార్పీఎస్ టేకుమట్ల మండలం…

Read More

13వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు

నిజాంపేట, నేటి ధాత్రి నస్కల్ కు రోడ్డు వేయాలని 13 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడం బాధాకరమని నస్కల్ గ్రామస్తులు మండిపడ్డారు. ప్రభుత్వము స్పందించని ఎడల ధర్నాలు రాస్తారోకోలు, వంటావార్పు , తెలంగాణ కోసం ఏ విధంగా కొట్లాడినామో ఆ విధంగానే కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇంకా వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తీగల శ్రీనివాస్ గౌడ్ ,శాల రాజు ,చాకలి శ్రీనివాస్,దేశెట్టి…

Read More

వ్యవసాయ సాగు భూములకే రైతు భరోసా

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు…. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్… రామకృష్ణాపూర్, నేటిధాత్రి: ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేసేందుకే ప్రజాపాలన వార్డ్ సభలు నిర్వహించడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డ్ గద్దెరాగడి లో ప్రజా పాలన వార్డు సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మందమర్రి ఎమ్మార్వో సతీష్ , మున్సిపాలిటీ కమిషనర్…

Read More

భట్టుపల్లి ప్రజా పాలన గ్రామసభలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం భట్టుపల్లి గ్రామపంచాయితీ కార్యాలయంలో ప్రభుత్వ అధికారులు నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసి గ్రామ సభను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ప్రజాపాలన గ్రామసభలను ఏర్పాటుచేసి ప్రతి పేద బడుగు బలహీన కుటుంబాలకు ఈనెల జనవరి 26…

Read More

వనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏ పీ మంత్రి

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘనంగా జన్మదిన వేడుకలు వనపర్తి నేటిధాత్రి : నాగర్ కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ వనపర్తి జిల్లా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏ పి ఐ టీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…

Read More

వరంగల్ తూర్పు జర్నలిస్టుల ఆధ్వర్యంలో… “నేటిధాత్రి” క్యాలెండర్ ఆవిష్కరణ

నేటిధాత్రి, వరంగల్ తూర్పు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో బుదవారం వరంగల్ తూర్పు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో నేటిధాత్రి పత్రిక 2025వ సంవత్సరం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు పెరుమాండ్ల మధు గౌడ్, బండి రవి, చిన్నబాబు, కందుల శ్రీధర్, ఐ.జే.యు (టి.యు.డబ్ల్యు.జే) వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మట్ట దుర్గ ప్రసాద్, టీ.ఎస్.జే.యు (ఎన్.యూ.జే.ఐ) వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగబత్తిని కృష్ణ, నాగపురి నాగరాజు…

Read More

మాదిగ విద్యార్థి యువ గర్జన పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మాదిగ విద్యార్థి యువ గర్జన పోస్టర్ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గురువారం వారి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించరు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు . ఫిబ్రవరి 2 వ తేదీన హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ , ఆర్ట్స్ కళాశాల లో జరిగే యువ గర్జన సభ విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ సాయి బాబా, నాయకులు…

Read More

దేశం కోసం.. జీవితాన్ని ధారపోసిన మహానాయకుడు : నేతాజీ

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. జడ్చర్ల /నేటి ధాత్రి జడ్చర్ల పట్టణంలోని నేతాజీ చౌరస్తాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగానే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. సుభాష్ చంద్ర బోస్ స్వతంత్ర భారత సమరంలో కీలక పాత్ర పోషించారని, 1930లలో ఆయన గాంధీ మార్గాన్ని అనుసరించి దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని చెప్పారు. 1938లో, కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన నేతాజీ, దేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడ్డారని తెలిపారు. ‘ఆజాద్…

Read More

నేటిధాత్రి దినపత్రిక కాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి నిఖార్సైన వార్తల నిజరూపం నేటిధాత్రి దినపత్రిక నిజాలు నిర్భయంగా రాసే పత్రిక ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పత్రికలు పని చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 23 వార్డుల ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా నేటిధాత్రి దినపత్రిక 2025 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ. ప్రజల సమస్యలు అధికారుల దృష్టికి తీసుక వచ్చి ప్రజల…

Read More

మహబూబ్ నగర్ అభివృద్ధి కి పెద్ద పీట

ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ అభివృద్ధి కి పెద్ద పీట వేస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ లోని 14 వ వార్డు వీరన్న పేట లో కోటి 69 లక్షల 50 వేల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు ఇతర అభివృద్ధి పనులకు మహబూబ్ నగర్ ఎంపి శ్రీమతి…

Read More

చార్ కమాన్ స్వర్ణకార సంఘం ఎన్నికలు

ధర్మ కంఠ ప్యానెల్ కు భారీ మెజార్టీ అధ్యక్షులుగా కొండోజు ఆంజనేయులు ప్రధాన కార్యదర్శిగా ఎం వేణుగోపాల చారి కోశాధికారి కాసుల శ్రీధర్ చారి హైదరాబాద్ నేటిధాత్రి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ భాగ్యనగరం కు ఘనమైన చరిత్ర అద్భుతమైన బంగారు వెండి కళాఖండాలు తయారు చేయడంలో చార్ కమాన్ స్వర్ణకారులు ది ప్రత్యేక స్థానం వారి సమస్యలపై చార్ కమాన్ స్వర్ణకార యూనియన్ ఏర్పాటు చేసి చాలా సంవత్సరాలు అవుతున్నది 2025 యూనియన్ ఎన్నికలు జరిగినవి ఈ…

Read More
error: Content is protected !!