NETIDHATHRI

పేద వ్యక్తి అంతక్రియలకు ఆర్థిక సహాయం

మల్కాజ్గిరి (మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా),22 అక్టోబర్ (నేటిధాత్రి): సమాజంలో గొప్ప వాళ్ళు ఇంకా గొప్పగా, పేదవారు ఇంకా పేదలు అవుతున్నారు అనడానికి ఇదే నిదర్శనం. మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని పటేల్ నగర్ లో నివసిస్తున్న ప్రమోద్(21) పవన్ (17) ఇద్దరు అన్నదమ్ములు, పెయింటింగ్, డెకరేషన్ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆరు సంవత్సరాల క్రితం తల్లి విజయలక్ష్మి అనారోగ్యంతో మరణించింది. అద్దె ఇంట్లో తండ్రి నరసింహులు (45) తో జీవనం కొనసాగిస్తున్న అన్నదమ్ములకు విధి రాతవల్ల ఊహించని…

Read More

ప్రతిభా విద్యాలయంలో  దీపావళి వేడుకలు

  చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ప్రతిభా విద్యాలయంలో ముందస్తుగా దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొడగంటి గంగాధర్, ఉపాధ్యాయులు పిల్లలు ఆనందంగా పాల్గొన్నారు దీపావళి పండుగను జరుపుకున్నారు.

Read More

అక్షర ద స్కూల్లో ఘనంగా దీపావళి వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి :నర్సంపేట పట్టణంలో బాలాజీ విద్యాసంస్థలలో భాగమైన అక్షర ద స్కూల్ , బిట్స్ స్కూల్ ల లో దీపావళి పండుగ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ముందు రంగు రంగుల ముగ్గులు వేసి, దీపాలు వెలిగించి, క్రాకర్స్ బాణా సంచా కాల్చారు. చిన్నారి విద్యార్థిని విద్యార్థులు కృష్ణుడు, సత్యభామ నరకాసుడు వేషధారణతో అందరిని అలంరించారు.ఈ సందర్భంగా నరకాసుర వధ నిర్వహించి దీపావళి ప్రాముఖ్యతను నాటక రూపంలో ప్రదర్శించారు. బాలాజీ విద్యా సంస్థల…

Read More

ఉపాద్యాయుడి వికృత షష్ఠ!

వేములవాడ,నేటిధాత్రి:రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు జక్కుల శివప్రసాద్ ను నిర్బంధించిన గ్రామస్తులు.. –విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు, వ్యక్తిగత విషయాలు ఆరా తీయడాన్ని ఆగ్రహించి ప్రశ్నించిన గ్రామస్తులు.. –మందలించేందుకు వెళ్లిన తల్లిదండ్రులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన ఉపాధ్యాయుడు.. –సహనం కోల్పోయి సదరు ఉపాధ్యాయుని కుర్చీని ఎత్తేసి ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు.. –ప్రభుత్వ పాఠశాలలో ఉద్రిక్తత వాతావరణం.. — పాఠశాలకు చేరుకున్న పోలీసులు.. — ఉపాధ్యాయుడిని, సస్పెండ్ చేస్తా అని…

Read More

గీత కార్మికుల కోసం బాధ్యతాయుతంగా పనిచేస్తాం

కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బబ్బురి ఉప్పలయ్య,మోడెం వెంకటేశ్వర్లు ఎన్నిక   కేసముద్రం(మహబూబాబాద్), నేటిధాత్రి:  ఈనెల 19, 20, 21 తేదీలలో యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర మహాసభలలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారని, కేసముద్రం మండలం నుండి బబ్బురి ఉప్పలయ్య, మోడెం వెంకటేశ్వర్లను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించారని బబ్బురి ఉప్పలయ్య మోడెం వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా స్థానం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ,…

Read More

మళ్ళీ బావిలో పాకురు, నిండిన చెత్త

  గతంలో తాత్కాలిక చర్యలు, తొంగి చూడాలి అధికారులు నిర్లక్ష్యంపై గ్రామ ప్రజల అసహనం కొడిమ్యాల, నేటిధాత్రి:జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని మంచినీటి బావిలో పాకూరు, చెత్తతో నిండి ప్రజల పాలిట శాపంగా మారింది. కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు వార్డులకు మంచి తాగు నీరు అందించే మంచి నీళ్ల బావి పడువడ్డ బావిలా చెత్త, పాకురు నిండి భయంకరంగా అయింది. అ బావి నీళ్ళే నిత్యం ప్రజలు తాగడం, కనీసం బావిని…

Read More

ఉద్యమ వీరుడు స్ఫూర్తితో పోరాటాలు చేయాలి

కొమరం భీం జయంతి వేడుకల్లో గిరిజన సేవ జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి:భద్రాద్రి కొత్తగూడెం.మాన్య వీరుడు అదివాసి గోండు బెబ్బులి కొమరం భీం జయంతి సందర్భంగా జల్ జంగిల్ జమీన్ నిదానంతో తిరుగుపాటు పోరాట ఉద్యమ వీరుడు స్ఫూర్తితో ఆయన ఆశయాలు సాధించుట కొరకు నేటి యువత అందరూ కూడా కొమరం భీం ఉద్యమాలు పోరాటాలు చేయాలని ఆదివాసి హక్కులు చట్టాలు సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతులు వైద్య విద్య ఉపాధి ఉద్యోగం…

Read More

మునుగోడు నియోజకవర్గంలో ఎంపీ వద్దిరాజు విస్త్రత ప్రచారం

  మర్రిగూడలో ఇంటింట ప్రచారం,నామాపురం,గుజ్జలలో ఆత్మీయ సమ్మేళనాలు కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు ముందుకు రావలసిందిగా ఇతర పార్టీల నాయకులతో మంతనాలు జరిపిన రవిచంద్ర మునుగోడు నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి ఘన విజయం చేకూర్చేందుకు శనివారం విస్త్రత ప్రచారం నిర్వహించారు.మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరుకాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం,చల్లా హరిశంకర్,ఆకుల రజిత్ లతో కలిసి ఆత్మీయ సమ్మేళనాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.మొదట గట్టుప్పల్ మండలం…

Read More

టిడిపి బలోపేతానికి కృషి చేయాలి

కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నేటిధాత్రి, కైరతాబాద్ :తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని మాజీ శాసనమండలి సభ్యులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయనను శుక్ర వారం కొర్రపాటి కిషోర్, అయ్యప్ప, రాజేంద్ర, రిషి వర్మ, హనీష్, సాయి తదితరులు అమీర్ పేట్ లోని తన నివాసంలో మర్యాదగా కలిసి అభినందనలు తెలియజేశారు.

Read More

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

  కరీంనగర్:నేటిధాత్రి  కరీంనగర్ నగర అభివృద్ధిలో భాగంగా నగర మేయర్ వై.సునీల్ రావు 3వ డివిజన్ లో పర్యటించారు.కిసాన్ నగర్ లో నూతనంగా చేపట్టిన డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్,డ్రైనేజీ,సిసి రోడ్ల పనులను కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ తో కలిసి భూమిపూజ చేసి ప్రారంభించారు.అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా అన్ని రంగాల్లోని ముందుకు తీసుకుని అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నడని మేయర్ సునీల్ రావ్ తెలుపడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు,మున్సిపల్…

Read More

వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి

  కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చెన్నబోయిన రవి అన్నారు ఖరీఫ్ సీజన్ లో పండించిన వరి పంట కోతలు ప్రారంభమయు 15 రోజులు గడిచిన ఇప్పటివరకు గ్రామాల్లో రైతులు ఆవేదన చెందుతున్నారు అని అన్నారు వాతావరణం సహకరించక భారీగా కురుస్తున్న వర్షాలకు రైతులు భయపడి క్వింటల్ 1500 రూపాయలకు దళారులకు అమ్ముకొని నష్టపోతున్నారు అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వంకు మునుగోడు…

Read More

నేటి నుంచే జిల్లాలో బాలమిత్ర వారాంతపు శిక్షణ

  – ఎఫ్ ఎల్ ఎం లో భాగంగా అమలు – ప్రాథమిక స్థాయి విద్యార్ధుల అభ్యసన స్థాయి, నైపుణ్యాలను పెంపొందించేందుకు జిల్లా కలెక్టర్ చేపట్టిన వినూత్న కార్యక్రమం -తెలంగాణ లోనే మొట్ట మొదటి సారిగా జిల్లాలో అమలు -బాల మిత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్లజిల్లా, నేటిధాత్రి: తెలంగాణ లోనే ప్రాథమిక స్థాయి విద్యార్ధుల అభ్యసన స్థాయి, నైపుణ్యాలను పెంపొందించేందుకు మొట్ట మొదటి సారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా…

Read More

గురుకులం ప్రిన్సిపాల్ లతో సమావేశం నిర్వహించిన ఇంచార్జ్ అర్ సి ఓ డేవిడ్ రాజ్

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి : భద్రాచలంలో గురుకులం ఈ ఎం ఆర్ ఎస్ పాఠశాలకు మెరిట్ ప్రకారము ఉపాధ్యాయులను పంపించాలని ఇన్చార్జి ఆర్ సి ఓ గురుకులం డేవిడ్ రాజ్ సంబంధిత ప్రిన్సిపాల్ లకు ఆదేశించారు. శనివారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గురుకులం ప్రిన్సిపాల్ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా నిర్మించే గురుకులం కళాశాలకు గురుకులంలో పనిచేసే వారికి ప్రత్యేక ప్రాముఖ్యత…

Read More

ఆదివాసీ హక్కుల రక్షణే కొమురం భీంకు నివాళి

    టిపిటిఎఫ్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్   మహబూబాబాద్,నేటిధాత్రి:అటవీ సంరక్షణ చట్టాల సవరణ పేరుతో అడవి నుంచి ఆదివాసీలను గెంటేయజూస్తున్న కార్పొరేట్ విధానాలను తిప్పికోట్టి ఆదివాసీ,గిరిజన హక్కులను రక్షించినపుడే కొమురం భీం కు నిజమైన నివాళి అని టీపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్ అన్నారు.టీపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన భీం జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జల్,జంగిల్, జమీన్ ల నుండి ఆదివాసీ,గిరిజనులను ఎవ్వరూ విడదీయలేరని అవి…

Read More

మునుగోడు ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు జోరు

  బచ్చన్నపేట (జనగామ) నేటిధాత్రి:తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మునుగోడు నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి తో కలిసి నాంపల్లి మండలం పసునూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపు కోసం ఇంటింటి ప్రచారంలో బచ్చన్నపేట మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రానున్న రోజులో తెలంగాణలో అధికారంలోనికి రాబోతుందని, మునుగోడు కాంగ్రెస్…

Read More

తుడుందెబ్బ మండల కమిటి ఎన్నిక

    గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా)నేటిధాత్రి : నూతన కమిటీ సమావేశంలో వచ్చేసిన జిల్లా కమిటి అధ్యర్యంలో మండల నూతన కమిటీ వేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యధితులు హాజరైయి 03, 1/70 ఫీసా చట్టాన్ని కచ్చితంగా అమలు చేయలని మాట్లడడం జరిగింది ఇప్పడు జరిగే ఆర్ ఓ యఫ్ ఆర్ సర్వే ను కూడా ఖచ్చితంగా అమలు చేయలని పోడు భూములకు పట్టాలు ఇవ్వలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు పూనెం…

Read More

దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణికి 19 దరఖాస్తులు

   జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హనుమకొండ జిల్లా నేటిధాత్రి: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ ప్రజావాణి కార్యక్రమానికి పందొమ్మిది దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.వీటిలో బ్యాటరీ సైకిల్స్ కోసం నాలుగు, వీల్ చైర్స్ కోసం ఐదు, వ్యక్తిగత లోన్ ల కోసం ఏడు,సదరం సర్టిఫికేట్ ల కోసం మూడు దరఖాస్తులు వచ్చాయని తెలియచేశారు.కా ర్యక్రమంలో…

Read More

చెన్నారావుపేట సిఎస్ఐ చర్చిలో కోతకాల పండుగ వేడుకలు

    చెన్నారావుపేట-నేటిధాత్రి:మండల కేంద్రంలోని సి ఎస్ ఐ చర్చిలో శనివారం కోతకాల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ యొక్క పండుగ వేడుకల్లో కరీంనగర్ అధ్యక్ష మండలం బిషప్ ది రైట్ రేవా డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ పాల్గొని మాట్లాడారు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత కలిగి ఉండాలన్నారు. ఈ యొక్క పండుగ వేడుకల్లో డైసీన్ మినిస్టర్ సెక్రటరీ కె కనక రత్నం, డైసీన్ ట్రెజరర్ కె.వి కెనడి, వరంగల్ గ్రూప్ చైర్మన్ రెవ…

Read More

ప్రొ. జి.ఎన్ .సాయిబాబా విడుదలకై మహారాష్ట్ర హైకోర్ఠు తీర్పుపై సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేను రద్దుచేయాలి.

ఉమ్మడీ వరంగల్ జాయింట్ యాక్షన్ కమిటీ. హనుమకొండ జిల్లా నేటిధాత్రి: ఉమ్మడి వరంగల్ దివ్యాంగుల జాక్ 90శాతం వికలాంగుడైన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫేసర్ సాయిబాబా విడుదలకై మహారాష్ట్ర హైకోర్టు తీర్పు నిలుపుదలకై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన జరిపి తదనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల జాక్ కన్వీనర్ నల్లెల్ల రాజయ్య,వి-జాక్ సభ్యులు మరియు అంధనిరుద్యోగులైన బి.ధనుంజయ్ ,ప్రవీణ్…

Read More

అక్షర యోధుడికి కన్నీటి నివాళి..

వేములవాడ:ప్రతినిధి నేటిధాత్రి  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద శనివారం నవ తెలంగాణ సీనియర్ రిపోర్టర్ వినోద్ అన్నకు టీయూడబ్ల్యూజే హెచ్ 143 ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ముందుగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ వినోద్ అన్న ఆయన కథనాలతో విశేషమైన ప్రజల్లో గుర్తింపు పొందారు. ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి…

Read More
error: Content is protected !!