
పదవ తరగతి ఫలితాల్లో శ్రీనివాస్ గురుకుల్ విజయ దుందుభి.
గత ఏడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నూరు శాతం ఫలితాలతో విజయపథంలో సాగిపోతుంది బాలసముద్రంలోని శ్రీనివాస్ గురుకుల్ ఉన్నత పాఠశాల- నేడు ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో చిదురాల అనూహ్య(10/10) గూగులోతు శివ శంకర్ (10/10) లు 10 కి 10 జిపిఎ సాధించగా చిదురాల అనన్య , శ్రీజ , ధీరజ్ రెడ్డి ,కిరణ్ ,విశేష్ 9.8 సాధించారు. హనీష్, లుబ్న, రసజ్ఞ , షైనీష్మ , శ్రీ ధన్య, రామ్ చరణ్ లు 9.7…