కూకట్పల్లి మే 1 నేటి ధాత్రి ఇంచార్జ్
కాంగ్రెస్ పార్టీలో చేరిన చందనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్,శేరిలింగంపల్లి నియోజకవర్గ గౌడ్ సంఘం అధ్యక్షులు లక్ష్మీనారా యణ గౌడ్,నియోజకవర్గ సీనియర్ నాయకులు కరుణాకర్ గౌడ్,కుమార్ యాదవ్,రామచందర్,లక్ష్మ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు లు ఏ.రేవంత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి,శేరిలిం గంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యం లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేట ర్ ని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి
పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్ర మంలో సీనియర్ నాయకులు ఉరిటీ వెంకట్ రావు,రవీందర్ రెడ్డి,సుధా కర్ తదితరులు పాల్గొన్నారు.