NETIDHATHRI

తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు కాళోజీ :జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రతినిధి నేటిధాత్రి  ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను జిల్లా పోలీస్ కార్యాలయములో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి జిల్లా ఎస్పీ పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.  అనంతరం ఎస్పీ మాట్లాడుతూ…  తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిన ఆదర్శప్రాయుడు కాళోజీ అని కొనియాడారు. తెలంగాణ ప్రాంతంలోని ఎంతో మంది కవులకు స్ఫూర్తినిచ్చిన దార్శనీకుడు కాళోజీ నారాయణ రావు అని చెప్పారు. తెలంగాణ భాషా పరిరక్షణకు కృషి చేయడంతో పాటు తన…

Read More

ఎమ్మెల్సీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

మహబూబాబాద్,నేటిదాత్రి: నెల్లికుదుర్ మండలంలోని తెరాస పార్టీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభకాంక్షలు తెలిపిన మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్.ఈ కార్యక్రమంలో ఎంపిపి ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు, జిల్లా రైతు కో ఆర్డినేటర్ బాలాజీ నాయక్, వెంకటేష్, యాదగిరి రెడ్డి, విజయ్ యాదవ్, వాణి, పరిపాటి వెంకట్ రెడ్డి, గుండా వెంకన్న, యసం రమేష్, సర్పంచులు, ముఖ్యనాయకులు మరియు తదితరులు ఉన్నారు.

Read More

అతిథి కి అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం – ఏర్పుల దాస్

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం కొనసాగింపు ఉత్తర్వులు ఆలస్యం కావడంతో అధ్యాపకుల సంఘం అతిథి ప్రతినిధులు పలుమార్లు కమిషనర్ కు సంబంధిత అధికారులకు మంత్రులను ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యను వివరించి వినతి పత్రాలు సమర్పించారు.ఈ క్రమంలో ఇంటర్ బోర్డు కమిషనర్ ఒమర్ జలీల్ అతిథి అధ్యాపకుల కొనసాగింపుకై అనుమతినిస్తూ జూన్ 15వ తారీకు నుండి వీరిని విధుల్లోకి తీసుకుంటున్నామని ఉత్తర్వులు జారీ చేశారు.దీని…

Read More

ఖమ్మం గ్రానైట్ తో ఢిల్లీలో బోసు విగ్రహం ఏర్పాటు

*గాయత్రి కంపెనీ అధినేత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అందజేసిన రెండో గ్రానైట్ ఇది* *మొదట ఢిల్లీ చాణక్యపురిలో పోలీసు జాతీయ స్మారక స్థూపానికి, తాజాగా ఇప్పుడు కర్తవ్యపథ్ లో బోసు విగ్రహానికి ఉచితంగా బహుకరణ* *రాజ్ పథ్ సుందరీకరణలో భాగంగా బోసు విగ్రహాన్ని నెలకొల్పారు* *బోసు విగ్రహాన్ని గురువారం రాత్రి ప్రధాన మంత్రి మోడీ ఆవిష్కరించారు* *ఖమ్మం:* ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ కర్తవ్యపథ్ (రాజ్ పథ్)లో సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధులు నేతాజీ…

Read More

ఖమ్మం గ్రానైట్ తో ఢిల్లీలో బోసు విగ్రహం ఏర్పాటు

గాయత్రి కంపెనీ అధినేత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అందజేసిన రెండో గ్రానైట్ ఇది* *మొదట ఢిల్లీ చాణక్యపురిలో పోలీసు జాతీయ స్మారక స్థూపానికి, తాజాగా ఇప్పుడు కర్తవ్యపథ్ లో బోసు విగ్రహానికి ఉచితంగా బహుకరణ* *రాజ్ పథ్ సుందరీకరణలో భాగంగా బోసు విగ్రహాన్ని నెలకొల్పారు* *బోసు విగ్రహాన్ని గురువారం రాత్రి ప్రధాన మంత్రి మోడీ ఆవిష్కరించారు* *ఖమ్మం:* ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ కర్తవ్యపథ్ (రాజ్ పథ్)లో సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధులు నేతాజీ…

Read More

యువ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం*

  శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్బంగా హన్మకొండ జిల్లాల కమలాపూర్ మండలం నేరెళ్ల గ్రామంలో ఉన్నటువంటి యువ యూత్ ఆధ్వర్యంలో మహాఅన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ మహా అన్నదాన కార్యక్రమానికి సుమారుగా 500 మంది హాజరుకాగా, తొమ్మిది రకాల వంటకాలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, వి.శివాజీ , ఉపసర్పంచ్ చిరంజీవి, బూర్గుల సాయి కిషోర్, గునిశెట్టి చంద్రకాంత్, బెజ్జంకి శ్రీనాథ్, బండ్ల ప్రశాంత్, అల్లాటి క్రాంతి, అఖిలేష్,…

Read More

కులమత రాజకీయాలతో పబ్బం గడుపుతున్న బిజెపి ప్రభుత్వం

సంక్షేమ పథకాలలో తెలంగాణదే అగ్ర తాంబూలం కల్యాణ లక్ష్మి,షాది ముభారక్ పథకంతో పేదల కుటుంబాల్లో ఆనందం దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఒంట‌రి మ‌హిళ‌లు, దీర్ఘ‌కాలిక రోగుల‌కు కూడా పెన్ష‌న్లు విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఊరురా తిరిగి పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేసముద్రం(మహబూబాబాద్), నేటిదాత్రి: పేద‌లకు గౌర‌వ ప్ర‌దమైన జీవితాన్ని అందించేందుకే ఆస‌రా పెన్ష‌న్లు ఇస్తున్నామ‌ని, సిఎం కెసిఆర్ చొర‌వ‌తో 57 ఏండ్ల‌కు వ‌యో ప‌రిమితి త‌గ్గించ‌డంతో…

Read More

వేటు కోసమే ప్రేవేటులో చేరాడు!?

`తప్పు కోవాల్సిన సమయం వచ్చింది? `తన తప్పులు బైట పడే కాలం ఎదురుకానుంది? `మంత్రి హరీష్‌ రావు తవ్వకాలు మొదలుపెట్టేలా వున్నారు? `సంకేతాలు అలాగే కనిపించాయి? `ఏదో జరిగేలా వుంది? `శంకరగిరి మాన్యాలు తప్పవని తెలుస్తోంది? `తనకు తానుగా తప్పుకునే అవకాశం కనిపించలేదు? `తప్పిస్తే తప్ప చేసిన తప్పులనుంచి బైట పడలేడు? `అందుకు వేటే సరైన మార్గం? `అందుకు చికిత్స ఇప్పటికిప్పుడు అవసరం? `ప్రైవేటులో చేరి సమస్య పక్కదారి పట్టిస్తే చాలు! `వస్తే సింపతి…లేకుంటే సాగనంపే వసతి?…

Read More

ములుగు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి

ములుగు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి ఈరోజు తాడ్వాయి మండలంలోని గంగారం గ్రామపంచాయతీలో టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఆకుల బిక్షపతి గారి దశదినకర్మ కి హాజరై వారి ఫోటోకి నివాళులర్పించడం జరిగింది  దామెరవాయీ లో TRS పార్టీ కార్యకర్త మోరే చిన్న సమ్మయ్య గారి కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని అండగా ఉంటుందని చెప్పడం జరిగింది . వీరితో పాటుగా మేడారం సమ్మక్క సారలమ్మ ట్రస్ట్…

Read More

గవర్నర్ పై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్

గవర్నర్ తన పరిధిని ధాటి వ్యవహరిస్తున్నారు సీఎం కేసీఆర్ కు మహిళల పట్ల గౌరవం ఎక్కువ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, నేటిధాత్రి :   గతంలో ఎంతో మంది గవర్నర్లు రాష్ట్రంలో పనిచేశారు వారితో రాని ఇబ్బంది ప్రస్తుత గవర్నర్ తమిళ సై తో ఎందుకు వస్తుంది. ఆమెకు గవర్నర్ పదవీ ఎలా అర్హత ఉంది అంటూ రాష్ట్ర గిరిజన,స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఫెయిర్ అయ్యారు.హైదరాబాద్…

Read More

కొకాపేట కొత్త చెరువులో చేపలు మృత్యు వాత.

కొకాపేట కొత్త చెరువులో చేపలు మృత్యు వాత. పెద్ద సంఖ్యలో చనిపోయి, నీటిపై తేలిన చేపలు గణేష్ విగ్రహాల నిమజ్జనమే కారణమని సొసైటీ సభ్యుల ఆందోళన. విషపూరిత రసాయనాలతో తయారైన విగ్రహాల నిమజ్జనమే తమకు జీవనాధారం లేకుండా చేసిందని వారి ఆవేదన. నిమజ్జనం అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని సొసైటీ సభ్యులకు పోలీసుల హెచ్చరికలు. తమను ఆదుకోవాలని‌ సొసైటీ సభ్యుల వేడుకోలు. అది కోకాపేట కొత్త చెరువు. గణేష్ విగ్రహాల నిమజ్జనంతో ఆ చెరువులో చేపలన్నీ మృత్యు…

Read More

మొక్కుబడిగా సాగిన మండల సర్వసభ్య సమావేశం

అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీ లు మెజారిటీ గా గైరాజారు నెక్కొండ, నేటి ధాత్రి: బుధవారం నెక్కొండ మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్ అధ్యక్షుడు జాటోత్ రమేష్ నాయక్ అధ్యక్షతన జరిగింది .ఈ సమావేశానికి సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, ఎక్కువ శాతం గైరాజా కావడంతో సమావేశం మొక్కుబడిగా సాగింది. 23 అంశాలపై సభ జరగాలని ఆయా శాఖల ఉద్యోగులకు ముందస్తు సమాచారం ఇవ్వగ ఇందులో చాలా మంది అధికారులు గైరాజరయ్యారు. ముఖ్యమైన అంశాలలో ఒకటి ఎక్సైజ్ శాఖ…

Read More

కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా? ప్రిన్సిపల్ నిర్లక్ష్యమా?

* నీటి సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదంటున్న ప్రిన్సిపాల్ *బిల్డింగ్ నిర్మాణానికి ఉన్న నీరు విద్యార్థులకు ఎందుకు లేవు..? *పూర్తిగా ప్రిన్సిపాల్ నిర్లక్ష్యమే అంటున్న విద్యార్థులు * కొన్ని నెలల క్రింద ఇది కేటీఆర్ ప్రారంభించాల్సిన గురుకుల పాఠశాల * బోరు కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆర్ధిక సహాయం చేస్తా అన్నారు * ప్రతి విద్యార్థి తల్లిదండ్రి 1000 రూపాయలు ఇస్తామని చెప్పారు మొగుళ్లపల్లి నేటిధాత్రి మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయంలో గత కొన్ని…

Read More

ఖమ్మంలో ఎంపి వద్దిరాజు పర్యటన

*మంత్రి పువ్వాడతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొన్న రవిచంద్ర* *పలు వినాయక మండపాల సందర్శన* *ప్రత్యేక పూజలు, అన్నదానాలు,భక్తులతో కలసి భోజనం చేసిన ఎంపి*   మిన్నంటిన జై గణేశ జై జై గణేశ, గణేష్ మహరాజుకీ జై,జైజై గణేష్ మహరాజ్ నినాదాలు ఖమ్మం : రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పట్టణంలో,శివార్లలో బుధవారం విస్త్రతంగా పర్యటించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రఘునాథ పాలెం మండలం కోటపాడు గ్రామం మాచినేని చెరువులో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో…

Read More

అధికారాలే కాదు…కనిపించని అవమానాలు!?

`ఎన్నో కలలుగని వచ్చిన వారు కూడా ఉద్యోగాన్ని వదులుకున్నవారున్నారు? `పాలకుల ఒత్తిళ్లకు తొలొగ్గి ఇబ్బందులు పడ్డవాళ్లున్నారు? `పాలకులు చెప్పినట్టు వినని వాళ్లు లూప్‌ లైన్లో వుంటారు? `ప్రాధాన్యత లేని పదవులు నిర్వహిస్తుంటారు? `మేము నాయకులమౌతామని పార్టీలు పెట్టిన వాళ్లున్నారు? `పాలకులు నచ్చక ఉద్యోగం వదిలేసిన వాళ్లు కూడా వున్నారు? `నాయకులను గడగడలాడిరచిన వాళ్లు వున్నారు? `పాలకులు తప్పు చేస్తుంటే సరి చేసిన వాళ్లున్నారు? `వాళ్లెంత కష్టపడ్డా ప్రజలు సంతోషంగా వుంటే చాలనుకుంటారు? `అప్పుడప్పుడు సవాళ్లు ఎదుర్కొంటారు! `పాలకుల…

Read More

డిగ్రీ లెక్చరర్‌ రాధికకు డాక్టరేట్

డిగ్రీ లెక్చరర్ రాధిక భౌతిక శాస్త్రంలో చేసిన పరిశోధనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. భౌతిక శాస్త్రంలో ఆప్టిక్స్ విధానంలో పలు అంశాలపై ఆమె పరిశోధన గ్రంథం రూపొందించారు. రాధిక‌ నారాయణ గూడలోని బాబూ జగ్జీవన్ రాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్ర శాఖాధిపతిగా, వైస్ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నారు. ఈ పరిశోధన రాధికకు కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్. ఆర్. సాయన్న పర్యవేక్షణలో జరిగింది. ఈ పరిశోధనకు సహకరించిన కాలేజీ…

Read More

అయ్యా! ఎస్‌..అనాలా!?

`రాజకీయ అసహనం కలెక్టర్ల మీద చూపిస్తారా? `పిడిఎస్‌ కు సంబంధించిన చట్టంలో ఏముందో కేంద్ర మంత్రికి తెలుసా? `ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ చదివింది ఎవరు ఏది చెప్పినా వినడానికా? `కేంద్ర మంత్రి అయినంత మాత్రాన అంత హూంకరింపు అవసరమా? `వాళ్లు ఐఏఎస్‌లు అనుకుంటున్నారా? `కిరాణ షాపుల్లో గుమస్తాలనుకుంటున్నారా? `పది మందిలో ఐఏఎస్‌ లను నిలదీస్తారా? `తప్పు చేస్తే కడిగేయండి…కానీ నేతల అసహనం కలెక్టర్లపై చూపడం సరైందా? ` రేషన్‌ షాపుల్లో ఫ్లెక్సీలు పెడితే కాపాడాల్సిన పని కలెక్టర్లదా?…

Read More

విమోచనమా!..విలీనమా!!

విమోచనమే అయితే నిజాంను రాజ్‌ ప్రముఖ్‌ ఎలా అయ్యారు? `సెప్టెంబరు17న విలీనం జరగడం మూలంగానే తెలంగాణ ఇండియాలో కలిసింది! `తెలంగాణ సాయుధ పోరాటం ముస్లిం వ్యతిరేక పోరాటం కాదు! `నిజాం కు వ్యతిరేకంగా ఎంతో మంది ముస్లింలు పోరాటం సాగించారు. `తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఒక దశలో అప్పటి ఇండియన్‌ ఆర్మీతో కూడా పోరాడారు! `బిజేపి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముస్లిం, హిందూ పోరాటంగా అర్థమొచ్చే ప్రచారం చేయొద్దు! `నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో…

Read More

ఫ్రైవేట్ ఉపాద్యాయులు అవార్డులకు పనికిరారా…!

*సగం జీతాలకే గంటల తరబడి విద్యార్థుల భవిశ్యత్ కోసం కష్ట పడుతున్నాము*  *గ్రామ సర్పంచ్ పిల్లల నుండి దేశ నాయకుల పిల్లలు చదువు నేర్చుకునేది ఫ్రైవేట్ ఉపాద్యాయుల దగ్గరే కదా*  *చివరికి ప్రభుత్వ ఉపాద్యాయుల(ఉత్తమ ఉపాద్యాయ అవార్డు గ్రహితలు) పిల్లలు కూడ చదువుకునేది ఈ ప్రైవేట్ ఉపాద్యాయుల వద్దే కదా*  *పదవ తరగతి ఉత్తీర్ణతలో ప్రభుత్వ శాతం ఎంత…? ప్రైవేట్ శాతం ఎంత..?*  *తెలంగాణ రాష్ట్రంలో 12 వేల ప్రైవేట్ పాఠశాలల్లో 3 లక్షల మంది ఉపాద్యాయులు…

Read More

ఈ కష్టం పగోడికి కూడా రావొద్దు!

పాపం రేవంత్‌ ఒంటరి పోరాటం…ఒక్కడుగా ప్రయాణం! సీనియర్లు నెగలనివ్వరు! జూనియర్లు ఎటు నిలబడతారో అర్థం కాదు! ఏ ముహూర్తాన కాంగ్రెస్‌ లో చేరిండో గాని అంతా ఆగమాగమే! టిడిపిలో వున్నప్పుడే నయముండే! పిసిసి పదవిలో వున్నా వినేవారెవరూ లేరాయే! మాట చెల్లుతలేదాయే! టిఆర్‌ఎస్‌, బిజేపి మధ్య కాంగ్రెస్‌ నలిగిపోవట్టే! రోజు రోజుకూ పార్టీ చిక్కి శల్యం కాబట్టే? `ఎటు చూసినా లుకలుకలేనాయే! `మునుగోడులో మునుగుడో తేలుడో తెలువలేకపోవట్టే! `ఎవరు ముంచుతున్నారో తెలిసినా చేసేదేమీ లేదాయే! `కాలం కలిసొచ్చేలా…

Read More
error: Content is protected !!