NETIDHATHRI

ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్న ఇల్లందకుంట పోలీసులు

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : ఇల్లందకుంట మండల పరిధిలోని వంతడుపుల గ్రామ శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్ ను సోమవారం ఇలందకుంట ఎస్ఐ రాజ్ కుమార్ సీజ్ చేసినట్లు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్ళి చూడగా.. పోతుగల్ గ్రామానికి చెందిన రెండు ట్రాక్టర్లలో ఇసుకను వంతడుపుల గ్రామ శివారులో ఇసుకను డంప్ చేసి ఇతర ప్రాంత్రాలకు తరలించేందుకు సుమారు 20 ట్రిప్పుల ఇసుకను సిద్ధం చేసి ఉండగా… రెండు…

Read More

అన్ని యూనియన్లతో సమావేశాలు నిర్వహించండి

ఎస్సిఈయు (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నర్సింహారావు మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణి యాజమాన్యం సింగరేణిలో గెలిచిన సంఘాలకు గుర్తింపు పత్రం ఇచ్చి వారితోనైనా సమావేశాలు నిర్వహించాలని లేదా అప్పటి వరకు అన్ని యూనియన్లతో సమావేశాలు నిర్వహించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు డిమాండ్ చేశారు. సోమవారం సింగరేణి సిఎండి కి, సింగరేణి డైరెక్టర్లకు, సెంట్రల్ లేబర్ కమీషనర్ (సిఎల్సి) కు డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమీషనర్ (డివై…

Read More

28న ఆత్మకూరులో ధర్నా

పాల్గొననున్న మాజీ మంత్రులు,ఎమ్మెల్యేలు పార్టీశ్రేణులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం అగ్రంపాడ్ గ్రామంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరలో అమ్మవార్ల దర్శనం కోసం నేను కుటుంబ సమేతంగా వెళ్ళినప్పుడు కార్యకర్తలు జై తెలంగాణ నినాదాలు చేశారని తప్పుడు కేసులు బనాయించి ఆదివారం తెల్లవారుజామున ఆత్మకూరు మరియు దామెర మండలాలకు చెందిన బి.ఆర్.ఎస్.నాయకులను కిడ్నాప్ చేసిన విధంగా తీసుకొని వెళ్ళి విచక్షణారహితంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించి…

Read More

వనపర్తి మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాసం నోటీస్

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి మునిసిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పై బిఆర్ఎస్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ ను కలిసి అవిశ్వాసం నోటీస్ అందజేశారు. మునిసిపల్ చట్టం 2019 సెక్షన్ 37 ప్రకారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను కోరారు.

Read More

అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కును అందజేసిన జిల్లా ఎస్పీ

రోహిత్ రాజు ఐపిఎస్ గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా), నేటిధాత్రి : కొమరారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్య కారణాలతో గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ సైదేశ్వరరావు కుటుంబానికి సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తన కార్యాలయంలో చెక్కు రూపంలో 60,000/-రూపాయల నగదును అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో నిరంతరం విధులు నిర్వర్తించే అధికారులు మరియు సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.మరణించిన పోలీసుల…

Read More

నేటిధాత్రి కథనానికి స్పందన

ఎమ్మెల్యే కు,నేటిధాత్రి పత్రికకు కృతజ్ఞతలు తెలిపిన నిరుద్యోగులు పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాలలో శిథిలావస్థకు చేరిన శాఖా గ్రంధాలయం ను పునరుద్ధరించలని వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు సరైన వసతులు కల్పించాలని లైబ్రరీలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో రేవూరి ప్రకాష్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.పరకాల లైబ్రరీ పురాతన భవనంలో కొనసాగుతోందని చాలా ఇరుకుగా ఉన్న భవనం సరైన వెంటిలేషన్ లేక చీకటిగా ఉంటుందని,ఇన్వర్టర్ సౌకర్యం లేదని…

Read More

NREGS గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన భద్రాచలం ఎమ్మెల్యే డా” తెల్లం వెంకట్రావు.

భద్రాచలం నేటి ధాత్రి దుమ్ముగూడెం ఈ రోజు కొత్త దంతెనం గ్రామపంచాయతీ లో NREGS 10 లక్షల రూపాయల నిధులు తో R&B రోడ్డు నుండి తాలిపేరు కెనాల్ వరకు 900 మీటర్ల గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులకు మరియు CDP నిధులు తో 5లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన భద్రాచలం ఎమ్మెల్యే డా”తెల్లం వెంకట్రావు ఈ కార్యక్రమం లో ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, Brs…

Read More

ఆరోగ్యంపై అశ్రద్ధ వహించదు

ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ రమేష్ మందమర్రి, నేటిధాత్రి:- ప్రజలందరూ ఆరోగ్యంపై అశ్రద్ధ వహించద్దని, ఎలాంటి జ్వర లక్షణాలు ఉన్నా ప్రభుత్వ వైద్య సిబ్బందిని కలిసి, వైద్య పరీక్షలు చేయించుకుని, చికిత్స పొందాలని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ రమేష్ తెలిపారు. పట్టణంలోని మారుతి నగర్ లో డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో సోమవారం మెడికల్ క్యాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జ్వరంతో బాధపడుతున్న వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా మధుమేహం, రక్తపోటు ఉన్న వారికి ఉచితంగా మందులు అందజేశారు….

Read More

గ్రామ పంచాయితీ ప్రత్యేక అధికారుల సమావేశం.

చిట్యాల, నేటి ధాత్రి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం రోజున ఎంపీపీ దావు వినోద అధ్యక్షతన జిపి ప్రత్యేక అధికారుల సమావేశం నిర్వహించడం జరిగిందని ఎంపీడీవో రామయ్య తెలిపారు, ఈ సమావేశంలో రానున్న వేసవిలో మంచినీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకొనుటకుగాను గ్రామపంచాయతీ ప్రత్యెక అధికారులు కు సలహాలు సూచనలు చేయడం జరిగింది, గ్రామపంచాయతీ పరిధిలో ప్రతి గ్రామంలో మంచినీటి సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత…

Read More

భద్రాచలంలో న్యాయ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరుతూ మార్చి 4వ తారీఖున ఐ టి డి ఏ ముందు ధర్నా.

భద్రాచలం నేటి ధాత్రి ఈరోజు సోమవారం నాడు భద్రాచలం ఐటిడిఏ ప్రాంగణంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయిఅధ్యక్షతన జరిగిన సమావేశంలో గోండ్వానా సంక్షేపరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ.భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాలను ఏర్పాటు చేయాలి చేయడంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నదని ఈ ప్రాంతం అంతా ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీలు జీవన విధానం కొనసాగిస్తూ విద్య అభివృద్ధిలో వెనుక పాటు తనముతో ఉంటూ పై చదువులకు వెళ్లలేక మధ్యలోనే…

Read More

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ పట్టణ అధ్యక్షుడిగా రాజు

మందమర్రి, నేటిధాత్రి:- ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ పట్టణాధ్యక్షుడిగా పట్టణానికి చెందిన నదిపాట రాజు కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ రాజు కు నియమాక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ బెల్లంపల్లి పట్టణాధ్యక్షుడు ఓరం కవిరాజ్, సభ్యులు చరణ్, ఎండి జావిద్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Read More

నేర్పుతుంది పాఠాలా! దాడులా!!

https://epaper.netidhatri.com/ సీఎం గారు ఒక్కసారి సికేంఎం కాలేజీ బాగోతం తెలుసుకోండి. `నేటిధాత్రి మీద దాడి చేయాలని ఉసిగొల్పుతారా? `గురువులా మీరు? `ఇప్పటికే కాలేజీ భ్రష్టు పట్టించారు? `విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు? ` కేసుల పాలు చేసి వారి భవిష్యత్తు అంధకారం చేస్తారా? `నిపుణులైన గురువులుంటే చదువు బాగా చెబుతారు? `అడ్డదారిలో గురువులౌతే ఇలాంటివే నేర్పుతారు? `తల్లిదండ్రులారా మీ పిల్లలకు చెప్పండి? `నేటిధాత్రి చెబుతున్నది కూడా విద్యార్థుల మేలు కోరే! `కాలేజీని ఆగం చేసే వారి మాయలో పడకండి….

Read More

కలం వీరుడు…గళం ధీరుడు.

https://epaper.netidhatri.com/ `పెన్నుతో యుద్ధం చేయగల అక్షర సైనికుడు. `అక్షరాలను విత్తులు చేసి ప్రజాస్వామ్య సాగు చేసే కిసానుడు. `స్వేచ్చా ప్రభాత కాంతులు వెదజల్లే సూర్యడు. `తెలంగాణ కోసం కొట్లాడిన పోరాటయోధుడు. `ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు కదం తొక్కిన కృషీవలుడు. `నిత్య కార్మికుడు…అక్షర శ్రామికుడు.   `అనగారిన అక్షర సమాజ ఆశాజ్యోతి…అనంచిన్ని. హైదరాబాద్‌,నేటిధాత్రి: మాటల్లో వేడి, అక్షరాల్లో వాడి కలిగిన అక్షర సవ్యసాచి అనం చిన్ని వెంకటేశ్వరరావు. నిజానికి నిలువెత్తు సాక్ష్యం అనం చిన్ని. నిలువెల్ల గాయాలున్న పిల్లన…

Read More

విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలి.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం లో బిజెపి చిట్యాల మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ అధ్వర్యంలో సోమవారం రోజున బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశం లో విజయసంకల్పయాత్రను ఈనెల 29వ తారీకు గురువారం రోజున భూపాలపల్లి నియోజకవర్గం లో సాయంత్రం 4.00 గంటలకు ప్రారంభం అవుతున్నది కావున చిట్యాల మండలంలోని బిజెపి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడు నూతల…

Read More

పరిశోధనలో తెలుగు ఆచార్యుల కృషి -స్ఫూర్తిదాయకం.

ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి. కేయూ పూర్వ వైస్ ఛాన్సలర్. 1967నుండి నేటి వరకు కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం ఆచార్యుల పరిశోధన కృషి సాహితీ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుందని కాకతీయ యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.గోపాల్ రెడ్డి అన్నారు. కేయూ తెలుగు విభాగం, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సౌజన్యంతో సోమవారం కాకతీయ యూనివర్సిటీ సెనెట్ హల్ లో సదస్సు సంచాలకులు ఆచార్య బన్న అయిలయ్య అధ్యక్షతన జరిగిన కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు…

Read More

మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశం

చైర్మన్ రామతీర్థపు మాధవి అధ్యక్షతన వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయం లో మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి రాజు అధ్యక్షతన సాధారణ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భాగంగా ఎజెండా లో పొందుపరిచిన అంశాలు మరియు టేబుల్ ఎజెండా లో పొందుపరచిన అంశాల పై పాలకవర్గ సభ్యులతో మరియు కోఆప్షన్ సభ్యులతో చర్చించి ఇట్టి అంశాలను పాలకవర్గ సమావేశంలో ఆమోదం చేయనైనది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఎజెండాలో పొందుపరచిన…

Read More

ప్రజారోగ్య, వైద్య ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న మండల వైద్యాధికారిణి నాగరాణి మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ ఫిబ్రవరి 26 మంగళవారం యాదగిరిగుట్టలో జరగబోయే ప్రజారోగ్య మరియు వైద్య ఉద్యోగుల 3194 యూనియన్ 55వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని యూనియన్ జిల్లా నాయకులు హర్షం స్వామి పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని మొగుళ్లపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో యూనియన్ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ను డాక్టర్ నాగరాణి ఆవిష్కరించారు. అనంతరం యూనియన్…

Read More

జిల్లా పోలీస్ ప్రజావాణిలో 10 ఫిర్యాదులు

వనపర్తి నేటిదాత్రి; వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి ద్వారా మొత్తం 10 ఫిర్యాదులు వచ్చాయని అడిషనల్ ఎస్పీ రాందాస్ తేజావత్ ఒక ప్రకటనలో తెలిపారు * జిల్లా ఎస్పీ శ్రీమతి కే రక్షితమూర్తి ఆదేశానుసారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన తెలిపారు * భార్యాభర్తల ఫిర్యాదులు 4 భూ తగాదాల ఫిర్యాదులు 6 వచ్చాయని తెలిపారు జిల్లా పోలీస్ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు

Read More

గుడి నిర్మాణం పూజ ప్రారంభం

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం జంగాలపల్లి గ్రామం లో ధనసారి వంశీయిల వారి ఇలావేల్పు శ్రీ సడలమ్మా గుడి నిర్మాణం పూజ కార్యక్రమం జంగాలపల్లి గ్రామం లో నిర్వహించరు ఈ కార్యక్రమం లో ధనసారి సారయ్య మాజీ ఉప సర్పంచ్.సుధాకర్ సమ్మయ్య రవితేజ.అలెం అశోక్. అనిల్ ఈసం నాగశ్వరావు.కేశవ్ రావు.బాబురావు.అరుణ్. వినోద్ వెంకటమ్మ.కమల.పద్మ. స్వాతి.ప్రమీల గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు..

Read More

కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి ముఖ్యమంత్రి ద్వారా వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

వనపర్తి నేటిదాత్రి; వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం ఫిర్యాదులను ప్రజావాణి ద్వారా వచ్చిన వాటిని అదేవిధంగా ముఖ్యమంత్రి ద్వారా వనపర్తి జిల్లా కు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నoదలాల్ ప వా ర్ అధికారులను ఆదేశించారు . జిల్లా అధికారులు ప్రజావాణి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు . జిల్లా అధికారులు ఫిర్యాదారులు పాల్గొన్నారు

Read More
error: Content is protected !!