గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని చెల్పూర్ కేటిఫిపి శ్రీనివాస వర్థకసంఘం అద్వర్యంలో మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎస్హెచ్ఓ రేఖ అశోక్ హాజరయ్యారు.అనంతరం వర్థకసంఘం వారు ఎస్ఐ అశోక్ ను శాలువాతో సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షులు వీరవేణి శ్రీనివాస్ యాదవ్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు అట్కా పురం వీరచారి బొమ్మకంటి రాజేందర్ మరియు వర్థకసంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.