భూపాలపల్లి నేటిధాత్రి..
మొగుళ్ళపల్లి ఎస్సీ హాస్టల్ విద్యార్థి వాగు చెక్ డ్యామ్ లో పడి చనిపోయిన విద్యార్థి కుటుంబాన్ని పమర్శించిన సిపిఐ ఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్
బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు పొన్నం బుచ్చయ్య గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టల్లో చదువుకుంటూ విద్యార్థులు రోజువారిగా బడికి పోతున్నారా లేదా అనేది పర్యవేక్షణ చేయాల్సినటువంటి అధికారులు నిర్లక్ష్యం మూలంగానే సంతోష్ ఇతరులు పిలిస్తే పొలం పనులకు వెళ్లి వాగులో ఉన్నటువంటి చెక్ డ్యాంలో పడి చనిపోయినాడు కానీ ఈతకు వెళ్లి చనిపోయారని అనడం విడ్డూరంగా ఉంది రాత్రికి రాత్రే రెండు లక్షలు రూపాయలు మాట్లాడి రాత్రి రాత్రికే ధాన సంస్కారాలు చేశారు విద్యార్థి మృతికి కారణమైన వారిని పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్స్రేసే ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే విచారణ చేపట్టాలని హాస్టల్లో చదువుకుంటున్నటువంటి పిల్లల కోసం ప్రభుత్వం మెనూ చార్జీలు కూడా పెంచింది నిరుపేద దళిత పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలని మంచి భోజనాన్ని ఇచ్చింది ప్రభుత్వం కానీ దుర్మార్గం ఏమిటంటే లక్షల రూపాయలు జీతాలు తీసుకున్నటువంటి అధికారులు హాస్టల్లో స్థానికంగా ఉండకపోవడం వారానికి రెండుసార్లు మూడుసార్లు రావడం ఏ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అనేది పర్యవేక్షణ చేయకపోవడం అసలు పిల్లలందరూ బడికి పోతున్నారా లేదని చూడకపోవడం ఇట్లాంటి నిర్లక్ష్యం మూలంగానే నిరుపేద దళిత విద్యార్థి చనిపోవడం అనేది చాలా బాధాకరం ఇలాంటి మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే జిల్లా డిడి లోకల్ హాస్టల్స్ ను ప్రతి వారానికి ఒకసారి తనిఖీ చేయాలి కానీ వార్డెన్ చెప్పిందే వింటూ ఏ హాస్టల్లో కూడా జిల్లా డిడి తనిఖీ చేసిన దాఖలు కానరావడం లేదు అంటే పరోక్షంగా జిల్లా అధికారులు కూడా దీనికి ప్రధాన భాద్యత వహించాలి తక్షణమే నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకొని చట్టపరమైన కేసులు నమోదు చేసి ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్