
మారెవరకు ..వదలం..!
అక్షర సైన్యం కలం కవాతు ఆపం. పిర్యాధులు చేయడం మీకే కాదు..మాకు తెలుసు? కేసులపై వార్తలే కాదు…కేసులు కూడా నమోదు చేస్తాం? అవినీతి అధికారుల బాగోతం డిల్లీ దాకా తీసుకెళ్తాం.. మీడియా మీద కేసులపై ప్రెస్కౌన్సిల్కు పిర్యాధు చేస్తాం… రాష్ట్ర పతి దృష్టికి తీసుకెళ్తాం… సుప్రిం కోర్టుకు విన్నవిస్తాం… …