ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేయండి .

purchasing. purchasing.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేయండి

మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి

నిజాంపేట, నేటి ధాత్రి:

 

 

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలో ని నస్కల్, నంద గోకుల్, రాంపూర్ గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో దాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని తెలిపారు లారీలు, హమాలీలు, టార్పినల్ కొరత లేకుండా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి శ్రీలత, వి ఏ లు మంగ, వాణి, రైతులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!