శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజా నికి అందుబాటులో ఉంటా,ప్రతి సమస్యకి పరిష్కారం చూపుతా.

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్.

‌‌కూకట్పల్లి ఫిబ్రవరి 13నేటి ధాత్రి ఇన్చార్జి

ఈరోజు అల్విన్ కాలనీలో డివిజన్ పరిధిలోని జయశంకర్ నగర్ బస్తీలో పర్యటించి స్థానికంగా ఉన్న ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న అండ ర్ గ్రౌండ్ డ్రైనేజ సమస్యను ప్రజలు జగదీశ్వర్ గౌడ్ దృష్టికి తీసుకువ చ్చారువారి పరిష్కారానికి కృషి చేస్తానని,ప్రజలు ప్రభుత్వం మధ్య సమస్యలను తీర్చే వారధిగా నిలు స్తామని వారు ఈ సందర్భంగా ప్రజ లు హామీ ఇచ్చారు..ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు మరేళ్ల శ్రీని వాస్,మనెపల్లిసాంబశివరావు,శేషు,శిరీషా సత్తుర్,రవి,రఫిక్,కృష్ణ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!