ఆధారాలతో వార్త రాస్తే జర్నలిస్ట్ పై దాడి చేయడం దుర్మార్గమైన చర్య
గణపురం మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు ఊర నవీన్ రావు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం
మంత్రి సీతక్క నియోజకవర్గం ములుగు పరిధిలో తాడ్వాయిలో కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక లో అక్రమాoగా పైసల్ వసూలు చేస్త్తున్నట్టు ఆధారాలతో వార్తను ప్రచురించిన రిపోర్ట్ పై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం దుర్మార్గం అని గణపురం బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు అన్నారు సమాజంలో బాధ్యతయుతాంగా ప్రజల పక్షనా నిరంతరంగా పనిచేస్తున్న పత్రిక విలేకరులపై దాడి చేయడం సరిఅయింది కాదని అన్నారు దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరరు.ప్రభుత్వంనికి ప్రజలకు వరదిగా వున్నా జర్నలిజంపై అందరు బాధ్యత యూతంగా ఉండాలని అన్నారు.