NETIDHATHRI

డబ్బులు గోల్ మాల్ 

గగ్గోలు పెడుతున్న సబ్ కాంట్రాక్టర్లు ఒక్కొక్కడిగా బయటపడుతున్న వైనం శాయంపేట ఎంపీడీవో కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన శాయంపేట నేటి ధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామానికి చెందిన ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి కాంటాక్ట్ పనులు చేసే సర్టిఫికెట్ కలిగి ఉంది కొన్ని పనులు చేస్తూ నాకు సబ్ కాంట్రాక్టర్ పనులు ఇప్పిస్తామని నమ్మించి మాతో పని చేయించుకుని డబ్బులు ఇవ్వడం లేదు. వివరాలకు వెళితే కరువు సీతంరెడ్డి చిలుకల కొమురయ్య గాదం…

Read More

నల్లబెల్లి మండలంలో టేకుకలప దొంగల భీవత్సం.

 ఇంటి ముందు ఉన్న టేకు మొద్దులను ఎత్తుకెళ్లిన ఘటన  సిసి కెమెరాల్లో రికార్డైన దొంగతనం దృశ్యం.  పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయనున్న బాధిత కుటుంబం.  వరుస దొంగతనాలతో నర్సంపేట డివిజన్ ప్రజల్లో అలజడి.  పోలీసులకే సవాల్ గా మారుతున్న దొంగతనాలు. నర్సంపేట నేటిధాత్రి : నర్సంపేట డివిజన్ పరిధిలోని నల్లబెల్లి మండలంలో కలప దొంగలు భీవత్సం సృష్టించారు.నల్లబెల్లి మండలంలోని బోల్లోనిపల్లే గ్రామంలో నేషనల్ హైవే కు అనుకొని ఉన్న గాజర్ల రాజమల్లు గౌడ్ అనే వ్యక్తి…

Read More

భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కోటగుళ్లు డోనర్స్

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లు డోనర్స్ ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన భూపాలపల్లి సర్కిల్ ఇన్స్ ఫెక్టర్ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ ను సోమవారం భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరెండెంట్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ కోట గుళ్ళు ఆలయ ధర్మకర్త అట్లూరి వెంకట లక్ష్మీనరసింహారావు లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

Read More

పిల్లలకు అక్షరబ్యాసం చేసిన కౌన్సిలర్ సంపత్ కుమార్

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలోని స్థానిక ఒకటవ వార్డులో కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ సోమవారం రోజున సిఎస్ ఐ కాలనిలో గల అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు.అనంతరం పిల్లలతో కాసేపు సరదాగా గడిపి చిన్నారులకు అక్షరాబ్యాసం చేసారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మెనూ లో ఉన్న ప్రకారం పిల్లలకు పోషక ఆహారాన్ని అందించాలని గుడ్లు,బాలామృతం అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్,ఆయాలు,తదితరులు పాల్గొన్నారు.

Read More

దయ్యాలు వేదాలు వల్లించినట్టు కేటీఆర్ మాటలు ఉన్నాయి కాంగ్రెస్ నాయకుల

మల్కాజిగిరి (నేటి ధాత్రి) ఆనంద్ భాగ్ మాజీ ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంచికి డబ్బుకు జరిగిన పోటీలో డబ్బు ప్రలోభం గెలిచింది. అలా అని మంచి చేసిన వ్యక్తిని ఎవరూ మర్చిపోరు. మల్కాజిగిరిలో ఈరోజు ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు. బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ అధికారంలోకి రాలేక పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు….

Read More

విద్యుత్ డీఈ సదానందంకు ఘన వీడ్కోలు.

విద్యుత్ డీఈ సదానందంకు ఘన వీడ్కోలు. నర్సంపేట,నేటిధాత్రి : గత సంవత్సరంనర కాలంగా నర్సంపేట డివిజన్ పరిధిలో విద్యుత్ ఆపరేషన్ డివిజనల్ ఇంజనీర్ అధికారిగా గా సేవలు అందించిన నాగెల్లి సదానందం భూపాలపల్లి ఎంఆర్టి అండ్ కన్‌స్ట్రక్షన్ డీఈగా బదిలీ అయ్యారు.ఈ నేపథ్యంలో ఆయనకు నర్సంపేట డివిజన్ పరిధి అధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా మండలాల విద్యుత్ అధికారులు డీఈ సదానందంకు పుష్పగుచ్చాలు, మెమొంటాలు అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు.డీఈ సదానందం చేసిన సేవలను…

Read More

తెలంగాణ ‘‘బిజెపి’’లో ‘‘ప్రక్షాళన జరగాలి’’ ఎపిసోడ్‌ – 2

https://epaper.netidhatri.com/ యువతకు పగ్గాలివ్వండి. బిజెపి దశ మారకపోతే అడగండి ప్యారాచూట్‌ లీడర్లను పక్కన పెట్టండి. అవకాశవాదులను దరి చేరనీయకండి. రాజకీయ నిరుద్యోగులకు ఆశ్రయం ఇవ్వకండి. పదవుల కోసం వచ్చేవారికి పీటలు వేయకండి. ఇతర పార్టీలనుంచి వచ్చిన వారు ఉద్దరించింది లేదు. పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచింది లేదు. పార్టీ కోసం సర్వం కోల్పోయిన వాళ్లున్నారు. పార్టీకి కన్నీటితో అభిషేకాలు చేస్తున్నారు.వారిని గుర్తించండి.నాయకులను చేయండి. పార్టీకి పటిష్ఠమైన పునాదులు వేయండి. పార్టీకి పెట్టని గోడలు కార్యకర్తలే అన్నది మరవకండి….

Read More

విద్యార్థుల నైపుణ్య అభివృద్ధి దిశగా పటిష్ట చర్యలు….. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

ఐటిఐ అప్ గ్రేడేషన్ కోసం క్యాబినెట్ 4 కోట్ల మంజూరు విద్యార్థులకు త్వరగా ఉపాధి లభించేలా నైపుణ్యాలు పెంచుకోవాలి విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలు ఆంగ్ల భాష పరిజ్ఞానం అందించేలా చర్యలు కాటారం పాలిటెక్నిక్ కళాశాల బాలుర వసతి గృహాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కాటారం, నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల నైపుణ్యాల అభివృద్ధి చేసే దిశగా పటిష్ట చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని, ప్రతి విద్యార్థికి కోర్సు ముగిసిన వెంటనే ఉపాధి…

Read More

రేషన్ డీలర్ల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతాం

నూతన అధ్యక్షులు నారగోని ఎల్ల స్వామి, ప్రధాన కార్యదర్శి నిమ్మల భద్రయ్య మొగుళ్ళపల్లి నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన కమిటీ రేషన్ డీలర్ల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తుందని నూతన కమిటీ పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు భత్తుల రమేష్ బాబు ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఎన్నిక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దుర్గం సమ్మయ్య ఆధ్వర్యంలో డీలర్లు సమావేశం ఏర్పాటు చేసుకొని జిల్లా అధ్యక్ష కార్యదర్శలను ఏకగ్రీవంగా…

Read More

మొగుళ్ళపల్లి లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్

కాంగ్రెస్ లోకి సర్పంచులు -కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గండ్ర మొగుళ్ళపల్లి నేటి ధాత్రి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో మొగుళ్ళపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్ నేతృత్వంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి సోమవారం భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా…

Read More

రెండో విడత దళిత బంధు వెంటనే అమలు చేయాలి

#దళిత బంధు అమలులో జాప్యం చేస్తే ఆందోళనలు తప్పవు #హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేటి ధాత్రి:తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం దళిత బందు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ ని ఎన్నుకొని హుజురాబాద్ లోని దళిత కుటుంబాలన్నిటికీ దళిత బంధు అమలు చేశారని, అందులో భాగంగా కొంతమందికి రెండో విడత రావాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం మారడంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు అకౌంట్లను ఫ్రీజ్ చేయించి వారి…

Read More

అశ్వారావుపేట ఎమ్యెల్యే జారే ఆదినారాయణను కలిసి ఎండి రజాక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి సింగరేణి గుర్తింపు కార్మిక సంఘము ఎన్నికల్లో ఐఎన్టియుసి కార్మిక సంఘం విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన అశ్వారావుపేట ఎమ్యెల్యే జారే ఆదినారాయణను కలిసి ధన్యవాదాలు తెలిపిన ఐఎన్టీయుసి కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ రాజాక్.. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘము ఎన్నికల సమయంలో కార్మికులతో మమేకమై ప్రతిరోజు మీటింగ్ లలో పాల్గొన్నారు. సింగరేణిలో గుర్తింపు కార్మికుల సంఘము ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు 6 గ్యారెంటీ…

Read More

టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ

నేడు టిఎన్జీవోస్ ప్రెసిడెంట్ డేక్కా నరసింహారావు మరియు అసోసియేట్ అధ్యక్షుడు కటుకూరి నాగభూషణం ఆధ్వర్యంలో స్థానిక టీఎన్జీవోస్ కార్యాలయం భద్రాచలం నందు టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చేతుల మీదుగా చేయడం జరిగింది. భద్రాచలం నేటి దాత్రి ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మరియు కార్యదర్శి అమరనేని రామారావు, చైతన్య భార్గవ్ మాట్లాడుతూ ఉద్యోగస్తులు అన్నివేళలా ప్రభుత్వానికి అండదండలుగా ఉండాలని, తద్వారా అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ విస్తృతస్థాయిలో ప్రజలకు ప్రభుత్వ…

Read More

అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవు

వీణవంక, (కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి:వీణవంక మండల ఫరిది లోని కోర్కల్ గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తే వెంటనే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఉదయం ట్రాక్టర్ ను గ్రామంలో పట్టుకున్నారు . వాటికి సంబంధించిన అనుమతి పత్రాలు అడిగినారు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇసుక తరలిస్తున్నారని ట్రాక్టరు యజమానులకు ఎవరైనా అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.సంగ అశోక్ తండ్రి రాజయ్య పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు…

Read More

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గొల్లపల్లి నేటి ధాత్రి: జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం వెనుగుమట్ల, బొంకుర్,అబ్బాపూర్, గొల్లపెల్లి,శ్రీరాముల పల్లి గ్రామాల్లో సోమవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించి ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ కింద మంజూరు అయిన పలు సిసి రోడ్లకు సంబందించిన పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం వెనుగుమట్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలకు సంబంధించిన పలు సమస్యలను యజమాన్యం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి…

Read More

మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన మాజీ సెస్ చైర్మన్ అల్లాడి రమేష్

చందుర్తి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన కుటుంబాలని బిజెపి నాయకులు మాజీ సెస్ చైర్మన్ అల్లాడి రమేష్ సోమవారం రోజున పరమశించారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ బిటుకు రాములు గుండెపోటుతో మృతి చెందారు.చిన్నతనంలో మృతి చెందడం చాలా బాధాకరమని తెలిపారు మొగోలోజి అశోక్ తల్లి మృతి చెందడం చాలా బాధాకరమని తెలిపారు.వీరి వెంట లోకొజి సతీష్ కుమార్,పాటి సుధాకర్ పోంచెట్టిఅంజయ్య, ఎంజాల నరేష్ తదితరులు…

Read More

టీపీటీఎఫ్ రాష్ట్ర ద్వితీయ విద్యా వైజ్ఞానిక మహాసభలు విజయవంతం చేయండి

జోగా రాంబాబు టిపిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ఆశ్రమ గల్స్ హైస్కూల్ ఆళ్లపల్లి మండలం అనంతోగు నందు రాష్ట్ర ద్వితీయ విద్యా వైజ్ఞానిక మహా సభల వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ చేశారు. టి పిటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశం లో టిపిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జోగా రాంబాబు ప్రసంగిస్తూ ఈ నెల 11,12తేదీలలో జరుగు మహాసభల కు ముఖ్య అతిధులు మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక శాఖ,…

Read More

మీ విజయాలద్వారా బెల్లంపల్లి ప్రతిష్ట మరింత పెరుగుతుంది

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ బెల్లంపల్లి సిఓఈ లో ఐఐటి నీట్ మెటీరియల్ పంపిణి నేటిదాత్రి బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సి ఓ ఈ)బెల్లంపల్లి విద్యార్థులకు ఐఐటి మరియు నీట్ ఫౌండేషన్ కోర్స్ మెటీరియల్ ను సోమవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పంపిణీ చేశారు. అనంతం విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.ప్రభుత్వ అందిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకొని ఉన్నతంగా ఎదగాలని విద్యార్ధులకు సూచించారు. మీరు సాధించే విజయాల ద్వారా బెల్లంపల్లి ప్రతిష్ట…

Read More

ఈ వీ ఎ o ల ను పరిశీలిం చి న కలెక్టర్

వనపర్తి నెటిదాత్రి: ఈవీఎంల మొదటి స్థాయి పరిశీలన పకడ్బందీగా జరగాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం ఉదయం నుండి ఆర్డీవో కార్యాలయం అవరణలో గల ఇవియం గోదాం లో ఈవీఎంల ఫస్ట్ లెవెల్ తనిఖీ ఎఫ్ఎల్సీ ఏర్పాట్లను అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి పరిశీలించారు. ఈసీఐఎల్ అధికారుల ఆధ్వర్యంలో నేటి నుంచి ఈవియం ల మొదటి స్థాయి పరిశీలన జరుగుతుందని కలెక్టర్…

Read More
error: Content is protected !!