చంద్రబాబు కృషితోనే స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక భరోసా

చిత్తూరు/పలమనేరు,నేటి ధాత్రి: ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితోనే విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక భరోసా లభించిందని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమను ఆనాడు నష్టాల నుంచి నేడు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఉత్తరాంధ్రకే గాక యావత్ ఆంధ్రరాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మాగారమన్నారు.వేలాది మంది తెలుగువారు విరోచిత…

Read More

11వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు

నిజాంపేట, నేటి ధాత్రి నస్కల్ కు రోడ్డు వేయాలని 11 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడం బాధాకరమని నస్కల్ గ్రామస్తులు మండిపడ్డారు. ప్రభుత్వము స్పందించని ఎడల ధర్నాలు రాస్తారోకోలు, వంటావార్పు , తెలంగాణ కోసం ఏ విధంగా కొట్లాడినామో ఆ విధంగానే కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇంకా వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్టు లింగం, బక్కన్న గారి నరేష్ గౌడ్, పాతూరి…

Read More

తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ను కలిసిన దుబ్బాక రమేష్

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన రజక సంఘం జిల్లా అధ్యక్షులు బండ కాడి శ్రీ సీతారామ గుడి అధ్యక్షులు దుబ్బాక రమేష్ హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి జిల్లెల్ల గ్రామంలోని సీతారామ గుడి నిర్మాణం గురించి తెలంగాణ దేవదాయ శాఖ కమిషనర్ కు వివరించి గుడికి సంబంధించిన అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా దుబ్బాక రమేష్ దేవాదాయశాఖ కమిషనర్ ని కలిసి వివరించి…

Read More

రాష్ట్ర ప్రభుత్వ పథకాలుఅందరికీ లబ్ధి చేకూరుతుంది

ప్రజాపాలన గ్రామసభల్లో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి 500 రూపాయలకు సిలిoడర్ రాని పేదలకు ఇవ్వాలి వనపర్తి నేటిధాత్రి; రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలు ప్రజలకు అందుతాయని ఎవరు ఆందోళన ఆవేదన గురి కావద్దని నిరంతరాయంగా జరిగే ప్రక్రియ ప్రజలందరికీ లబ్ధి చేకూరుతుందని వనపర్తి ఎమ్మెల్యేతూడి మేఘారెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామసభలు మంగళవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఘణపురం మండలం ఉప్పర్ పల్లి, పెద్దమందడి మండల చీకరుచెట్టు తండా,ముందరి…

Read More

పారదర్శకంగా లబ్ధిదారుల గుర్తింపు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం గండి లచ్చపేట గ్రామంలో గ్రామ సభకు హాజరై పలు విషయాలను పరిశీలించారు ఇందులో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అర్హుల గుర్తింపు కోసం చేపట్టిన సభలో కూర్చుని ఈనెల 21 తేదీ నుంచి 24వ తేదీ వరకు శ్రీకారం చుట్టిందని ఇందులో భాగంగా ఇందిర ఇండ్లుఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా రేషన్ కార్డుల జారీ కోసం జిల్లాలోని ఆయా గ్రామాల సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ పరిధిలోని…

Read More

సరస్వతి విగ్రహం ధ్వంసం

• రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు, గ్రామస్తులు • పోలీసులు సందయింపు హామీ తో ధర్నా విరమణ నిజాంపేట: నేటి ధాత్రి పాఠశాలలో గుర్తుతెలియని దుండగులు సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించిన సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నార్లాపూర్ గ్రామంలో జరిగింది. ఈ మేరకు గ్రామంలో గల జడ్పీ హైస్కూల్ లో సరస్వతీ విగ్రహాన్ని ద్వ0సం చేసిన గుర్తు తెలియని దుండగులు రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపిన గ్రామస్థులు విగ్రహాన్ని ద్వ0సం…

Read More

అర్హత గల వారికి ప్రభుత్వ పథకాలు

• గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలి • మండల ప్రత్యేక అధికారి వినయ్ కుమార్ నిజాంపేట: నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హత కలిగిన లబ్ధిదారుల వివరాలను సేకరించి గ్రామ సభలో ప్రజలకు తెలపడం జరిగిందని మండల ప్రత్యేక అధికారి వినయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో భాగంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభను ఏర్పాటు చేసి…

Read More

నిరుపేద విద్యార్థికి రూ.25 వేల ఆర్థిక సహాయం

కల్వకుర్తి/నేటి ధాత్రి కల్వకుర్తి నియోజకవర్గం లోని తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన శైలజ హైదరాబాదులోని బి.ఎన్.రెడ్డి శ్రీకృష్ణవేణి కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. శైలజ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను తెలుసుకొని తలకొండపల్లి మాజీ జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ తన అనుచరుడు ఆంజనేయులు మంగళవారం రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని శైలజకు అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పవన్, బుచ్చిబాబు, మల్లేష్, సంపత్,…

Read More

వెనుకబడిన తరగతుల సంక్షేమ అవినీతి అధికారి సుబ్బారెడ్డి పై అడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు

ఉమ్మడి జిల్లా పి డి ఎస్ యూ విద్యార్థి సంఘం అధ్యక్షులు పవన్ కుమార్ వనపర్తి నేటిధాత్రి; వనపర్తి జిల్లా వెనుకబడిన సంక్షేమ అవినీతి అధికారి సుబ్బారెడ్డి పై విచారణ చేసి సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా పి డి ఎస్ యూ అధ్యక్షులు పవన్ కుమార్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా అడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కొండనాగుల హాస్టల్ వార్డెన్ గా పని చేసినప్పుడు అనేక అవినీతి…

Read More

అర్హుల గుర్తింపు పకడ్బందీగా నిర్వహించాలి

– రేషన్ కార్డు ల జారీ, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు నిరంతర ప్రక్రియ – పారదర్శకంగా లబ్దిదారుల గుర్తింపు – జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా – జిల్లాలో మొదలైన ప్రజా పాలన గ్రామ, వార్డ్ సభలు రాజన్న సిరిసిల్ల(నేటి ధాత్రి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీ కోసం అర్హుల గుర్తింపు పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ సందీప్ కుమార్…

Read More

విద్యుత్ అర్టిజన్ జేఏసీ 2వ రోజు దీక్షను ప్రారంభించిన బంద్ సాయిల్

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి సర్కిల్ ఆఫీస్ వద్ద తెలంగాణ విద్యుత్ అర్టిజన్ జేఏసీ రెండవ రోజు రిలే నిరాహార దీక్షను సిఐటియు జిల్లా కార్యదర్శి బందు సాయిలు కార్మికులకు పూలమాలలు వేసి దీక్ష ప్రారంభించారు ఈ సందర్భంగా బందు సాయిలు మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ కన్వర్షన్ ఉన్నాయి విద్యుత్ శాఖలో సుమారు 19665 మంది ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు ఆర్టిజన్ కార్మికుల కన్వర్షన్ వెంటనే చేయాలని అన్నారు ఒకే సంస్థలో ఒకే రూల్స్ ఉండాలని…

Read More

ఏవో కు వినతి పత్రం ఇచ్చిన డిఎస్పి పార్టీ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 03 డిమాండ్లతో కూడిన రేపెంటేషన్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో కి ఇవ్వడం జరిగింది.. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొత్తూరు రవీందర్ మాట్లాడుతూ భారతదేశ సమస్తాన్ని అధిశాసన రూపంలో నడిపించే సుప్రీం పవర్ భారత రాజ్యాంగం అందరికీ తెలిసిన విషయమే అందుకని భారత గణతంత్ర దినోత్సవం భారత రాజ్యాంగ అమలు దినం ఐన రిపబ్లిక్ డే రోజు జనవరి 26…

Read More

డి ఇ ఓ అనుమతి లేకుండా సింగోటం జాతరలో ప్రభుత్వ బాల భవన్ చిన్నారులచే డాన్స్ ప్రోగ్రాం

వనపర్తి నేటిధాత్రి : నాగర్కుర్నూల్ జిల్లా సింగోటం జాతరలో వనపర్తి జిల్లా బాలాభవన్ విద్యార్థులను సింగోటం జాతరలో వనపర్తి బాల భవన్ కన్వీనర్ డీఈ వో అనుమతి లేకుండా చిన్నారులచే డాన్స్ ప్రోగ్రాం నిర్వహించారని ప్రజలు తెలిపారు. బాల భవన్ కు జిల్లా కలెక్టర్ చైర్మన్ కన్వీనర్ గా డీఈవో ఉంటారు. ఈ విషయమై డీఈ ఓ సెల్ 7995087601నేటి దాత్రి దినపత్రిక విలేకరి వివరణ కోరగా చిన్నారులచే డాన్స్ ప్రోగ్రాం ఆదివారం నిర్వహించినందుకు మీరు అనుమతి…

Read More

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం.

ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి. దేవరకద్ర / నేటి ధాత్రి దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం లాల్ కోట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, గత ప్రభుత్వ విధ్వంసాన్ని చక్కదిద్దుకుంటూ… గత ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు రూ. 6000 వేల కోట్ల వడ్డీ చెల్లిస్తూ..ఒక్కొక్కటిగా ప్రజలకు…

Read More

రాళ్ల పేట గ్రామంలో కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి 46వ వర్ధంతి సభ

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట సేన కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి 46వ వర్ధంతి సభను నిర్వహించారు ఈ సందర్భంగా రాళ్ల పేట గ్రామ శాఖ అధ్యక్షులు సోమ ఎల్లన్న అధ్యక్షతన సభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రారంభించిన మొదట తెలంగాణ సాయుధ పోరాటం స్థాపించిన సమయంలో ఒకరిని సాయుధ పోరాటానికి మూలంగా భయపడి నైజాం సర్కార్ తెలంగాణ వదిలి వెనక్కి…

Read More

అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలి

నర్సంపేట,నేటిధాత్రి: రాజకీయాలకతీతంగా నిజమైన లబ్ధిదారులు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ఎంసిపిఐ [యు] నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి డిమాండ్ చేశారు .ఈ సందర్భంగా ప్రభుత్వం తలపెట్టిన గ్రామసభ ప్రజా పాలన కార్యక్రమాల్లో భాగంగా నర్సంపేట మండలం , మాదన్నపేట గ్రామంలో అధికారులకు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి సంబంధం లేకుండా,భూమిలేని వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా…

Read More

ప్రగతి పథం. సకల జనహితం మన ప్రజా ప్రభుత్వం

ప్రజా పాలన గ్రామసభలో పాల్గొన్న ఎంఈఓ గడ్డం మంజుల, కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా… నేటిధాత్రి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రామ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసి గ్రామసభను ప్రారంభించిన ఎంఈఓ గడ్డం మంజుల, ఎంపీడీవో దేవవర కుమార్, స్పెషల్ ఆఫీసర్ , జి దినేష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు…

Read More

ప్రారంభమైన వార్డు సభలు

అర్హులైనఅందరికి పథకాలు అందేలా చూస్తాం మున్సిపల్ చైర్ పర్సన్ సోద అనితరామకృష్ణ పరకాల నేటిధాత్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మొదటి రోజు ప్రజా పాలన ప్రభుత్వ పథకాల 5,6,7,8,18,19,20వార్డుల సభలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ప్రభుత్వంతోనే సాధ్యమని,పథకాలు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి అందేలా చూస్తామని ఇది నిరంతర ప్రక్రియని రేషన్ కార్డుల పేరు లేని వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని వీరికి…

Read More

నిరుపేద కుటుంబాలకు.. ప్రభుత్వ పథకాలు అందాలి.

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. జడ్చర్ల / నేటి ధాత్రి. బాలానగర్ మండలంలోని పెద్దయిపల్లి, గుండెడ్ గ్రామాలలో నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సోమవారం పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల ప్రజాపాలన-సంక్షేమ పథకాల సంబంధించిన గ్రామంలోని లబ్ధిదారుల ఎంపిక వివరాల సేకరణ గురించి సోమవారం ఆరా తీశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే…

Read More

మద్నూర్ లో ప్రారంభమైన ప్రజా పాలన గ్రామసభ

కామారెడ్డి జిల్లా మద్నూర్ నేటి ధాత్రి: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఉదయం ప్రజా పాలన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన వారి నుంచి కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, తదితర పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నాగరాజు, ఎంపీడీవో రాణి, గ్రామ పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్, చౌలావార్ హన్మండ్లు స్వామి, గడ్డం లక్ష్మణ్, వివిధ శాఖల అధికారులు,…

Read More
error: Content is protected !!