వచ్చే సెప్టెంబర్లో మార్కెట్లోకి దేశీయ సెమికండక్టర్ చిప్లు
`28`90 నానోమీటర్ టెక్నాలజీలో స్వావలంబన దిశగా అడుగులు `దిగుమతులపై ఇక ఆధారపడాల్సిన అవసరంలేదు `దేశ అవసరాలతో పాటు గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశించే యత్నాలు `వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్న ప్రభుత్వం హైదరాబాద్,నేటిధాత్రి: సెమికండక్టర్ రంగంలో స్వావలంబన దిశగా ప్రయాణిస్తున్న భారత్ ఈ ఏడాదిలోగా ఈ లక్ష్యా న్ని సాధించనున్నది. కేంద్ర ఐ.టి.శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఈ విషయాన్ని తెలియజేశారు. సెమికండక్టర్ చిప్ టెక్నాలజీలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైందిగా పరిగణించే 28`90 నానోమీటర్ టెక్నాలజీకి సంబంధించిన స్వదేశీ…