NETIDHATHRI

అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా సభ్యుడు అరెస్ట్.

హనుమకొండ జిల్లా నేటిధాత్రి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇంటిలో ఒంటరిగా వున్నవారికి చంపుతామని బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాలోని సభ్యుడుని సిసిఎస్ మరియు లింగాలఘనపూర్ పోలీసులు సంయుక్తంగా కలసి అరెస్ట్ చేశారు.  ముఠాలోని మిగితా ఏడుగురు సభ్యులు సోను, బడేబాయి, తారీఫ్, నిస్సారుద్దీన్, రాహుల్ తో పాటు పేర్లు తెలియని మరో ఇద్దరు ప్రస్తుతం పరారీలో వున్నారు. అరెస్ట్ చేసిన నిందితుడి నుండి మూడు లక్షల పదివేల రూపాయల విలువగల 60 గ్రాముల బంగారు అభరణాలతో…

Read More

పేద విద్యార్థులకు శాపంగా మారనున్న ఇంజనీరింగ్ ఫీజుల పెంపు

ఇంజనీరింగ్ ఫీజుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు చేర్యాల నేటిధాత్రి.. తెలంగాణ రాష్ట్రంలో వృత్తి విద్య ఇంజనీరింగ్ ఫీజుల పెంపు నిర్ణయం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు వేలాదిమంది ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉందని రాష్ట్ర ప్రభుత్వం లోని మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి కాబట్టి వారికి అనుకూలంగా ప్రభుత్వం ఇంజనీరింగ్ ఫీజులు పెంచిందని ఈ ఫీజుల పెంపు విద్యార్థులకు శాపంగా మారనుందని ఇంజనీరింగ్ ఫీజుల పెంపు ఉత్తర్వులను…

Read More

కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిగా బండకింది అరుణ్       

చేర్యాల నేటిధాత్రి తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గా చేర్యాల మండల కేంద్రానికి చెందిన బండకింది అరుణ్ కుమార్ ను యాదగిరిగుట్ట లో ఈ నెల 19నుండి 21 వరకు జరిగిన సంఘం రాష్ట్ర మహాసభలో ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు ఎం.వి.రమణ శనివారం తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి గా ఎన్నికైన అరుణ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులు రమణ, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, జిల్లాలోని కల్లు గీత కార్మికులకు,గౌడ సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ…

Read More

విద్యార్థుల కు అర్థం అయ్యే రీతిలో విద్యను బోధించాలి..

ఎఫ్.ఎల్.ఎన్ నోడల్ ఆఫీసర్ కె.ఫ్లోరెన్స్. చెన్నారావుపేట-నేటిధాత్రి: మండలం లోని లింగగిరి ప్రాధమిక పాఠశాలను తొలిమెట్టు నోడల్ ఆఫీసర్ కె.ఫ్లోరెన్స్ సందర్శించడం జరిగింది.ఈ సందర్శన లో విద్యార్థుల హాజరు ఉపాద్యాయుల హాజరు వివరాలను మధ్యాహ్నం భోజనం ను పరిశీలించారు.ఈ సందర్భంగా ఫ్లోరెన్స్ మాట్లాడుతూ తరగతి గధిలో ఉపాధ్యాయులు విద్యార్థుల కు అర్థం అయ్యే రీతిలో బోధన అందించాలి అన్నారు ఉపాధ్యా యులు అందరూ విధిగా లెస్సన్ ప్లాన్ ,యూనిట్ ప్లాన్,ఇయర్ ప్లాన్ లతో భోదన కొనసాగించాలి.విద్యార్థుల అభ్యసన ప్రగతి…

Read More

భవన నిర్మాణ నూతన కార్మిక సంఘం ఎన్నిక 

వీర్నపల్లి: నేటి ధాత్రి  రాజన్న సిరిసిల్ల జిల్లావీర్నపల్లి మండల కేంద్రంలో సిఐటీయు అనుబంధ సంఘమైన భవన నిర్మాణ కార్మిక నూతన మండల కార్యవర్గం సోమవారము ఎన్నికున్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు భూస రాజం, కార్యదర్శి గా గుంటుకూ నరేందర్, శంకర్, చంద్రయ్య, దేవరాజు, రాజెల్లయ్య, శోభన్, తిరుపతి లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపిటిసి అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపి కార్మిక సంఘం అభివృద్ది కోసం కార్మికుల…

Read More

కొమురం భీమ్ ఆశయాలను కొనాసాగించాలి

హనుమకొండ జిల్లా నేటిధాత్రి: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కోమరంభీమ్ 121వ జయంతి సందర్భంగా టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్ రెడ్డి కొమరం భీం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చల్లా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ కొమురం భీమ్ నిజాం పాలకుల నిరoకుశత్వానికి అధికారుల దమన నితికి ఎదురు నిలిచి పోరాడిన ఆదివాసీల వీరుడని అన్నారు.జల్,జంగ్, జామిన్ అని నినదించి ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలు సైతం…

Read More

బీజేపీకి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగులపై లేదు. -డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్.

హనుమకొండ జిల్లా నేటిధాత్రి: కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగులపై లేదని డీవైఎఫ్ఐ హన్మకొండ జిల్లా అధ్యక్షులు, సౌత్ మండల కార్యదర్శి నోముల కిషోర్ విమర్శించారు. శనివారం  అంబేద్కర్ సెంటర్ లో భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా “వేర్ ఇస్ మై జాబ్ మోడీ” అనే నినాదంతో హన్మకొండ జిల్లా కమిటీ నాయకులు ఎన్నాము వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర…

Read More

అమితాషా 58వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపిన బెంద్రం తిరుపతిరెడ్డి..

ఇల్లంతకుంట :నేటిధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాఇల్లంతకుంట మండల కేంద్రంలో భారతదేశ కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమితాషా జన్మదిన సందర్బంగా కేక్ కట్ చేసి, స్వీట్ల పంపిణీ చేసిన బెంద్రం తిరుపతిరెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు మాట్లాడతూ. మహారాష్ట్రలో అనిల్ చంద్రషా – కుసుమ్ బెన్ షా తల్లితండ్రులకు తేది 22-10-1964 లో జన్మించి వ్యాపార రీత్యా ముంబయి లో స్థిరపడినారు, అయినా మన దేశంతో పాటు ప్రపంచ దేశాలలో మంచి గుర్తింపు పొందిన దైర్యశాలి, రాజకీయ శాణిక్యుడు,శత్రు…

Read More

చేనేతకు అండగా తెరాస ప్రభుత్వం. -వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్.

హనుమకొండ జిల్లా నేటిధాత్రి: కుల వృత్తులను ప్రోస్తహిస్తు చేనేతకు అండగా ఉన్న ఏకైక రాష్టం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలలో భాగంగా చండూరు మున్సిపాలిటీ లోని 5వ వార్డులోనీ పద్మశాలి కాలనీలో తెరాస అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోరుతూ ఎమ్మెల్యే ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్నప్పుడే పద్మశాలి ఇంట్లో చదువుకున్న వ్యక్తి….

Read More

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన 

జడ్పీ ప్లోర్ లీడర్ పెద్ది స్వప్న  చెన్నారావుపేట-నేటిధాత్రి: మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన తప్పేట సాంబయ్య అనారోగ్యంతో మృతిచెందారు.విషయం తెలుసుకున్న జడ్పీ ప్లోర్ లీడర్ పెద్ది స్వప్న వారి కుటుంబ సభ్యులు అతని కుమారుడు తప్పేట రాజేందర్ ను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల కన్వీనర్ కంది కృష్ణ రెడ్డి,జడ్పీ కోఆప్షన్ సభ్యులు మహ్మద్ రఫీ,మాజీ జడ్పీటిసి జున్నుతుల రాంరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నమిడ్ల సురేష్,మండల మహిళ అధ్యక్షురాలు రాజులపాటి…

Read More

రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కొమరం భీం జయంతి వేడుకలు 

మంగపేట నేటి ధాత్రి మంగపేట మండలం లక్ష్మీ నర్సాపురం పాఠశాల ప్రాంగణంలో శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కొమరం భీం జయంతి వేడుకలు ,పూల మాలలతో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది .. ప్రత్యేక ఆహ్వానితులు గా బాడిశ రామకృష్ణ పాల్గొని కొమరం భీం చిత్రపటానికి పూలమాల వేసారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ నాగ రమేష్ మాట్లాడుతూ.. ఆదివాసులు హక్కుల పోరాట ఆరాధ్యులు , ఆదివాసి…

Read More

నేటిధాత్రి కథనానికి స్పందన 

చిన్నారులకు భరోసాను కల్పించిన జడ్పీ ప్లోర్ లీడర్ పెద్ది స్వప్న భవిష్యత్తు లో అండగా ఉంటా… పదివేల ఆర్థిక సహాయం అందించిన జడ్పీ ప్లోర్ లీడర్ పెద్ది స్వప్న… చెన్నారావుపేట-నేటిధాత్రి: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన గొల్లపల్లి నాగమణి అకాల మరణం మృతి చెందగా నేటిధాత్రి కథనానికి స్పందన ఇద్దరు ఆడపిల్లల ఆవేదన తో బాధపడుతున్నారని తెలుసుకుని జడ్పీ ప్లోర్ లీడర్ పెద్ది స్వప్న ఉప్పరపల్లి గ్రామానికి చేరుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి…

Read More

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సి అందించిన ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు

ముత్తారం :- నేటి ధాత్రి  మండల కేంద్రానికి చెందిన కే. సౌజన్య(36) సంవత్సరాలు గల మహిళ  బ్లడ్ ఇన్ఫెక్షన్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మెరుగైన వైద్యం కోసం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలంటూ సౌజన్య కుటుంబ సబ్యులు స్థానిక సర్పంచ్ తూటి రజిత రఫీ ని ఆశ్రయించగా అనారోగ్యానికి గురైన సౌజన్య పరిస్థితిని మాజీ మంత్రి,మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబుకు సర్పంచ్ రజిత రఫీ తెలుపగా వెంటనే స్పందించి సౌజన్య…

Read More

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సి అందించిన ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు

ముత్తారం :- నేటి ధాత్రి  మండల కేంద్రానికి చెందిన కే. సౌజన్య(36) సంవత్సరాలు గల మహిళ  బ్లడ్ ఇన్ఫెక్షన్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మెరుగైన వైద్యం కోసం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలంటూ సౌజన్య కుటుంబ సబ్యులు స్థానిక సర్పంచ్ తూటి రజిత రఫీ ని ఆశ్రయించగా అనారోగ్యానికి గురైన సౌజన్య పరిస్థితిని మాజీ మంత్రి,మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబుకు సర్పంచ్ రజిత రఫీ తెలుపగా వెంటనే స్పందించి సౌజన్య…

Read More

స్థానికులకు ఐఎంఎల్ డిపోలో ఉపాధి కల్పించాలి…

ఐఎంఎల్ డిపో హమాలి ఉద్యమ కమిటీ నాయకులు…. కొల్చారం( మెదక్ ) నేటి ధాత్రి: మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న గన్ పూర్ లో ఉన్న ఐఎంఎల్ డిపో లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఐ ఎం ఎల్ డిపో అమాలి ఉద్యమ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానికులకు ఐఎంఎల్ డిపో లో పని కల్పించాలని మెదక్ అడిషనల్ కలెక్టర్ రమేష్ కు వినతి పత్రం సమర్పించామని ఐఎంఎల్…

Read More

పంట నష్టాన్ని వెంటనే ప్రకటించాలి

ధర్మసాగర్, నేటిధాత్రి:-  ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు పంట నష్టాన్ని వెంటనే ప్రకటించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు బండి పర్వతాలు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం బొల్లం సాంబరాజు అధ్యక్షతన శనివారం జరిగగా ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. మండల వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని వందలాది ఎకరాలు వరి పంట, పత్తి పంట, ఇతర…

Read More

మోడల్ స్కూల్ కి రోడ్డు నిర్మాణం చెప్పట్టాలని తహసీల్దార్ ఆఫీస్ వరకు పాదయాత్ర

ఇల్లంతకుంట:నేటిధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్ పేట మోడల్ స్కూల్ కి రోడ్డు నిర్మాణం చేపట్టాలి. ఎస్ఎఫ్ఐచేపట్టిన పాదయాత్రకు మద్దతుగా విద్యార్థుల తల్లిదండ్రులు,స్వేరో,సిపిఎం,కాంగ్రేస్ పార్టీలు విద్యార్థుల సమస్యలు పట్టించుకోని ప్రజాప్రతినిధులు. ఎస్ఎఫ్ఐ(భారత విద్యార్థి ఫెడరేషన్) జిల్లా అధ్యక్షులు మంద అనిల్ కుమార్ డిమాండ్* మండలంలోని రహీంఖాన్ పేట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ నుండి తహసీల్దార్ ఆఫీస్ 07 కిలో మీటర్ వరకు ఎస్ఎఫ్ఐ నాయకులు,ఆటో యూనియన్ సభ్యులు పాదయాత్ర చెయ్యటం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ…

Read More

దివ్యాంగుల జీవితాలలో వెలుగు నింపింది కేసిఆరే: ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.

టిఆర్ఎస్ కే మా ఓటు. నర్సంపేట గ్రామ దివ్యాంగుల తీర్మానం. దివ్యాంగుల జీవితాలలో వెలుగు నింపింది కేసిఆరే: ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. మేం టిఆర్ఎస్ కే ఓట్లు వేస్తాం…మా కుటుంబ సభ్యులందరి ఓట్లు టిఆర్ఎస్ కే అని మర్రిగూడ మండలానికి చెందిన నర్సంపేట గ్రామ దివ్యాంగుల తీర్మానం చేశారు. తమ కుటుంబ సభ్యుల ఓట్లు కూడా టిఆర్ఎస్ కే అని ప్రకటించారు. నర్సంపేట గ్రామంలో వికలాంగుల పెన్షన్ లబ్ధిదారుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా…

Read More

పూర్వ విద్యార్థుల ఔదార్యం.పాఠశాలకు విరాళం అందజేత

ఇల్లంతకుంట:నేటిధాత్రి  రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కుర్ గ్రామంలో తాము చదువుకున్న పాఠశాల మరమత్తులు మరియు అభివృద్ధి కోసం 1997-98 బ్యాచ్ కీ చెందిన విద్యార్థులు ప్రాథమిక పాఠశాలకీ రూపాయలు 13000/-మరీయు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకీ రూపాయలు 15000/- ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో 1997-98 చెందిన పూర్వ విద్యార్థులు బతిని విప్లవ్,సిద్దం మహేందర్ మరియు కందికట్కుర్ గ్రామ సర్పంచ్ ముత్యం అమర్ గౌడ్,ఎంపీటీసీదొమ్మటి కిషోర్ గౌడ్, స్కూల్ ఛైర్మన్ లు బుర్ల శ్యామల, రంగు…

Read More

టపాసుల మోతకు వేళాయె..

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి. దీపావళి పండుగ ఎంత కాంతిని ఇస్తుందో ఒక్కసారి అంతే విషాదాన్ని కూడా నింపుతుంది. ఇంటిల్లిపాది ఆనంద ఉత్సహల మధ్య జరుపుకునే పండుగ రోజు ప్రమాదం జరిగితే ఆ నష్టాన్ని ఎవరు పూడ్చలేరు. 24న జరగనున్న పండగ సందర్భంగా బాణాసంచా పేలి ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. అనుమతి తప్పనిసరి సిఐ చంద్రశేఖర్ రెడ్డి. హనుమతులు లేకుంటే షాపుల నిర్వాహకులపై కఠిన చర్యలు పోలీస్ నిబంధనలు కఠిన తరం విక్రయదారులు జాగ్రత్తలు…

Read More
error: Content is protected !!